March 22, 2023, 18:37 IST
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (...
March 19, 2023, 08:59 IST
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ పర్యటన
March 01, 2023, 01:56 IST
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హామీ ఇచ్చారు. ఈ...
February 28, 2023, 13:15 IST
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
February 27, 2023, 10:43 IST
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్...
February 26, 2023, 03:45 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా...
February 25, 2023, 08:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం...
February 22, 2023, 12:29 IST
లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం వై ఎస్ జగన్
February 22, 2023, 07:54 IST
నేడు వైఎస్ఆర్ " లా నేస్తం " నిధులు విడుదల
February 11, 2023, 01:42 IST
సాక్షి, అమరావతి: పేదవాడి తలరాత మార్చే అస్త్రం చదువేనని గట్టిగా నమ్ముతూ.. మనందరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
February 09, 2023, 01:16 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర రుణాలకు కోతపెడుతూ.. మరోవైపు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా...
February 07, 2023, 14:35 IST
టర్కిష్ భాషలోనూ, హిందీలో 'దోస్త్' అనేది..
February 07, 2023, 04:30 IST
సాక్షి, హైదరాబాద్: వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు...
February 07, 2023, 01:13 IST
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి...
February 05, 2023, 03:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50% నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర...
February 04, 2023, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు,...
February 03, 2023, 13:10 IST
ఉన్నత విద్యకు పేదరికం అడ్డంకి కాకూడదు : సీఎం జగన్
January 31, 2023, 11:19 IST
న్యూఢిల్లీ: సిబ్బంది సరఫరా, నియామక సంస్థ ఫస్ట్ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్...
January 30, 2023, 01:35 IST
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకారవేతన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కనిస్తోంది....
January 25, 2023, 15:03 IST
న్యూఢిల్లీ: సెబీ తాజాగా రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసులు అందించే ఎవలాన్ టెక్నాలజీస్,...
January 15, 2023, 08:18 IST
భారత కంపెనీల్లోకి గతేడాది 23.3 బిలియన్ డాలర్ల (రూ.1.91 లక్షల కోట్లు) ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది పెట్టుబడులతో...
January 14, 2023, 08:22 IST
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్స్ నిర్వహిస్తున్న 1,500 మంది గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లకు (వీఎల్ఈ) నిర్వహణ...
January 12, 2023, 10:46 IST
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు గతేడాది తగ్గాయి. అంతక్రితం ఏడాదితో (2021) పోలిస్తే 2022లో 33 శాతం క్షీణించి 24 బిలియన్ డాలర్లకు...
January 09, 2023, 06:56 IST
న్యూఢిల్లీ: యూపీఐ మ్యూచువల్ ఫండ్ బంపర్ ఆఫర్ స్కీమ్ అందిస్తున్నట్లు ఇన్స్టెంట్ మెసేజింగ్ టూల్–టెలిగ్రామ్పై నడుస్తున్న ప్రచారం పట్ల మదుపరులు...
January 09, 2023, 01:17 IST
కవాడిగూడ (హైదరాబాద్): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్...
January 08, 2023, 01:46 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై చర్చకు తాము సిద్ధమని, సీఎం కేసీఆర్ రాజీనామా పత్రం తీసుకొని వస్తే ఆధారాలతో సహా...
January 07, 2023, 14:37 IST
న్యూఢిల్లీ: జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి...
January 05, 2023, 01:10 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల నిర్వహణ నిధుల వినియోగంలో కొత్త నిబంధనలు ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘పబ్లిక్...
December 31, 2022, 02:06 IST
బషీరాబాద్: పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన...
December 29, 2022, 04:07 IST
సూర్యాపేట: రాష్ట్రాలు, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగక సర్పంచులు రాజీనామా...
December 25, 2022, 01:30 IST
సాక్షి, హైదరాబాద్: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ...
December 24, 2022, 01:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్ ఎయిమ్స్ని పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్...
December 23, 2022, 01:44 IST
సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం పను ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ భారత్ రాష్ట్ర సమితి శుక్రవారం అన్ని...
December 21, 2022, 11:18 IST
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్)...
December 21, 2022, 01:19 IST
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ఇస్తూ రాష్ట్రఖజానాను ఖాళీ చేసి ప్రభుత్వం అప్పుల పాలు కావొద్దని సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం....
December 19, 2022, 09:40 IST
నాకు పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఒకటి గడువు తీరడంతో కొంత మొత్తం చేతికి...
December 17, 2022, 13:41 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పబ్లిక్ ఇష్యూకి వస్తున్న ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ కేఫిన్ టెక్నాలజీస్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా...
December 17, 2022, 08:31 IST
న్యూఢిల్లీ: పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల(పీఎంఎస్)కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో...
December 17, 2022, 07:22 IST
న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల...
December 08, 2022, 04:24 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు కేంద్ర నిధులను విడుదల చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల...
December 05, 2022, 08:55 IST
ప్రపంచమంతటా మార్కెట్లు కాస్త గందరగోళంగా ఉన్నాయి. అయితే, మిగతా సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మాత్రం కాస్త మెరుగ్గానే ఉంది. ద్రవ్యోల్బణం...
December 05, 2022, 08:32 IST
మ్యూచువల్ ఫండ్స్లో అధిక రాబడులు కోరుకునే వారికి స్మాల్క్యాప్ పథకాలు అనుకూలం. దీర్ఘకాలం పాటు, అంటే కనీసం పదేళ్లు అంతకుమించిన లక్ష్యాలకు ఈ పథకాలు...