January 23, 2021, 18:56 IST
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ తొండపల్లి వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్...
January 23, 2021, 18:16 IST
నిలకడగా శశికల ఆరోగ్యం
January 21, 2021, 07:00 IST
సాక్షి, చెన్నై: గుట్కా స్కాం కేసులో ఈడీ తన చార్జ్షీట్ను చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీవీ రమణతో పాటు పలువురి పేర్లు...
January 21, 2021, 06:40 IST
సాక్షి, చెన్నై: చిన్నమ్మను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలు ఆ...
January 20, 2021, 18:30 IST
న్యూఢిల్లీ: ‘‘తను ఉపాధ్యక్షురాలిగా ఎదగడంలో నేనెలాంటి సాయం చేయలేదు. తన స్వశక్తిని నమ్ముకుని అత్యున్నత పదవిని చేపట్టబోతున్నది. అలాంటి వ్యక్తికి నేను ఏం...
January 20, 2021, 18:07 IST
ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు....
January 20, 2021, 17:12 IST
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి...
January 20, 2021, 06:35 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన...
January 18, 2021, 06:44 IST
సాక్షి, చెన్నై: రజనీ మక్కల్ మండ్రంకు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు ఆదివారం డీఎంకేలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా...
January 11, 2021, 12:05 IST
చెన్నై: "దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రావాలని.. మీరు తీసుకున్న నిర్ణయం...
January 11, 2021, 10:29 IST
సాక్షి, చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్లైన్ తరగతుల్లో...
January 11, 2021, 07:01 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: అలసిసొలసి రైలు బోగీలో ఆదమరిచి నిద్రిస్తున్న మహిళపై ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన...
January 09, 2021, 13:33 IST
చెన్నై: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని ధీటుగా ఎదుర్కొంది ఓ యువతి. తనను కాపాడుకునే క్రమంలో అతడిని కత్తితో పొడిచింది. దీంతో అతడు మరణించాడు....
January 09, 2021, 09:36 IST
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే...
January 08, 2021, 07:27 IST
చెన్నై : బీసెంట్నగర్లో చెత్తకుండిలో పడి వున్న రూ.15వేల నగదును సొంతదారునికి అప్పగించి నిజాయితీ చాటుకున్న 181వ వార్డు పారిశుధ్య కార్మికుడిని...
January 08, 2021, 06:58 IST
అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం...
January 07, 2021, 08:20 IST
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య మిత్రభేద రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కూటమి తరఫున...
January 06, 2021, 20:46 IST
సాక్షి,న్యూఢిల్లీ: థియేటర్స్ లో సీటింగ్ సామర్ధ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవచ్చంటూ జీవో జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది...
December 29, 2020, 19:44 IST
ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ స్పందించారు....
December 26, 2020, 15:39 IST
సాక్షి, న్యూఢిల్లీ :‘ఇదిగో రాజకీయాల్లోకి వస్తోన్నా!’ అని సినీ నటుడు రజనీకాంత్ ప్రకటించినప్పుడల్లా అటు ఆయన అభిమానుల్లో, ఇటు తమిళ మీడియాలో కృత్రిమ...
December 26, 2020, 08:23 IST
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు కమల్హాసన్కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. మక్కల్ నీది మయ్యం ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఝలక్...
December 25, 2020, 17:14 IST
సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ...
December 23, 2020, 07:21 IST
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్హాసన్...
December 22, 2020, 12:38 IST
చెన్నై : సూపర్స్టార్ రజనీ ఎంట్రీ దగ్గర నుంచి తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ,...
December 21, 2020, 16:56 IST
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇదివరకే అనౌన్స్ చేసేశారు....
December 18, 2020, 05:03 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనే దిశగా ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పావులు కదుపుతోంది....
December 15, 2020, 20:08 IST
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారానికి పలు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి....
December 15, 2020, 11:01 IST
రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ?
December 15, 2020, 03:46 IST
సాక్షి హైదరాబాద్ : తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది...
December 14, 2020, 14:42 IST
2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్,...
December 12, 2020, 19:17 IST
సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి - సేలం మార్గంలో అతి వేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది....
December 12, 2020, 09:31 IST
చెన్నై: చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ...
December 12, 2020, 07:56 IST
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గంట తరువాత కోలుకుని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి...
December 09, 2020, 13:12 IST
ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య
December 04, 2020, 14:26 IST
మూడేళ్ల సస్పెన్స్కు తెరదించిన సూపర్స్టార్
December 04, 2020, 10:27 IST
సాక్షి, చెన్నై : బురేవి తుపాన్ తమిళనాడు రామనాథపురం జిల్లా తీరానికి దగ్గరగా ఉన్న మన్నార్ గల్ఫ్పై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఆరు గంటలలో 90 కి.మీ...
December 04, 2020, 02:31 IST
సాక్షి, చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ (66) రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న...
December 03, 2020, 16:35 IST
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర శ్రీలంకపై గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో...
December 03, 2020, 13:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర...
November 26, 2020, 09:29 IST
చెన్నై: తీవ్రమైన నివర్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తీరప్రాంత వాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరదలో తమ వాహనాలు కొట్టుకుపోకుండా...
November 22, 2020, 03:48 IST
సాక్షి, అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్ కారణంగా మార్చి 21...
November 21, 2020, 16:47 IST
చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటిపై వెళ్తున్న యువతి రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్కు గురైంది. ఆ సమయంలో తనతో ఓ పాప కూడా ఉంది....