June 05, 2023, 17:15 IST
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి...
June 02, 2023, 04:27 IST
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో, ఐటీ...
May 23, 2023, 11:18 IST
భానురేఖ మృతికి స్వీయతప్పిదం కూడా కారణమేనంటూ..
May 18, 2023, 17:45 IST
సాక్షి, ముంబై: భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ఉద్యోగులకు చేదువార్త. 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం...
May 15, 2023, 15:46 IST
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్లను...
May 10, 2023, 16:38 IST
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి విశేషంగా నిలిచారు....
April 25, 2023, 10:06 IST
చదువుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ కొంతమంది ఉద్యోగాలు వదిలి తెలివితేటలతో జీవితంలో ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు. అలాంటి...
April 24, 2023, 15:55 IST
నందన్ నిలేకని పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆధార్ కార్డ్’ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చిన సృష్టికర్త, ఐటీ...
April 18, 2023, 21:16 IST
బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ భార్, భారతీయ ఐటీ వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా...
April 18, 2023, 07:24 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో గడచిన రెండేళ్లలో మునుపెన్నడూ సాగని తొమ్మిది రోజుల సుదీర్ఘ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం షేర్లలో...
April 17, 2023, 04:56 IST
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో అంతంతమాత్ర ఫలితాలు...
April 03, 2023, 11:51 IST
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్ఎన్ఆర్ నారాయణమూర్తి తన జీవితంలో బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. తన...
March 24, 2023, 04:06 IST
న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా...
March 21, 2023, 13:34 IST
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ పరిశ్రమలో రెండో అతిపెద్ద సంస్థగా ఇన్ఫోసిస్ తన సేవలతో దిగ్గజంగా నిలిచింది. 1981లో టెక్ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి...
March 20, 2023, 18:13 IST
ఐఐటీ బొంబాయి విద్యార్ధి జీతం ఏడాదికి రెండు కోట్లు
తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాడికి వేతనం కోటి..
ఇరవై నిండిన అమ్మాయి సంపాదన ఎనబై లక్షలు
March 18, 2023, 19:05 IST
సాక్షి, ముంబై: భారీ విరాళాలతో దేశంలోనే అత్యంత ఉదాత్తమైన మహిళగా ఘనత కెక్కారు రోహిణి నీలేకని. సంవత్సరానికి రూ. 120 కోట్ల విరాళంతో అత్యంత ప్రసిద్ధ...
March 13, 2023, 01:12 IST
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ...
March 11, 2023, 15:06 IST
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత...
March 11, 2023, 13:01 IST
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో...
March 09, 2023, 03:56 IST
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్...
March 03, 2023, 15:51 IST
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా అనేక టెక్ కంపెనీలు గత కొన్ని నెలలుగా ఫ్రెషర్లను ఆన్బోర్డింగ్...
February 28, 2023, 00:25 IST
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్ 5జీ–యాజ్–ఎ–సర్వీస్ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్విడ్త్,...
February 23, 2023, 08:09 IST
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్వర్క్తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు...
February 22, 2023, 10:48 IST
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంపై చలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిబంధనల...
February 07, 2023, 17:01 IST
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్టు తెలుస్తోంది. తాజా...
January 13, 2023, 20:34 IST
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల...
January 12, 2023, 16:03 IST
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో...
December 19, 2022, 15:25 IST
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఇచ్చిన 135 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది...
December 15, 2022, 18:33 IST
న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అంటే పరిచయం అక్కర లేని పేరు.
December 15, 2022, 17:59 IST
సాక్షి,ముంబై: ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి మరోసారి తన ప్రత్యేకతను చాటు కున్నారు. విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్...
December 12, 2022, 19:49 IST
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్ని నియమించుకునే విషయంలో వివక్ష చూపుతుందంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి...
November 22, 2022, 08:34 IST
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చకచకా తీసుకుంటోంది....
November 19, 2022, 15:24 IST
భారత్ కి జరిగిన అవమానం పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్..
November 16, 2022, 11:18 IST
భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన...
November 14, 2022, 13:28 IST
సాక్షి, ముంబై: కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి క్రమంగా టెక్ దిగ్గజాలు గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద ఐటీ...
October 27, 2022, 07:49 IST
రిషి సునాక్ భార్య అక్షతకి ఇన్ఫోసిస్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
October 26, 2022, 13:25 IST
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో...
October 25, 2022, 15:18 IST
న్యూఢిల్లీ: బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా రిషి సునాక్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సతీమణి అక్షతా మూర్తికి సంబంధించిన...
October 25, 2022, 11:50 IST
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎంపిక కావడంపై ఆయన మామ,ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంతోషం ...
October 21, 2022, 14:04 IST
సాక్షి, ముంబై: మూన్లైటింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తున్నతరుణంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు...
October 20, 2022, 11:25 IST
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్...
October 17, 2022, 14:21 IST
దేశంలో కరోనా మహ్మమారి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం (Work from Home) వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ...