March 20, 2023, 13:47 IST
అన్నానగర్(చెన్నై): నకిలీ పత్రాలతో బ్యాంకులో రూ.1.28 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన ప్రైవేట్ కంపెనీ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు...
March 05, 2023, 21:10 IST
బనశంకరి(కర్ణాటక): సిలికాన్సిటీలో సైబర్ కేటుగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయక ప్రజలను వంచించి లక్షలు దోచేస్తున్నారు. ఫేస్బుక్లో మహిళను పరిచయం...
February 26, 2023, 08:10 IST
హిమాయత్నగర్: ఒక్క రోజులో సైబర్ కేటుగాళ్లు రూ.కోటి కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న బాధితులు శనివారం సైబర్క్రైం పోలీసు స్టేషన్కు క్యూ కట్టారు....
January 30, 2023, 17:00 IST
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్-అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ వివాదం మరింత రాజు కుంటోంది. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానికి హిండెన్బర్గ్ ...
January 26, 2023, 04:31 IST
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల భారీ ఫాలో ఆన్ ఇష్యూకు (ఎఫ్పీవో) వస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ...
January 04, 2023, 04:38 IST
సాక్షి, అమరావతి: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సూచించారు. సచివాలయంలో...
January 01, 2023, 10:37 IST
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్...
December 27, 2022, 06:32 IST
ముంబై: చెల్లింపుల లావాదేవీల్లో మోసాల ఉదంతాలను పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఫిర్యాదు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్తగా దక్ష్ పేరిట అధునాతన వ్యవస్థను...
December 19, 2022, 08:14 IST
ఈ వ్యవహారం తెలిసి సవిత భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఒకసారి చాకుతో పొడిచి దాడి కూడా చేశాడు. కానీ సవిత బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇలా అనేకమంది వద్ద లక్షల...
December 14, 2022, 17:11 IST
షేక్ సుభాని గుంటూరుకు చెందిన యువతి కుటుంబానికి తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని చెప్పి మోసగించి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు.
December 13, 2022, 19:33 IST
ఏడెనిమిది మంది మూడు కార్లలో సోమవారం ఉదయం 8గం.లకు తన ఇంటికి వచ్చారని చెప్పాడు
December 12, 2022, 10:58 IST
శ్రీకాళహస్తిలో కిలాడి లేడీ ఘరానా మోసం
December 11, 2022, 19:28 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసా లు జరుగుతున్నాయి. ఒక్కో పోస్టుకు స్థాయి మేరకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు...
December 09, 2022, 14:43 IST
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ యునికార్న్ భారత్పే-తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై...
December 01, 2022, 15:03 IST
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్...
November 28, 2022, 12:51 IST
ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్టు పేర్కొన్నారు. మార్గదర్శి ప్రజలను చీట్ చేసినట్టుగానే పరిగణించాలి. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు...
November 26, 2022, 19:21 IST
ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా లేకపోతే ప్రతీ చోట మోసపోక తప్పదు. డబ్బులు, వస్తువులను సెకన్ల వ్యవధిలో మాయం చేసే కేటుగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే,...
November 24, 2022, 12:55 IST
సాక్షి, హైదరాబాద్: మలక్పేట సర్కిల్లోని సైదాబాద్కు చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రాబోయే మార్చిలో పబ్లిక్ పరీక్షలకు అతను హాజరు కావాల్సి...
November 24, 2022, 07:54 IST
పోలీసులు అసలు విషయాలు రాబట్టారు. తన భార్య, అక్కతో కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు యుగంధర్ పోలీసులకు చెప్పడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
November 24, 2022, 05:41 IST
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు...
November 17, 2022, 10:49 IST
హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న పెట్రోల్ బంక్ మోసాలు
November 16, 2022, 07:17 IST
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా దేశీయంగా 95 శాతం కంపెనీలు కొత్త రకం మోసాలను ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగుల భద్రత, తప్పుడు సమాచారంపరమైన...
November 06, 2022, 07:18 IST
ఉన్నత చదువులు.. ఉపాధి అవకాశాలు.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఆ తర్వాత భర్త నైట్ షిఫ్ట్లో పని చేస్తే.. భార్య పగలు విధులు నిర్వహించడం వెరసీ.. యువ దంపతుల్లో...
November 02, 2022, 13:48 IST
చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం...
October 14, 2022, 16:48 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు...
October 13, 2022, 04:06 IST
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా వివిధ దేశాల వారి నుంచి లక్షలు, కోట్లు కాజేయడం.. ఆ సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించడం.. తర్వాత ప్రత్యేకంగా పెట్టిన ‘...
October 10, 2022, 09:22 IST
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న...
October 03, 2022, 12:42 IST
సబ్జి మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర (54) గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి రాగా.. ట్రీట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు....
September 29, 2022, 13:20 IST
హఫీజాకు ఇటీవల మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చిందని పోస్ట్ ద్వారా స్క్రాచ్కార్డు వచ్చింది. ఇతర వివరాలకు ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.
September 29, 2022, 07:23 IST
న్యూఢిల్లీ: బ్యాంక్లను రూ.177 కోట్లకు మోసగించిన ఆరోపణలపై ఆమ్రపాలి సిలికాన్ సిటీ ప్రైవేటు లిమిటెడ్, దాని ప్రమోటర్ అనిల్కుమార్ శర్మపై సీబీఐ...
September 27, 2022, 16:28 IST
పండుగ బోనస్లు, సరిగ్గా జీతాలు పడే టైంలో.. ఫెస్టివల్ ఆఫర్లు-ధమాకా సేల్స్తో ముందుకొచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇప్పటికే చాలామంది ఆన్లైన్...
September 19, 2022, 09:01 IST
సాక్షి, చెన్నై: డిజిటల్ కాయిన్ సంస్థ నడిపి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితుల సొంతమైన ఇల్లు, కార్యాలయాలలో ఆర్థిక...
September 19, 2022, 03:46 IST
సాక్షి, అమరావతి: లోన్యాప్ల వేధింపులు, మోసాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉమ్మడి కార్యాచరణకు ఉపక్రమించాయి....
September 17, 2022, 16:31 IST
విశాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘స్మార్ట్ సిటీ జాబ్ కన్సల్టెన్సీ’ తరహాలోనే ఒంగోలులో శ్రీనాథ్...
August 25, 2022, 19:49 IST
మోసపోతానేమోననే భయంతో ఆన్లైన్లోని మరో నంబర్కు మనీశ్ ఫోన్ చేశాడు. ఫొటోలు తెప్పించుకుని చూశాడు. ఇలా నాలుగైదు నంబర్లు విచారించి ఫొటోలు చూసి ఒక...
August 21, 2022, 03:26 IST
మోర్తాడ్: విదేశాలకు వెళ్లి ఉపాధి పొందాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు దందా సాగిస్తున్నారు. నకిలీ వీసాలతో అమాయకులను దోచుకుంటున్నారు....
August 13, 2022, 15:35 IST
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మోసాలను అధ్యయనం చేసే సలహా మండలి (ఏబీబీఎఫ్ఎఫ్) గడిచిన మూడేళ్లలో 139 బ్యాంకు మోసాల కేసులు వెలుగు చూసినట్టు...
August 11, 2022, 02:55 IST
సాక్షి, సిటీబ్యూరో: యూట్యూబ్లో చూసి బ్యాంకుకు పంగనామం ఎలా పెట్టాలో నేర్చుకున్నాడు ఓ కేటుగాడు. డొల్ల కంపెనీలను స్థాపించి, నకిలీ ఉద్యోగులను సృష్టించి...
August 02, 2022, 16:22 IST
నిత్య పెళ్లికొడుకు పాస్పోర్టుని వెంటనే రద్దు చేయించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరారు.
July 31, 2022, 08:50 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిత్య పెళ్లికొడుకుగా మారి ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకుని మరికొంతమందిని మోసం చేసిన కర్నాటి సతీష్ బాబు టీడీపీ నేతేనని...
July 31, 2022, 02:33 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో జరిగిన నియామకాల వివాదం చినికిచినికి గాలివానలా...
July 28, 2022, 16:15 IST
ఓ రోజు ఆమె సతీష్బాబు సెల్ఫోన్ పరిశీలించి, అతడి గురించి ఆరా తీయగా.. తన విషయాలు బయటపెడితే పడకగదిలో అశ్లీలంగా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్...