January 22, 2021, 11:22 IST
సాక్షి, హైదరాబాద్: రెండోసారి కష్టమే.. అత్తెసరు సీట్లతో అధికారంలోకి వస్తారని అందరూ భావించగా ఊహించని రీతిలో అప్రతిహత విజయంతో నరేంద్ర మోదీ పాలన పగ్గాలు...
January 22, 2021, 01:22 IST
గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే...
January 11, 2021, 08:13 IST
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్...
December 29, 2020, 16:13 IST
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు చెందిన...
December 28, 2020, 08:49 IST
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ...
December 26, 2020, 18:40 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్...
December 01, 2020, 10:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్...
November 26, 2020, 04:21 IST
పట్నా: ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు...
November 25, 2020, 14:23 IST
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్ సిన్హాకు 126 ఓట్లు...
November 15, 2020, 15:22 IST
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్...
November 15, 2020, 13:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్ పగ్గాలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాలుగోసారి...
November 13, 2020, 12:26 IST
పాట్నా : బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మొదటిసారి విలేకరులతో పాట్నాలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు...
November 12, 2020, 04:14 IST
న్యూఢిల్లీ: 21వ శతాబ్ది రాజకీయాల ఏకైక ప్రాతిపదిక అభివృద్ధేనని తాజా బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని...
November 12, 2020, 00:32 IST
ఐపీఎల్ స్కోర్ మాదిరే క్షణక్షణానికీ మారుతూ దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరకు ఎన్డీఏకే విజయం ఖాయం చేశాయి....
November 11, 2020, 04:38 IST
ముంబై: మార్కెట్లో రెండోరోజూ రికార్డుల ర్యాలీ కొనసాగింది. కోవిడ్–19 వ్యాక్సిన్ ట్రయల్ దశలో 90 శాతం విజయవంతమైందనే వార్తలతో సూచీలు మంగళవారం మరోసారి...
November 11, 2020, 03:34 IST
సాక్షి, న్యూఢిల్లీ/ పట్నా: సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే...
October 23, 2020, 12:07 IST
కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు బాసటగా నిలిచింది
October 21, 2020, 04:11 IST
న్యూఢిల్లీ: బిహార్లో మరోసారి నితీశ్ సారథ్యంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని లోక్నీతి–సీఎస్డీఎస్ చేపట్టిన ఒపీనియన్ పోల్లో వెల్లడైంది....
October 13, 2020, 11:46 IST
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంది. వీరంతా...
October 12, 2020, 03:41 IST
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల...
October 05, 2020, 11:34 IST
బీహార్ ఎన్డీఏలో చీలిక
September 29, 2020, 08:59 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి...
September 28, 2020, 17:10 IST
ముంబై : ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) బయటకు వచ్చిన క్రమంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిపై శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ఎన్డీయే కూటమి...
September 27, 2020, 20:14 IST
ముంబై : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు రావడాన్ని విపక్షాలు స్వాగతించాయి. అకాలీదళ్ నిర్ణయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్...
September 27, 2020, 13:39 IST
సాక్షి, ముంబై : బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి ఒక్కో పార్టీ జారుకుంటోంది. మొదటి నుంచి బీజేపీతో జట్టు కట్టిన...
September 24, 2020, 12:47 IST
సాక్షి, పట్నా: బిహార్ రాజకీయాల్లో గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వేరైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ తిరిగి బీజేపీ వైపు చూస్తోందా అంటే...
September 22, 2020, 14:11 IST
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది...
September 19, 2020, 09:45 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్కౌర్ బాదల్ రాజీనామా...
September 18, 2020, 13:29 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయేలో కీలక మిత్రపక్షంగా ఉన్న శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్కౌర్ బాదల్ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం సర్వత్రా...
September 18, 2020, 10:39 IST
సాక్షి, ఢిల్లీ : రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్...
September 18, 2020, 04:10 IST
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం...
September 17, 2020, 20:38 IST
కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా
August 23, 2020, 15:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలు కలిసి పోటీ చేస్తాయని...
July 13, 2020, 16:21 IST
ఎన్డీయేలో చేరాలని శరద్ పవార్కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే విజ్ఞప్తి చేశారు.
June 08, 2020, 06:27 IST
ఢిల్లీ/పట్నా: జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పాలనలో బిహార్ రాష్ట్రం జంగిల్రాజ్ నుంచి జనతారాజ్ వైపు పయనిస్తోందని హోంమంత్రి అమిత్ షా...
March 02, 2020, 02:41 IST
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ...
February 15, 2020, 17:51 IST
మాటకు విపరీత అర్థాలు తీసి, లేనిది ఉన్నట్లుగా చెప్పి.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోందని రాష్ట్ర...
February 15, 2020, 17:37 IST
సాక్షి, అమరావతి: మాటకు విపరీతార్థాలు తీసి లేనిది ఉన్నట్లుగా రాయడం ఎల్లో మీడియాకు పుట్టుకతో వచ్చిన బుద్ధి అని అది పోదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (...
January 29, 2020, 09:08 IST
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఫారసు మేరకే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి తీసుకున్నామని ఆ పార్టీ చీఫ్, బిహార్...