May 08, 2022, 16:46 IST
ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు, భారత్లో టెస్లా కార్ల తయారీపై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అథర్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు...
May 03, 2022, 23:51 IST
పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్న వేళ... కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం చెప్పిన జోస్యం ఓ తీపికబురు. పెట్రోలు...
May 03, 2022, 07:30 IST
న్యూఢిల్లీ: దేశీయంగా పెట్రోల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) చవకగా లభించే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్...
April 30, 2022, 03:36 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారులు 2024 నాటికి అమెరికా స్థాయి ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి...
April 29, 2022, 12:37 IST
తెలంగాణ మంత్రి మాట్లాడుతుండగా.. నితిన్ గడ్కరీ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి.
April 26, 2022, 17:58 IST
టెస్లా కార్ల విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పుడు చెప్పినా టెస్లా...
April 26, 2022, 16:37 IST
వరుసగా బైకులు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం లాంటి ఘటనలతో ఈవీ పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో..
April 21, 2022, 20:25 IST
ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థలకు కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్...
April 21, 2022, 14:15 IST
పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు...
April 21, 2022, 08:30 IST
5 లక్షల కోట్ల డాలర్లు..దీనితో సాకారం కాగలదు..ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష ..!
April 07, 2022, 12:44 IST
కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్ ఎనర్జీని...
April 07, 2022, 03:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కీలక రోడ్డు వ్యవస్థల నిర్మాణం, రహదారుల అనుసంధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర...
April 06, 2022, 17:25 IST
న్యూఢిల్లీ: భారత్మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్లో అయిదు గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్లు చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్...
April 06, 2022, 10:29 IST
కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్ భేటీ
April 04, 2022, 07:41 IST
రెండేళ్లే! ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త!
April 01, 2022, 02:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్వే ఆరు లేన్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు....
March 30, 2022, 17:12 IST
..బలపడలేదనేగా వాళ్ల వెటకారం!
March 30, 2022, 17:08 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్...
March 30, 2022, 16:49 IST
పెట్రోల్ డీజిల్లకు ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడాలంటూ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ. తాజాగా తన ప్రయత్నాలను ముందుకు...
March 26, 2022, 10:48 IST
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై కొన్ని టోల్ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కి.మీ., అంతకంటే తక్కువ దూరంలో టోల్గేట్లు ఉంటే...
March 22, 2022, 21:25 IST
పెట్రోల్పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు: నితిన్ గడ్కరీ
March 22, 2022, 20:18 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ కలెక్టింగ్ పాయింట్లను వచ్చే మూడు నెలల్లో...
March 20, 2022, 19:24 IST
చక్కెర ఉత్పతిని తగ్గించండి..! నితిన్ గడ్కరీ గట్టి వార్నింగ్..లేకపోతే భారీ నష్టం..!
March 17, 2022, 12:28 IST
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్ గడ్కరీ...
March 16, 2022, 16:23 IST
కారు నడిపితే నీరు బయటకు వస్తోంది..భారత్లో తొలి కారుగా రికార్డు..! ఆటోమొబైల్ రంగంలో సంచలనం..! సరికొత్త కారును ఆవిష్కరించిన టయోటా..!
March 16, 2022, 08:13 IST
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. వాటిపై పోరాడాల్సిందేనని మంగళవారం...
March 13, 2022, 16:06 IST
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఇక రష్యా-ఉక్రెయిన్ వార్తో క్రూడాయిల్ ధరలు కొత్త గరిష్టాలను...
March 02, 2022, 17:19 IST
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ కీలక అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. నెటిజ...
March 01, 2022, 15:01 IST
యశవంతపుర (కర్ణాటక): దేశంలో 2024 నాటికి మనదేశంలో అమెరికా మాదిరిగా రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు....
February 24, 2022, 07:21 IST
Union Minister Nitin Gadkari: జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె– తిరుపతి ఫోర్లేన్కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారత్మాల...
February 18, 2022, 10:05 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గౌరవార్దం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విందు ఇచ్చారు....
February 18, 2022, 04:48 IST
సాక్షి, అమరావతి: కొందరి తీరు వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో...
February 18, 2022, 03:45 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా–మండల కేంద్రాలను అనుసంధానించే రహదారులను వేగంగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు...
February 18, 2022, 03:17 IST
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకే రోజు...
February 17, 2022, 21:38 IST
February 17, 2022, 19:20 IST
పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్...
February 17, 2022, 18:23 IST
సాక్షి, అమరావతి: కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి...
February 17, 2022, 17:50 IST
నితిన్ గడ్కరికి సీఎం వైఎస్ జగన్ మర్చిపోలేని సన్మానం
February 17, 2022, 17:50 IST
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ను ప్రారంభించిన నితిన్ గడ్కరి,సీఎం వైఎస్ జగన్
February 17, 2022, 16:49 IST
డైనమిక్ సీఎం వైఎస్ జగన్: నితిన్ గడ్కరీ
February 17, 2022, 16:42 IST
రోడ్ల నిర్మాణాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
February 17, 2022, 16:26 IST
సాక్షి, విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ...