February 13, 2019, 08:59 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్ సన్మానానికి ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడంపై తీవ్ర విమర్శలు...
January 29, 2019, 15:54 IST
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ..
January 29, 2019, 00:54 IST
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి (ఏసీడీఎఫ్) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి తెరతీయబోతోంది. గతంలో ఉన్న విధానాన్నే...
January 25, 2019, 10:15 IST
సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు కాగితాల మీద మాత్రమే నిధులు మంజూరవుతున్నాయి. నిర్వహణ ఖర్చుల కోసం పెడుతున్న బిల్లులను ఖజానా శాఖ పాస్ చేయడం లేదు. దీంతో...

January 24, 2019, 16:04 IST
మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో నిధులు గోల్మాల్
January 21, 2019, 05:25 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం ఓ...
January 19, 2019, 08:20 IST
ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కత్తి కట్టిందా...! అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏటా ఈ పాఠశాలలకు విడుదల చేసే గ్రాంట్స్ విషయంలో ఈ ఏడాది కేటాయింపుల్లో...
January 14, 2019, 08:27 IST
ప్రజాధనంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. ఆర్భాటాలు, హంగామాల కోసం కోట్ల రూపాయల నిధులు దుబారా చేస్తోంది. తమ పార్టీ నాయకుల చేతులకు చమురంటకుండా...
January 12, 2019, 04:30 IST
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకపు సొమ్ముకు బ్రేక్ పడింది. ఎనిమిది నెలలుగా సొమ్ము అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు...
December 29, 2018, 10:38 IST
సాక్షి, సిటీబ్యూరో: నాలుగేళ్ల క్రితం నిధుల గలగలలతో కళకళలాడిన జీహెచ్ఎంసీ ఖజానా ఇప్పుడు దివాళా తీసింది. గత నాలుగు నెలలుగా ఏనెలకానెల సిబ్బంది జీతాల...
December 27, 2018, 12:52 IST
సాక్షి, అమరావతి బ్యూరో: కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని కూడా ఖర్చు చేసే తీరిక లేనంత బిజీగా ఎంపీ గల్లా ఉండటంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో పలు సమస్యలు...
December 15, 2018, 07:32 IST
రాష్ట్రపతి వస్తున్నారని ఓ సారి.. ప్రధాని వచ్చారని మరోసారి.. బిల్గేట్స్ వచ్చారని ఇంకోసారి.. బ్రిక్స్ సదస్సు జరుగుతోందని మళ్లీ ఓ సారి.. సీఎం సారు...
December 10, 2018, 11:24 IST
సాక్షి, కమాన్పూర్: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్ సాగుకు మొదటి విడతలో రైతులకు...
November 26, 2018, 12:10 IST
చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ నిధి ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు పరిశీలించతగిన పథకాల్లో హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ కూడా ఒకటి....
November 26, 2018, 12:02 IST
పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు సఫలం కావాలంటే వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఇందుకోసం తగిన పెట్టుబడి సాధనాలను...
November 21, 2018, 11:14 IST
పాఠశాలలో చిన్నవస్తువు కొనాలన్నాకష్టంగానే ఉంది. విద్యపై ప్రభుత్వంచిన్నచూపునకు ఇది నిదర్శనం.పాఠశాలలు తెరిచిఆరు నెలలైనా అభివృద్ధి నిధులుమంజూరు కాలేదు....
November 19, 2018, 01:28 IST
బాండ్ ఫండ్స్ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్ ఫండ్స్ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ...
November 13, 2018, 00:53 IST
న్యూఢిల్లీ: ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్ విషయంలో కఠిన నిబంధనలను...
November 07, 2018, 00:33 IST
విభజన చట్టంలోని హామీలు, వాగ్దానాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆరోపణలు చేసింది. వాటికి కేంద్రం మరెన్నో కారణాలు చెప్పింది. వీటిల్లో...
October 24, 2018, 19:36 IST
సాక్షి,ముంబై: విస్తరణ ప్రణాళికల్లో విస్తారా ఎయిర్లైన్స్ భారీ ఆఫర్ దక్కించుకుంది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి రూ.2వేల కోట్ల నిధులను...
October 12, 2018, 15:08 IST
బెంగాల్లో దుర్గా పూజ కమిటీలకు నిధుల మంజూరుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ
October 10, 2018, 15:06 IST
కర్నూలు సిటీ: పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు మంజూరు చేయడం లేదు. నిధులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు పలుమార్లు...
September 30, 2018, 04:43 IST
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిధులపైనా సర్కారు కన్నేసింది. ఇవి పూర్తిగా కేంద్రం నిధులు. ఏ రాష్ట్రంలోనూ పీసీబీ నిధులు రాష్ట్ర...
September 10, 2018, 02:26 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రకాల అనుమతులు, వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల...
September 01, 2018, 12:43 IST
గుంటూరు మెడికల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా ఆగస్టు 15 నుంచి మార్పు చేశారు. ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు...
August 31, 2018, 00:53 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గానికైనా రూ.2 వేల కోట్లకు తక్కువ నిధులు...
August 27, 2018, 01:57 IST
మల్టీక్యాప్ ఫండ్స్ మంచివేనా? కాంట్రా, వేల్యూ ఫండ్స్తో పోల్చితే మల్టీక్యాప్ ఫండ్స్ ఏ విధంగా భిన్నమైనవి. ఈ మూడు రకాల ఫండ్స్లో దేంట్లో ఇన్వెస్ట్...

August 19, 2018, 06:44 IST
వరద బీభత్సంతో చిగురుటాకులా వణికిపోతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి
August 13, 2018, 01:39 IST
సెబీ ఆదేశాల మేరకు షార్ట్ డ్యురేషన్ కేటగిరీ ఫండ్స్ ఏడాది నుంచి మూడేళ్లు కాల వ్యవధి కలిగిన డెట్ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది....
August 07, 2018, 20:14 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగ ధృవపత్రాలు(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించనందునే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు...
August 07, 2018, 09:09 IST
సాక్షి,మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు లేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ...
August 06, 2018, 10:42 IST
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్లో నిధుల గోల్మాల్ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం వివిధ సామాజిక...
August 06, 2018, 00:20 IST
నేను గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చాయి. మంచి...
August 04, 2018, 07:38 IST
‘పావలా కోడికి ముప్పావలా మసాలా’ అన్నట్టు ఉంది ప్రభుత్వం నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ల తీరు. ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు...
July 27, 2018, 02:49 IST
సాక్షి అమరావతి: పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.75.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖాతాలోకి మళ్లించింది....
July 23, 2018, 12:15 IST
రాష్ట్ర విభజన తరువాత దసరా ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కానీ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఏమాత్రం చేపట్టడం లేదు. ఆర్థిక భారమంతా...
July 19, 2018, 01:46 IST
సాక్షి, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిధులు సకాలంలో విడుదలవక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కోర్సు పూర్తయినా ప్రభుత్వం ఫీజులు...

July 10, 2018, 07:06 IST
ఎవడబ్బ సొమ్మని అశోక్బాబు విరాళం ఇస్తారు ?
July 06, 2018, 07:19 IST
సాక్షి, అమరావతి : గత నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం...
July 04, 2018, 12:25 IST
జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
- Page 1
- ››