December 04, 2019, 18:52 IST
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లు బుధవారం ఉదయం కారులో విగతా జీవులాగా...
December 02, 2019, 09:33 IST
విజయనగరం ఫోర్ట్: రౌండ్ది క్లాక్ పనిచేసే పీహెచ్సీల్లో ప్రసవాలు అరకొరగానే సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేయలేకపోతున్నారు....
November 28, 2019, 03:13 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం మంది వైద్యులు గైర్హాజర్ అవుతుండటం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు...
November 18, 2019, 02:52 IST
అనారోగ్యం నుంచి ఆరోగ్యం వరకు సాగే ప్రయాణంలో రోగికి తోడుగా ఉండేవాళ్లే వైద్యులు. వైద్యవృత్తికి గౌరవం కూడా అదే. అంతే తప్ప ‘ఒకగంటకు ఎంత మంది పేషెంట్లను...
November 04, 2019, 04:09 IST
కంకిపాడుకు చెందిన విజయలక్ష్మి అక్టోబర్ 29న ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్లో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి...
October 31, 2019, 03:34 IST
అమ్మ ఏడుస్తుంది. ఎవరైనా తెలిసినవారు ఎదురుపడితే ఏడుస్తుంది. ఎవరైనా అయినవారు పలకరిస్తే ఏడుస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే ఏడుస్తుంది. ఎక్కడైనా శుభకార్యం...
October 22, 2019, 09:48 IST
తాండూరు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (కుని) శిబిరం నిర్వహణ లోపంతో గందరగోళంగా నెలకొంది. ఆపరేషన్లు చేస్తామని గ్రామాల నుంచి మహిళలను రప్పించారు. తీరా...
October 16, 2019, 09:08 IST
సాక్షి, జగిత్యాల : ఆ గ్రామంలో పసుపుతో పాటు వరి, మొక్కజొన్న వంటి మిశ్రమ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతుంటారు. అంతేకాదు అక్కడి రైతులు రాజకీయాలకు...
October 14, 2019, 09:06 IST
నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన పవన్కుమార్ అనే పదేళ్ల బాలుడు నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వారం క్రితం అతన్ని చికిత్స కోసం తండ్రి శంకర్...
September 23, 2019, 17:05 IST
లండన్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు ఇకపై టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
September 19, 2019, 03:49 IST
కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.
September 13, 2019, 04:28 IST
మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ఆరోగ్యశ్రీ అమలుపై ఏర్పాటైన నిపుణుల కమిటీ భావిస్తోంది.
August 27, 2019, 03:39 IST
రామగుండం: ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని...
August 27, 2019, 03:10 IST
సాక్షి, హైదరాబాద్: నాలుగైదేళ్లుగా సీజన్ మారగానే దేశానికి డెంగీ జ్వరం పట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయ్. మన...
August 22, 2019, 02:53 IST
అప్పటివరకూ లేని బీపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వస్తోందా? ఇలా మీకు మాత్రమే కాదు.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి...
August 19, 2019, 17:35 IST
నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం
August 14, 2019, 08:53 IST
విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే...
August 12, 2019, 02:29 IST
ఆహారం లేకుండా రెండుమూడు రోజులైనా ఉండగలమేమో గానీ.. నీరు తాగకుండా ఉండటం కష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు...
August 03, 2019, 01:41 IST
సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా వైద్యులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. 3రోజుల క్రితం ఓపీ సేవలు ఆపేసి ఆందోళన...
August 01, 2019, 12:35 IST
సాక్షి, పాలమూరు : ఆపరేషన్కు సహకరించడంలేదన్న కారణంతో కొందరు వైద్యులు బూతులు తిడుతూ.. పిడి గుద్దులు గుద్దుతుండడంతో ఆ బాలింతలు నరకం అనుభవిస్తున్నారు....
August 01, 2019, 03:50 IST
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 60 ఏళ్లు దాటిన వైద్యులకు శాపంగా మారింది. తమకు అనుకూలుడైన ఒక్కరి కోసం టీడీపీ సర్కార్ చేసిన...
July 31, 2019, 15:34 IST
అది అసాధ్యం కనుక, కేంద్ర ఆరోగ్య మంత్రి హామీని అమలు చేయడం కూడా అసాధ్యమే.
July 29, 2019, 12:43 IST
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కేరళ వైద్యులు అద్భుతం చేసి చూపించారు. విద్యుత్ షాక్కు గురై రెండు చేతులూ కోల్పోయిన ఇక్కడి ఎన్ఏడీ ఉద్యోగికి బ్రైన్...
July 27, 2019, 04:31 IST
సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో చేపట్టనున్న సంస్కరణల విషయంలో నిర్దిష్ట కాలపరిమితి, కార్యాచరణతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
July 07, 2019, 13:00 IST
సాక్షి, మహబూబాబాద్: వైద్యసేవల నిమిత్తం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా అబార్షన్ చేయటం చట్టరీత్యానేరం. ఈ విషయం సామాన్యులకు...
July 04, 2019, 01:52 IST
నార్నూర్(ఆసిఫాబాద్): ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఓ గర్భిణి పురిటి నొప్పులతో ప్రసవ వేదన అనుభవించింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం...
July 02, 2019, 03:11 IST
డాక్టర్ కావాలనేది వారి ఆశ. ఉచితంగా, ఉన్నతంగా సేవలందించాలనేది వారి ఆశయం. కానీ, విధి వక్రించింది. పసిప్రాయంలో ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు....
June 29, 2019, 04:28 IST
అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్.అక్తర్భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
June 24, 2019, 01:59 IST
సాక్షి, హైదరాబాద్: బోధనాస్పత్రుల్లోని వైద్యులకు, అధ్యాపకులకు విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు చేయడంతో ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యుల్లోనూ...
June 18, 2019, 12:08 IST
ఉదయపూర్ : ఇది ఒక రేర్ కేసు.. రేర్ ఆపరేషన్.
నలుగురి శ్రమ
గంటన్నర ఆపరేషన్
80 వస్తువులు
180 గ్రాములు..
వయసు 40 ఏళ్లు
June 18, 2019, 08:37 IST
వైద్యులతో సీఎం మమత చర్చలు సఫలం
June 18, 2019, 02:00 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, వాటిల్లోని వైద్యుల విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు...
June 16, 2019, 17:40 IST
రాజకీయనాయకులు వచ్చివెళ్లారు కానీ.. ఎవరూ సమస్యలపై ఆరా తీయలేదు.
June 16, 2019, 04:34 IST
న్యూఢిల్లీ/కోల్కతా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది....
June 15, 2019, 17:47 IST
అవినీతి వైద్యులపై చర్యలుండాలి: ఎమ్మెల్యే అనంత
June 15, 2019, 02:06 IST
సరిగ్గా పొద్దున్నే ఏడు గంటలకు లేవానుకుని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. ఉదయం అది మోగగానే దాని పీకనొక్కేసి మళ్లీ దుప్పట్లో దూరిపోతున్నారా అయితే మీ...
June 15, 2019, 01:57 IST
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి....
June 10, 2019, 03:52 IST
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా టీడీపీ హయాంలో నియామకమంటే ఏమిటో తెలీక కునారిల్లిన రాష్ట్రంలోని బోధనాస్పత్రులకు మంచిరోజులు వస్తున్నాయి. త్వరలోనే వీటిల్లో...
June 10, 2019, 02:19 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పని చేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో...
May 27, 2019, 02:48 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఊపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్నట్లు పలువురు పల్మొనాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం...
May 25, 2019, 02:19 IST
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని ఎస్సీ కాలనీకి చెందిన స్రవంతి వైద్యం కోసం అవసరమైన నిధుల మంజూరుకు మాజీ మంత్రి హరీశ్రావు...
May 05, 2019, 02:47 IST
సాక్షి, హైదరాబాద్: ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. పైరవీలకు ఆస్కారం లేకుండా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే...