December 05, 2019, 14:53 IST
సాక్షి, తుళ్లూరు : గత టీడీపీ ప్రభుత్వమే రాజధానిలో పంటలను తగులబెట్టించిందని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. గురువారం తుళ్లూరులో రాజధాని రైతులు,...
November 15, 2019, 18:44 IST
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
November 15, 2019, 17:28 IST
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకి స్పీకర్ వ్యవస్థపై గౌరవం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. శాసన సభ స్పీకర్...
November 12, 2019, 03:20 IST
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు బీసీలంటే ఎందుకంత చులకని అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రశ్నించారు. బీసీ...
November 11, 2019, 14:42 IST
స్పీకర్ గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర...
November 06, 2019, 16:44 IST
సాక్షి, అమరావతి : విపక్షాలు ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు....
October 28, 2019, 17:54 IST
టీడీపీ రాష్ట్రంలో ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. టీడీపీకి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారో ఉండరో తెలియదు.
October 28, 2019, 17:04 IST
ఏపీపై వరుణుడు కరుణించాడు: జోగి రమేష్
October 12, 2019, 13:56 IST
వైఎస్ జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు
October 08, 2019, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని, ప్రతిపక్ష టీడీపీ అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
October 04, 2019, 15:55 IST
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో డ్రైవర్లు సద్వివినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ప్రమాదాల వల్ల వేలాది...
October 03, 2019, 20:23 IST
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి...
October 03, 2019, 05:14 IST
సాక్షి, అమరావతి: బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వారు రూ.లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కున్నారని అవమానిస్తున్నారా అని...
October 02, 2019, 19:08 IST
సాక్షి, తాడేపల్లి : జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం...
October 02, 2019, 18:56 IST
ప్రజలు మెచ్చేలా వైఎస్ జగన్ పాలన సాగుతోంది
September 22, 2019, 18:24 IST
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్...
September 22, 2019, 17:20 IST
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి...
September 11, 2019, 13:56 IST
ఈ క్షణం మీ ఇంటి దగ్గరికి వస్తాం... నీ ఇష్టం... గురజాల, సత్తెనపల్లి... ఎక్కడికైనా..
August 20, 2019, 04:27 IST
సాక్షి, అమరావతి: వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు అహర్నిశలు...
August 19, 2019, 14:10 IST
బుద్ధిలేని బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయాలి
August 19, 2019, 14:05 IST
వరద వచ్చి ప్రశాంతంగా ముగిసింది కానీ టీడీపీ నాయకుల బురద రాజకీయాలు మాత్రం ఆగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు....
August 07, 2019, 19:56 IST
సాక్షి, విజయవాడ : అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాకైపోయిందని పెడన వైఎస్సార్...
July 30, 2019, 10:49 IST
అనంతరం జోగి రమేష్ ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్లు...
July 29, 2019, 11:57 IST
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలోని ఇసుకను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అసెంబ్లీలో...
July 26, 2019, 10:48 IST
సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తుచేశారు....
July 26, 2019, 10:14 IST
బందరు పోర్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది
July 24, 2019, 10:24 IST
సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్...
July 24, 2019, 10:14 IST
పుష్కర ప్రమాదంలోని బాధ్యులపై చర్యలేవి?
July 20, 2019, 12:21 IST
తుగ్లక్ పాలన అంటూ పిచ్చి కూతలు కూస్తున్న లోకేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
July 20, 2019, 11:47 IST
అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించారు
July 12, 2019, 19:47 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుంది.. బడ్జెట్పై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అంటూ...
June 17, 2019, 13:11 IST
టీడీపీ సభ్యులను చూస్తే పరమానందయ్య శిష్యులు గుర్తుకువస్తారంటూ..
June 15, 2019, 12:35 IST
సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ నాయకులకు చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే...
June 15, 2019, 11:56 IST
చంద్రబాబులో ఇంకా పశ్చాత్తాపం రాలేదు
March 30, 2019, 11:36 IST
సాక్షి, మచిలీపట్నం : మనం సాధారణంగా ఏ పెళ్లిలోనో కుటుంబ సభ్యులంతా కలవడం చూస్తుంటాం. ఏ జాతరలోనో అయినవాళ్లంతా ఒక్కటై సందడి చేస్తుండటం గమనిస్తుంటాం....
March 06, 2019, 12:44 IST
సాక్షి, పెడన: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పునాది వేసింది, రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని.. ఆయన ఆశయాలతో మీ ముందుకు...
February 16, 2019, 15:07 IST
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలను చూసే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని...
January 18, 2019, 17:15 IST
గత మూడు రోజులుగా టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. శుక్రవారం రాష్ట...
January 18, 2019, 17:04 IST
విజయవాడ: గత మూడు రోజులుగా టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. శుక్రవారం రాష్ట...
December 15, 2018, 17:29 IST
నిన్నటి వరకు ఈ కేసులో సాక్షిగా ఉన్న తనకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు ..
December 15, 2018, 10:41 IST
ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది.
December 09, 2018, 13:24 IST
సాక్షి, నూజివీడు: పట్టణంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేశ్ ఆరోపించారు. శనివారం...