రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం | Janasena Workers Hulchul At Nannaya University In Rajahmundry, Raise Slogans Against VC, Watch Video For Details | Sakshi
Sakshi News home page

రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం

Dec 19 2025 1:25 PM | Updated on Dec 19 2025 3:31 PM

Janasena Workers Hulchul At Nannaya University In Rajahmundry

 

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల  బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు.

అందరినీ నరికేస్తాం.. యూనివర్సిటీలో జనసైనికుల రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement