March 27, 2023, 03:07 IST
ఇల్లెందు: గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చిన తమను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం...
March 12, 2023, 12:25 IST
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం...
February 23, 2023, 04:48 IST
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో గందరగోళం ఏర్పడింది. ప్రాజెక్టులో ఉత్తరభాగానికి సంబంధించి...
February 05, 2023, 10:05 IST
సాక్షి, చింతామణి: తన తండ్రి వద్ద భూమిని అక్రమంగా రాయించుకున్నారని గంగరాజు అనే వ్యక్తి తన ముగ్గురు బిడ్డలతో కలిసి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య...
December 31, 2022, 01:24 IST
ఓ కుటుంబానికి ఇరవై ఏళ్ల కిందట 20 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని నలుగురు అన్నదమ్ములు సమష్టిగా సాగుచేసుకునే వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి...
December 28, 2022, 03:16 IST
రైల్వే సంబంధ భూములలో రైల్టెల్ కార్పొరేషన్కు మినహా ఏ ఇతర టెలికం కంపెనీలూ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ అనుమతించడం లేదు. అయితే తాజాగా ఇందుకు...
December 24, 2022, 07:41 IST
సాక్షి, అమరావతి: నిబంధనలకు లోబడి వైఎస్సార్సీపీ కార్యాలయాల కోసం రెండుమూడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని చిలవలు పలువలు చేసి రాద్ధాంతం...
December 11, 2022, 03:27 IST
ములుగు(గజ్వేల్): దేశరక్షణకు అంకితమైన ఆ సైనికుడికి ఇంటి స్థలం లేదు. ఆ విషయాన్ని స్వగ్రామం గుర్తించింది. వంద గజాల స్థలాన్ని అందజేసి ఆ సైనికుడిపై తమ...
November 21, 2022, 02:23 IST
యాచారం: భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం...
November 20, 2022, 02:43 IST
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు...
November 18, 2022, 01:26 IST
చివ్వెంల (సూర్యాపేట): తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు ధరావతు...
November 17, 2022, 16:44 IST
వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
November 15, 2022, 03:50 IST
హైదరాబాద్ (బంజారాహిల్స్): ఫిల్మ్నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ది కాదని, లీజుకు తీసుకున్న స్థలం...
October 29, 2022, 01:25 IST
మనోహరాబాద్(తూప్రాన్): తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూమిని పరిశ్రమల పేరిట ప్రభుత్వం లాక్కుంటే ఎలా బతికేదని ఓ మహిళా రైతు అధికారుల...
October 15, 2022, 02:28 IST
భూ సర్వేతో ఏంటి ప్రయోజనం
ప్రతి గ్రామానికి ఒక పటం, ప్రతి భూ విభాగానికి కొలతలు, హద్దురాళ్ల వివరాలతో టిప్పన్ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏంటి...
October 13, 2022, 07:05 IST
తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు.
October 07, 2022, 21:39 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంతిగా ఉన్న సమయలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్...
October 03, 2022, 11:18 IST
సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ...
September 30, 2022, 07:52 IST
సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, రాజగో పాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు...
September 29, 2022, 12:36 IST
నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా నిలిచారు. ఓ పెద్ద సమస్య నుంచి ఆమెను గట్టెక్కించారు.
September 18, 2022, 15:04 IST
మీనంబాక్కం విమానాశ్రయం విస్తరణే ధ్యేయంగా మరిన్ని పనులు చేపట్టాలని విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 300 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని...
September 15, 2022, 02:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా ఉదాసీన్ మఠం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. మఠం భూములపై గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత...
September 03, 2022, 01:36 IST
రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి సంబంధించి 182 కి.మీ. రోడ్డు నిర్మాణానికి దాదాపు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా...
August 28, 2022, 17:15 IST
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు నిర్వాకం బయటపడింది. తపస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో...
August 25, 2022, 09:28 IST
ఆధార్ మార్ఫింగ్ చేసి.. ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేసి.. రూ.కోట్లు కొల్లగొట్టాలనుకున్న కంత్రీగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. కేసులో ఐదుగురు...
August 18, 2022, 00:48 IST
సాక్షి, : రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 1.02 కోట్ల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు...
July 13, 2022, 11:07 IST
ఈ స్థలం తనదేనంటూ డి. రంగస్వామి అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ప్రభుత్వం కూడా...
July 03, 2022, 00:59 IST
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘మా నాయిన అరవై రెండేళ్ల కింద 1.28 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆయన పేరుమీద పాస్ పుస్తకం కూడా ఉంది. నా యిన చనిపోయిన...
June 19, 2022, 11:59 IST
సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు...
June 14, 2022, 10:18 IST
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఓ అన్నదాత కన్నీరు పెట్టుకున్నాడు. తన భూమిపై రాబందుల నీడ పడడంతో దాన్నెలా కాపాడుకోవాలో తెలీక బోరున విలపించాడు. తనకు జరిగిన...
May 28, 2022, 01:01 IST
ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ గ్రేటర్ వరంగల్ పెంబర్తి శివారులో దత్తాత్రేయ డెవలపర్స్ సంస్థ వేసింది. 406, 407, 408, 408/బి, 409లతో పాటు సుమారు 26...
May 21, 2022, 05:11 IST
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు...
May 16, 2022, 01:55 IST
సాక్షి, హైదరాబాద్: రికార్డుల పరంగా వ్యవసాయ భూమిగా నమోదై, సాగు భూమిలోనే ఉన్నప్పటికీ సాగు చేయకుండా, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి లెక్కలు తేల్చాలని...
May 11, 2022, 17:12 IST
షాజహాన్ తమకు చెందిన స్థలంలోనే తాజ్ మహల్ కట్టించాడని అంటోంది బీజేపీ ఎంపీ దియా కుమారి.
April 30, 2022, 03:50 IST
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాథ్ (టీవీ–5...
April 24, 2022, 10:42 IST
వివాహం కోసమని సంబంధాలు వస్తున్నాయి. తనకున్న మూడు ఎకరాల భూమిని విక్రయించి వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ సదరు భూమికి...