
భారతీయ బిలియనీర్ & వ్యాపారవేత్త ఎన్ఆర్ నారాయణ మూర్తి 20 ఆగస్టు 1946న జన్మించారు

ఎన్ఆర్ నారాయణ మూర్తి పూర్తి పేరు ''నాగవర రామారావు నారాయణ మూర్తి''

1981లో ఇన్ఫోసిస్ను స్థాపించి 1981 నుంచి 2002 వరకు సీఈఓగా, 2002 నుంచి 2011 వరకు చైర్మన్గా పనిచేశారు.

2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించింది.

మూర్తి భార్య సుధ (సుధా మూర్తి). వీరికి రోహన్ అనే కుమారుడు & అక్షత అనే కుమార్తె ఉంది.

ఫోర్బ్స్ ప్రకారం నారాయణ మూర్తి ప్రపంచంలోని 606వ అత్యంత సంపన్న వ్యక్తి.

మూర్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్లి 1967లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ.. 1969లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.





