January 05, 2021, 09:22 IST
లండన్: బ్రిటన్లో కరోనా కొత్తరకం వైరస్(స్ట్రెయిన్) కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య...
January 05, 2021, 05:26 IST
తిరుపతి తుడా: యూకే నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అతన్ని తిరుపతి రుయా పరిధిలోని ఆర్సీహెచ్ సెంటర్లో ఉంచి వైద్యులు...
January 02, 2021, 20:16 IST
లండన్: 2020 విచిత్రమైన సంవత్సరం. కరోనా సంవత్సరంగా పేరొందిన 2020లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా కరోనా విజృంభిస్తూ ప్రపంచ...
January 02, 2021, 17:05 IST
న్యూఢిల్లీ: భారత్లో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతుంటే.. మరోవైపు కొత్త స్ట్రెయిన్ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 29 కొత్త కరోనా...
January 01, 2021, 16:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారీ కేసులతో బ్రిటన్లోప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ కొత్త మ్యూటెంట్ స్ట్రెయిన్ కేసులు భారత్లో కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి...
December 30, 2020, 13:18 IST
న్యూఢిల్లీ, సాక్షి: ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కోవీషీల్డ్కు యూకే ప్రభుత్వం...
December 28, 2020, 19:07 IST
సాక్షి, అమరావతి: యూకే నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్లో 23 మందికి...
December 28, 2020, 12:56 IST
న్యూఢిల్లీ : రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి భార్య మీద ప్రేమతో చంద్రమండంలో మూడెకరాల భూమి కొని బహుమతిగా ఇచ్చాడనే వార్త చదివాం. అలానే కొన్ని నెలల క్రితం...
December 27, 2020, 19:13 IST
సాక్షి, హైదరాబాద్: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 20...
December 23, 2020, 14:23 IST
లండన్ : వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్ చూశాం.. వాడుతున్నాం కూడా. కానీ గాలి బాటిల్స్(గాలితో నింపిన) గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు...
December 09, 2020, 16:40 IST
లండన్: కోవిడ్-19 కట్టడికి యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అందిస్తున్న వ్యాక్సిన్ను గతంలో అలెర్జీల బారినపడిన వ్యక్తులకు వినియోగించవద్దంటూ తాజాగా యూకే...
December 08, 2020, 19:08 IST
సాక్షి, న్యూఢిల్లీ :రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి మనం వాహనాలను నడిపినా, పరిమితికి మించి వేగంగా తీసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసినా మన...
December 08, 2020, 15:06 IST
లండన్: కోవిడ్-19 కట్టడికి జర్మన్ కంపెనీ బయోఎన్టెక్తో కలసి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పంపిణీ యూకేలో ప్రారంభమైంది. గత వారం ఔషధాలు, ఆరోగ్య...
December 08, 2020, 10:12 IST
లండన్: భారత సంతతి వ్యక్తి హరి శుక్లా అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వ్యక్తుల జాబితాలో చేరారు. ఈ రోజు ఆయన...
December 03, 2020, 11:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో భారతీయులు బ్రిటన్ వెళ్లేందుకు క్యూ...
December 02, 2020, 19:07 IST
కరోనా తొలి వ్యాక్సిన్కు ఆమోదం
November 28, 2020, 17:03 IST
వాషింగ్టన్: కరోనా వైరస్ని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
November 20, 2020, 11:07 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
November 07, 2020, 10:38 IST
లండన్: ప్రపంచ దేశాలన్ని కోవిడ్ -19 కి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూకే శాస్త్రవేత్తలు...
November 04, 2020, 08:28 IST
ఇంగ్లండ్ లో ‘స్టోక్–ఆన్–ట్రెంట్’ అనే సిటీ ఉంది. మట్టి పాత్రల నగరంగా ఆ సిటీ ప్రసిద్ధి. అక్కడ ఉండే జిమ్మీ అనే అతడిని కరోనాకు ముందు ఎవరూ...
October 30, 2020, 17:34 IST
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ యూకేలోనూ రికార్డులు బద్ధలు కొడుతోంది. వ్యూయర్షిప్ పరంగా ఐపీఎల్ యూకేలో కొత్త పుంతలు తొక్కుతోంది....
October 29, 2020, 16:11 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇంగ్లండ్లో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ విజంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు కొత్తగా నమోదవుతుండగా, ప్రతి...
October 29, 2020, 04:18 IST
న్యూఢిల్లీ/లండన్: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 50 వేల లోపే నమోదవుతోంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కరోనా...
October 27, 2020, 11:30 IST
హరీష్ సాల్వే గతంలో మీనాక్షిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు సాక్షి సాల్వే, సానియా సాల్వే సంతానం.
October 26, 2020, 18:29 IST
లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్గా ఉంది.. పని ఎంత కష్టమో...
October 23, 2020, 04:45 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన...
October 06, 2020, 08:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు...
September 19, 2020, 04:39 IST
లండన్: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్ వేవ్తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్లలో రోజుకి 6 వేల కేసులు...
September 17, 2020, 15:43 IST
లండన్: తనతో విడిపోయిన భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 23 ఏళ్ల జిగుకుమార్ సోర్తి అనే భారత సంతతి...
September 12, 2020, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్లీ శుభవార్త చెప్పింది. ...
August 26, 2020, 18:58 IST
న్యూయార్క్: ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల...
August 26, 2020, 14:58 IST
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రచురణకర్తలకు శుభవార్త చెప్పింది. పలు దేశాల్లో ఫేస్బుక్ న్యూస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు...
August 18, 2020, 10:25 IST
లండన్: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్లో అరుదైన పురస్కారం దక్కింది. కరోనావైరస్ సంక్షోభంలో చేసిన సేవలకుగానూ నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు...
August 07, 2020, 15:03 IST
లండన్ : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారనే ఊహాగానాలపై ఆర్థిక మంత్రి రిషి సునక్ (40) స్పందించారు. తనకు అలాంటి కోరికేదీ లేదని కొట్టి పారేశారు....
August 05, 2020, 18:19 IST
లండన్: టీవీలో కనపడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగి.. మీడియా వాళ్లు వస్తే చాలు.. జనాలు ఎగబడిపోతుంటారు. యాంకర్ల తమ పని తాము చేసుకుని...
August 05, 2020, 18:15 IST
లండన్: టీవీలో కనపడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగి.. మీడియా వాళ్లు వస్తే చాలు.. జనాలు ఎగబడిపోతుంటారు. యాంకర్ల తమ పని తాము చేసుకుని...
August 05, 2020, 08:26 IST
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ యూకే–భారత్ మధ్య విమాన సర్వీసులను నడుపనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి....
August 01, 2020, 20:52 IST
లండన్: లాక్డౌన్ కాలంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఫ్రీ ఆన్లైన్ భాంగ్రాసైజ్ సెషన్లతో యూకే వాసులకు సాయం చేస్తోన్న భారత సంతతి డ్యాన్సర్ రాజీవ్...
July 30, 2020, 15:10 IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు.
July 28, 2020, 15:14 IST
లండన్: సాయం చేయాలనుకునే వారికి ఎదుటి వారి కష్టాలు చూసి స్పందించే మనసు ముఖ్యం. ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఏదో ఓ రకంగా మనం తలపెట్టిన...
July 24, 2020, 19:20 IST
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని అంతం...
July 24, 2020, 15:21 IST
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తున్న డ్రాగన్.. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అక్కర్లేదంటూ...