January 25, 2021, 15:26 IST
ఒరాకిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రవీంద్రకు గోవర్ధనగిరిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
January 18, 2021, 11:31 IST
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఆహారం లో పురుగు మందుల అవశేషాలు ఎరుగుతున్న నేపధ్యం లో 2011లో ‘సాక్షి’ దినపత్రిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం,...
January 18, 2021, 10:01 IST
సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆధునిక పద్ధతులను తెలుగునాట విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చిన కాలమ్ ‘ఇంటిపంట’. మేడలపై కుండీల్లో, మడుల్లో పంటలు పండించి తినటం...
January 18, 2021, 09:51 IST
ఏపీలోని కర్నూల్కు చెందిన సోమేశుల సుబ్బలక్ష్మి బాటనీ లెక్చరర్. పాతికేళ్లుగా చేస్తున్న ఉద్యోగం మానేసి.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలను...
January 18, 2021, 00:38 IST
ప్రకృతి వ్యవసాయం వైపు పయనించేలా యువ రైతులను ఒప్పించడమే సులువు, పెద్దలకు నచ్చజెప్పటం కష్టం అనే అభిప్రాయం ఒకటుంది. అయితే, ఒంటరి మహిళా రైతు తిరుపతమ్మ...
January 11, 2021, 00:08 IST
బర్డ్ ఫ్లూ.. ఇన్ఫ్లూయంజా వైరస్. అడవి పక్షులు, వలస పక్షులు.. కోళ్లు, పిట్టలు, కాకుల ద్వారా వ్యాపించే వ్యాధి. హిమాచల్ప్రదేశ్, కేరళ తదితన ఆరు ...
January 04, 2021, 16:29 IST
మూడు అడుగుల ఎత్తు ఉండే చిన్న రైస్ మిల్లు గ్రామీణ యువతకు ఉపాధి మార్గంగా మార్గం చూపుతోంది.
December 28, 2020, 08:31 IST
బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేసిన షేక్ సలీం ఇంటికి తిరిగి వచ్చి, వినూత్న పద్ధతిలో చేపల సాగు చేపట్టారు. జనగామ జిల్లా...
December 21, 2020, 12:34 IST
ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్డౌన్ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే.
December 21, 2020, 11:34 IST
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొందరు రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట...
December 14, 2020, 08:55 IST
గారపాటి విజయ్కుమార్ మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి ఆయన...
December 07, 2020, 08:54 IST
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులిస్తాయని మరోసారి రుజువైంది. ముఖ్యంగా.. ప్రకృతి...
November 24, 2020, 09:13 IST
పాత పంటల దిగుబడుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిని పండిస్తే సమాజానికి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందించడవచ్చని తపన పడుతున్న రైతు మైలారం వెంకన్న....
November 24, 2020, 09:03 IST
కంచన లోకేష్ చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళెం మండలం చింతకుంట గ్రామవాసి. 2013లో పండుగకు తన గ్రామానికి వచ్చారు. గ్రామంలో ఎప్పటిలాగే స్నేహితులు కన్పించలేదు...
November 11, 2020, 09:20 IST
ధనియాల మొక్క సాధారణంగా 2–3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ ఉత్తరాఖండ్కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గోపాల్ ఆపిల్ తోటలో ధనియాల మొక్క ఏకంగా ఏడు...
November 11, 2020, 08:25 IST
పచ్చిక బయళ్లు లేక మూగజీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి...
November 11, 2020, 08:11 IST
ఇదొక విలక్షణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. అపురూపమైన దేశీ వరి రకాలతోపాటు.. అరుదైన గడ్డి రకాలు కూడా అక్కడ సాగవుతున్నాయి. అంతేకాదు.. ఔషధ విలువలు కలిగిన...
October 27, 2020, 23:14 IST
దేశవాళీ వరి వంగడాల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తెరిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారి తన సొంత భూమిలో నాలుగేళ్లుగా సాగు చేస్తూ ఇతర రైతులకు విత్తనాలను...
October 27, 2020, 23:01 IST
మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో ఔషధాలు తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఫలితం వరిలో అగ్గి, కాటుక తెగుళ్లకు.. ఉరకెత్తిన మెట్ట పంటల రక్షణకు హోమియో...
October 22, 2020, 20:30 IST
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పూల తోటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ గుర్తించింది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా...
October 21, 2020, 20:08 IST
సాక్షి, అమరావతి : ఇదో కలుపు నివారణ మందు. పేరు గ్లైపోసేట్. అన్ని మందుల లాంటిది కాదిది. భస్మాసురహస్తం. కలుపే కాదు.. ఇది పడినచోట పచ్చగడ్డి...
October 21, 2020, 12:45 IST
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ యేడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక...
October 16, 2020, 19:21 IST
సాక్షి, అమరావతి/తెనాలి: కాకానీస్ స్టోరీ.. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఏవో)...
October 13, 2020, 10:02 IST
గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు గన్నారు. అందుకు స్పష్టమైన కార్యాచరణకు ప్రజలను కదిలించారు కూడా. గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆహార స్వరాజ్యం అతి...
October 13, 2020, 09:14 IST
అనేక ఆహార పంటలను పండించడమే కాదు, వాటిని శుద్ధి చేసి నేరుగా వినియోగదారులకు అందిస్తూ ఇతర మహిళా రైతులకు కూడా అండగా ఉంటున్నారు ఫుడ్ హీరో కె. రత్నమ్మ (55...
October 13, 2020, 08:50 IST
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ఆశతో రైతులు తమ పని తాను చేస్తూనే ఉంటారు. విత్తనాలకు చెమటను చేర్చి ఆహారోత్పత్తుల్ని పండిస్తారు. తన చుట్టూ ఉన్న...
October 06, 2020, 08:23 IST
దుంప అనగానే మట్టి లోపల ఊరుతుందని అనుకుంటాం. అయితే, ఈ దుంప విభిన్నమైనది. తీగకు కాస్తుంది. అవును! ఎయిర్ పొటాటో, అడవి పెండలం, గాయి గడ్డలు, అడవి దుంపలు...
October 06, 2020, 08:13 IST
ప్రకృతిలో ప్రతి మొక్కా, చెట్టూ తాను బతకడమే కాకుండా తల్లి పాత్రను సైతం పోషిస్తున్నాయా? మిత్ర పురుగులు, వేర్ల వద్ద మట్టిలోని సూక్ష్మజీవరాశికి పోషక...
October 06, 2020, 07:58 IST
వరి సాగు చేసే పొలాల్లో కొందరు రైతులు భూసారం పెంపుదలకు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేస్తుంటారు. పప్పు జాతి జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి ఒకటి, రెండు రకాల...
September 29, 2020, 08:03 IST
కలుపు మందు అంటే.. రసాయనిక కలుపు మందులే ఇటు శాస్త్రవేత్తలు, అటు రైతుల మదిలో మెదులుతాయి. అయితే, కొన్ని రకాల రసాయనిక కలుపు మందులు కేన్సర్ కారకాలని...
September 22, 2020, 08:41 IST
దేశీ గో జాతుల పరిరక్షణకు కృషి చేసే వారు ఈ జాతి పశువుల పేడతో తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకుంటే చాలని, పాలపై ఆధారపడనక్కర లేదని అపర్ణ రాజగోపాల్...
September 22, 2020, 08:31 IST
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మేలైన విత్తనాలు, సాగు మెలకువలు చెప్పే వ్యవస్థ అందుబాటులోకి రావాలి. అంతేకాదు,...
September 22, 2020, 08:18 IST
అరటి సాగుకు ’పనామా తెగులు’ గొడ్డలిపెట్టుగా మారింది. మట్టి ద్వారా వ్యాపించే ఈ శిలీంధ్రపు తెగులు అరటి పంటను ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెట్టేస్తోంది....
September 15, 2020, 11:12 IST
పండ్ల చెట్లకు పాదులు చేయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. చెట్ల చుట్టూ మట్టి కట్టలు వేసి పాదులు చేయటానికి ఎకరానికి ఐదుగురు కూలీలు అవసరమవుతారు. కూలీల...
September 15, 2020, 11:05 IST
పంటలు పండించే తీరు ఆసాంతమూ రసాయనాల మయం అయిపోయిన తర్వాత ఆహారం కూడా రసాయనాల అవశేషాలతో అనారోగ్యకరంగా మారిపోయింది. ఈ ముప్పు నుంచి మానవాళి...
September 15, 2020, 10:56 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో తాటి చెట్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. తాటి నీరాతో తయారైన బెల్లానికి కూడా...
September 15, 2020, 10:40 IST
దేశీయంగా సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. మన దేశంలో సేంద్రియ పత్తి సాగులో...
September 08, 2020, 08:00 IST
ఒక ప్లాస్టిక్ బాటిల్కు నిలువెల్లా కంతలు పెట్టి ఎంచక్కా వెల్లుల్లిపాయలను పెంచుకోవచ్చు. పుణేకు చెందిన అభిజిత్ టికేకర్ అనే ఇంటిపంటల సాగుదారు ఈ...
September 08, 2020, 07:51 IST
సాధారణంగా వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించి నెలకు, వారానికి...
September 08, 2020, 07:40 IST
పుట్టగొడుగులు పోషకాల గనులని మనకు తెలిసిందే. పుట్టగొడుగుల్లో వందలాది రకాలు ఉన్నా కొన్ని మాత్రమే తినదగినవి. ఆయిస్టర్, బటన్, మిల్కీ మష్రూమ్స్ రకాలు...
September 01, 2020, 08:23 IST
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం...
September 01, 2020, 08:09 IST
డాక్టర్ చంద్రశేఖర బిరదర్ కర్ణాటకలో పుట్టారు. రోదసీ శాస్త్రవేత్త. ఈజిప్టు రాజధాని నగర కైరోలో నివాసం ఉంటున్నారు. విదేశాల్లో నివాసం వల్ల మన ఆకుకూరలు...