ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం | BJP Parliamentary Board to meet today | Sakshi
Sakshi News home page

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

Aug 17 2025 6:59 PM | Updated on Aug 17 2025 9:28 PM

BJP Parliamentary Board to meet today

సాక్షి,న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement