January 25, 2021, 19:12 IST
రాంచీ : పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్,...
January 10, 2021, 15:43 IST
జార్ఖండ్లో 50 ఏళ్ల వితంతువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యాన్ని మహిళ ప్రతిఘటించటంతో ఆమెను శారీరకంగా...
December 10, 2020, 20:10 IST
రాంచీ : వివాహేతర సంబంధాలు పెట్టుకొని మహిళలను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వితంతువుపై 10 మంది గ్రామస్తులు దాడి చేసిన ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది....
December 10, 2020, 11:41 IST
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహితను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధిత మహిళ...
December 07, 2020, 15:43 IST
దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మమ్మల్ని మా కుటుంబాలు ...
December 05, 2020, 15:11 IST
గతేడాదే నా భార్య చనిపోయింది. నా కొడుకుతో కలిసి గుడిసెలో జీవితం వెళ్లదీస్తున్నా. ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు.
December 03, 2020, 00:58 IST
దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా గణ న...
November 22, 2020, 17:05 IST
రాంచీ : మానవత్వం మంటగలిసింది. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన...
November 16, 2020, 11:55 IST
‘‘నా క్లైంట్ను అనవసరంగా ఇరికించారు. నిజానికి తను ఈ కేసులో కీలక సాక్షి. ఈ విషయాన్ని ఎన్ఐఏ కూడా ధ్రువీకరించింది. 2019లో ప్రత్యేక న్యాయస్థానంలో సీఆర్...
November 10, 2020, 06:15 IST
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు మండలం పాటి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని...
November 02, 2020, 19:46 IST
రాంచి: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తీపి అంటే ఇష్టమైన వాళ్లంతా నోళ్లు కట్టేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం రాంచిలోని ఓ...
October 30, 2020, 17:15 IST
రాంచీ : జార్కండ్లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ...
October 09, 2020, 11:47 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో సామాజికవేత్తను అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రాజధాని...
September 27, 2020, 13:16 IST
రాంచీ: జార్ఖండ్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గ్రామపంచాయతీ పెద్దలు ఆ జంటకు మెడలో బూట్ల దండలు వేసి గ్రామమంతా ఊరేగించారు...
September 07, 2020, 05:01 IST
ఆమె టీచర్ కావడానికి డిప్లమా పరీక్ష రాయాలి. కాని ఆరునెలల గర్భిణి. సెంటర్ ఏమో 1200 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సాధనాలు, డబ్బు రెండూ లేవు. ఆ భర్త...
August 18, 2020, 15:13 IST
రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు...
July 29, 2020, 11:01 IST
యువతిని కొట్టిన పోలీస్
July 29, 2020, 10:29 IST
రాంచీ: పోలీసులు అంటే ప్రజలని రక్షించే వారు. అందుకే వారిని రక్షక భటులు అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం కొంత మంది పోలీసులు హద్దు మీరి...
July 21, 2020, 11:14 IST
జంషెడ్పూర్: కన్నం పెట్టిన ఇంట్లో దొంగలు అన్నం వండుకుని తిన్న అరుదైన ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్లోని...
July 13, 2020, 08:29 IST
రాంచీ: కిండర్ గార్డెన్ పిల్లలకు జార్ఖండ్లోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్పిస్తున్న వ్యవహారం బయటపడతంతో...
June 26, 2020, 16:25 IST
జార్ఖండ్: కరోనా మహమ్మారి విజృంభించడంతో మార్చి మధ్యలో నుంచే స్కూళ్లన్నింటిని మూసివేశారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ను ఎత్తివేసిన తరువాత...
June 20, 2020, 16:22 IST
కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం నిర్ణయంతో జార్ఖండ్కు నష్టం వాటిల్లుతుందని శుక్రవారం దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొంది.
June 18, 2020, 16:17 IST
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి...
May 27, 2020, 17:13 IST
రాంచీ : కరెంట్ షాక్కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో...
May 21, 2020, 15:28 IST
రాంచీ: మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో మందుబాబులు గంటల తరబ...
May 18, 2020, 19:58 IST
ప్రయాగ్రాజ్ : ఇప్పటికే జీవనోపాధి కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్న వలస కూలీలను శవాలతో పాటు ఒకే ట్రక్కులో తరలించిన అమానుష ఘటన ఉత్తర...
May 18, 2020, 04:31 IST
కరోనా మహమ్మారి మూలంగా పనులు దొరక్క... అలాగని పస్తులుండలేక స్వగ్రామాలకు ప్రయాణం కడుతున్న వలస కార్మికులకు ఆహారాన్ని అందించే వారున్నారు... ఉపాధి...
May 11, 2020, 20:56 IST
రాంచీ: మేకను ఎత్తుకెళ్లాడన్న కోపంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సోమవారం జార్ఖండ్లో జరిగింది. డుమ్కా...
May 06, 2020, 20:38 IST
ఇటీవల యువతి మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అజిత్ని పట్టుబట్టింది
May 02, 2020, 02:31 IST
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: లాక్డౌన్తో ఇరుక్కుపోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు ఊపిరి పీల్చు కుంటున్నారు. వారిని వారి స్వస్థలాలకు...
May 01, 2020, 21:10 IST
రాజస్థాన్లోని కోట నగరం నుంచి ప్రత్యేక రైళ్లలో విద్యార్థులను తరలింపు శుక్రవారం మొదలయింది.
May 01, 2020, 18:51 IST
ఇలాంటి వారిని గుర్తించి తామే సహాయం అందిస్తామని, కంగారు పడాల్సిన పనిలేదన్నారు.
May 01, 2020, 12:34 IST
తెలంగాణ నుంచి తొలి రైలు
May 01, 2020, 11:14 IST
హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడే...
April 25, 2020, 02:08 IST
జిల్లా ఎస్పీ విచారణ చేయించాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. డిప్యూటీ కమిషనర్ చూసొచ్చాడు. ఆమెకు కరోనా లేదన్నాడు. బీడీవో ఆరా తీయించాడు. ఆమెకు కరోనా...
April 23, 2020, 15:23 IST
రాంచీ: కరోనా మహమ్మారే భయంకరమనుకుంటే ఈ వ్యాధి పేరుతో పుడుతున్న వదంతులు ఇంకా ప్రమాదంగా మారాయి. వీటి కారణంగా అనేకచోట్ల చాలా మంది ఇబ్బందులు...
April 22, 2020, 14:44 IST
రాంచీ : కరోనా తీవ్రత ఆధారంగా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావ...
April 10, 2020, 09:37 IST
రాంచీ : మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించడమే ప్రధాన ప్రత్యామ్నాయామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న విషయం...
April 09, 2020, 12:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కి...
March 02, 2020, 13:31 IST
రాంచీ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు...
February 22, 2020, 15:37 IST
జార్ఖండ్లో మూడేళ్ల క్రితం తొలగించిన రేషన్ కార్డుల్లో 90 శాతం కార్డులు నిజమైనవేనని తేలింది.
February 17, 2020, 14:20 IST
రాంచీ: తమకు ఎలాంటి వధువు, వరుడు కావాలో వివరిస్తూ వార్తా పత్రికల్లో, వెబ్సైట్లలో, మ్యారేజ్ బ్యూరోల్లో అనేక ప్రకటనలు వస్తుంటాయి. వాటిని మనం...