May 19, 2022, 12:45 IST
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చెల్లింపుల కోసం నగదు, క్రెడిట్ కార్డుల నుంచి డిజిటల్ వాలెట్లు, బై నౌ, పే లేటర్ (బీఎన్పీఎల్) విధానాలకు మళ్లే ధోరణులు...
May 17, 2022, 06:14 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన లైసెన్స్ కోసం కొత్తగా...
May 09, 2022, 05:20 IST
తోపుడు బండ్ల నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు...
April 28, 2022, 08:15 IST
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ డిజిటల్ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలందిస్తున్న పోస్టల్ శాఖ...
April 24, 2022, 04:35 IST
అర్వపల్లి: అంతా డిజిటల్మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్పే, గూగుల్పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్...
April 06, 2022, 08:45 IST
'ఫోన్ పే' భారీగా నియామకాలు, ఏయే విభాగాల్లో జాబ్స్ ఉన్నాయంటే!
March 22, 2022, 13:12 IST
డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. నోట్ల రద్దు తర్వాత ఊహించినదాని కంటే వేగంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం డిజిటల్...
March 20, 2022, 04:33 IST
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ డిజిటల్ బాట పడుతోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి సదరు మొత్తాన్ని నగదు రూపంలోనే వసూలు...
February 13, 2022, 05:31 IST
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవల్లో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారంలేని...
February 09, 2022, 14:26 IST
గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్ కోడ్తో దానాలు స్వీకరించే వీడియోను గతంలో షేర్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇండియాలో డిజిటల్...
February 07, 2022, 03:36 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో...
February 02, 2022, 14:57 IST
సరైన మౌలిక సదుపాయలు లేకుండా కేంద్ర ప్రభుత్వం కంటోన్న డిజిటల్ కల నెరవేరుతుందా?
January 20, 2022, 08:31 IST
ముంబై: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మంచి వృద్ధిని చూస్తున్నాయి. వీటి తీరును ప్రతిఫలించేందుకు ఆర్బీఐ ‘డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ (ఆర్బీబీ-...
January 11, 2022, 08:48 IST
హైదరాబాద్: మొబైల్లో ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసుకొనే సదుపాయాన్ని పేటీఎం తీసుకొచ్చింది. ఇందుకోసం ‘ట్యాప్ టు పే’ అనే సరికొత్త ఫీచర్ను...
January 08, 2022, 08:53 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవితకాల నమోదిత యూజర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 35 కోట్లు దాటిందని ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే వెల్లడించింది. 2021 జనవరితో...
January 04, 2022, 08:35 IST
ముంబై: గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా ఆర్బీఐ ఆఫ్లైన్ చెల్లింపుల సేవల అమలుకు కార్యాచరణను ప్రకటించింది....
December 21, 2021, 03:51 IST
సాక్షి, అమరావతి : మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో తమ ముందుంచాలని హైకోర్టు పిటిషనర్ను ఆదేశించింది....
December 08, 2021, 14:08 IST
గూగుల్ పే, ఫోన్ పే.. సామాన్యులకు భారం కాకుండా ఇంతకాలం డిజిటల్ చెల్లింపులకు సాయపడ్డాయి.
November 26, 2021, 11:06 IST
Anand Mahindra Tweets that India at Top Position In Financial Olympics: అక్షరాస్యత తక్కువని, సరైన ఆర్థికాభివృద్ధి లేదంటూ ఇండియాను చిన్నబుచ్చే దేశాలకు...
November 25, 2021, 21:21 IST
మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్స్ట్రక్చర్డ్...
November 25, 2021, 08:53 IST
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సర్వీసులకు సంబంధించి యూఎస్ఎస్డీ మెసేజీలపై చార్జీలను...
November 23, 2021, 09:07 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల విధానం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో చిన్న దుకాణాదారుల భారీగా ఊరట లభిస్తోంది. వారి దగ్గర అరువుగా (బీఎన్పీఎల్–...
November 23, 2021, 02:54 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) రెట్టింపై రూ. 1....
November 18, 2021, 08:49 IST
ముంబై: చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో.. పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకం...
November 11, 2021, 04:40 IST
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97...
November 10, 2021, 04:24 IST
న్యూఢిల్లీ: షేరుకి రూ. 2,080–2,150 ధరలో డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్ర స్పందనే లభిస్తోంది. రెండో రోజు...
November 09, 2021, 21:21 IST
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా...
November 06, 2021, 18:51 IST
భారత్లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయంటూ ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021 నివేదిక ప్రకటించిన రోజే .. అందులోని...
November 06, 2021, 10:51 IST
న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న...
November 06, 2021, 03:59 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి...
November 06, 2021, 02:57 IST
కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం మరింత స్పీడందుకోనుంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్సహా మూడు...
November 05, 2021, 13:43 IST
ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్ కోడ్ ట్యగా్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ.. దేశంలో...
October 29, 2021, 04:39 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు...
October 28, 2021, 04:06 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,...
October 23, 2021, 05:26 IST
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి...
October 21, 2021, 08:44 IST
మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్ల ద్వారా క్యాష్ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా...
October 19, 2021, 06:10 IST
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్లో ప్రచార కార్యక్రమాల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపింది....
October 15, 2021, 08:09 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాలతో డిజిటల్ చెల్లింపుల విధానాలకు మారినా, ఇప్పటికీ దేశీయంగా ప్రజలు ఎక్కువగా నగదు చెల్లింపుల వైపే మొగ్గు...
October 14, 2021, 09:22 IST
ఇంటర్నెట్ లేకుండా పేమెంట్ చేయడం సాధ్యమేనా? అంటే.. ఆర్బీఐ అవుననే అంటోంది.
October 01, 2021, 04:20 IST
మద్యంపై ఎవరెంత ఖర్చు పెడుతున్నారు.. ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్కెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ నిలదీసింది.
September 10, 2021, 11:00 IST
ముంబై: సంబంధిత వర్గాల నమ్మకం చూరగొనేలా, సభ్య దేశాల్లో అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చేలా సురక్షితమైన డిజిటల్ వ్యవస్థాను రూపొందించాల్సిన...
September 10, 2021, 03:42 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘డిజిటల్ చెల్లింపు’లు చేసే వారి సంఖ్య విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే రాష్ట్రంలో లేని...