Live Updates
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ కుట్రలు
జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా..
- నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్
- ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ జంగిల్ రాజ్
- జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల పెట్రోల్ బాంబ్ దాడి
- నివాసాన్ని పరిశీలించి.. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
- జోగి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించే అవకాశం
- జగన్ పర్యటన నేపథ్యంలో మరోసారి తెర మీదకు పోలీసుల ఆంక్షలు
- జన సమీకరణ జరగకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
- చివరి నిమిషంలో జగన్ పర్యటన రూట్ మార్చాలంటూ జోగి రమేష్కు నోటీసులు
- పోలీసుల విజ్ఞప్తికి అంగీకరించిన వైఎస్ జగన్
- జగన్ పర్యటనలకు పోటెత్తుతున్న జనసంద్రం
- ఆ ఆదరణను ఓర్వలేకే పోలీస్ వ్యవస్థతో కూటమి ప్రభుత్వం కుట్రలు
- జగన్ కోసం జనం రావడం ఆగదంటున్న వైఎస్సార్సీపీ నేతలు
జోగి రమేష్ కుటుంబానికి రోజా, వరుదు కల్యాణి పరామర్శ
- జోగి రమేష్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ
- ఇటీవల జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల పెట్రోల్ బాంబు దాడి
- జోగి రమేష్ నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా, వరదు కల్యాణి
- ధ్వంసమైన నివాసాన్ని పరిశీలించిన మహిళా నేతలు
- అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జంగిల్ రాజ్పై మండిపాటు
ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్ను వెంకటేశ్వరస్వామి క్షమించడు
ఎన్ని చేసిన జనాల్ని ఆపలేరు: వెల్లంపల్లి
- మరికాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
- ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ గూండాల విధ్వంసం
- జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్
- చివరి నిమిషంలో రూట్ మార్చాలన్న పోలీసులు
- పోలీసుల విజ్ఞప్తితో అందుకు అంగీకరించిన వైఎస్ జగన్
- తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోనున్న జగన్
- ఎన్ని చేసినా జగన్ కోసం జనం రావడం ఆగదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
పోలీసులకు ఆ హక్కు ఎక్కడిది?: నల్లగట్ల స్వామిదాస్
- వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో అడుగడుగున పోలీస్ ఆంక్షలు
- తిరువూరు నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నంకు వస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం
- ప్రజాస్వామ్యంలో ఇలా అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని మండిపడ్డ స్వామిదాస్
వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు
- నేడు జోగి రమేష్ను పరామర్శించనున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నేతలు హాజరు కాకుండా నోటీసులు
- ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుకి నోటీసులు
- అర్ధరాత్రి నోటీసులిచ్చిన పోలీసులు
- ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దంటూ నోటీసుల్లొ పేర్కొన్న పోలీసులు
కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
- పోలీసుల విజ్ఞప్తితో రూటు మార్చుకున్న జగన్
- వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం కుట్రలు
- అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు
- నోటీసులు జారీ చేసిన విజయవాడ సీపీ
- గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి కుట్రలకు తెరలేపిన ప్రభుత్వం
- తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్న వైఎస్ జగన్
- రెండు రోజుల కిందటే రూట్ మ్యాప్ ఇచ్చిన వైఎస్సార్సీపీ
- హఠాత్తుగా జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తున్న పోలీసులు
- విజయవాడలోకి జగన్ని రానీయకుండా కుట్రలు
బెజవాడలో బ్రహ్మరథం పడతారని..
జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం.. రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్లకండి, ఈ రూట్లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది.
జనాదరణకు బెంబేలెత్తి.. జగన్ పర్యటనపై ఆంక్షల కత్తి
విజయవాడ నగరం మీదుగా రావద్దంటూ సర్కారు హూంకరింపులు
అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు
వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేసిన విజయవాడ సీపీ
గుంటూరు పర్యటన జయప్రదంతో దుష్ట పన్నాగం పన్నిన ప్రభుత్వం
కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రెండురోజుల కిందటే రూట్మ్యాప్ ఇచ్చిన వైఎస్సార్సీపీ


