December 05, 2019, 16:06 IST
సాక్షి, హైదరాబాద్: రోజుకు ఇద్దరు అమ్మాయిల చొప్పున అదృశ్యమవుతున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ...
November 04, 2019, 05:09 IST
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం...
November 03, 2019, 15:43 IST
ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణితో పాటు ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ రాష్ట్రం సొంత ఎస్టేట్ కాదు.
November 03, 2019, 04:27 IST
పంజగుట్ట: సమగ్ర చర్చల అనంతరమే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని పలు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో...
October 25, 2019, 17:26 IST
కేసీఆర్ నిజస్వరూపం నిన్న స్పష్టంగా తెలిసింది. కడుపుకాలి కార్మికులు సమ్మెకు వెళ్తే పనికిమాలిన సమ్మె అంటారా. ఆర్టీసీ కేసీఆర్ సృష్టించింది కాదు....
October 08, 2019, 03:50 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సబ్బండవర్గాలు పోరాటం చేసి సాధించుకున్నాయని, ఇది తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదన్న విషయాన్ని సీఎం కేసీఆర్...
October 07, 2019, 03:59 IST
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాకు ఉపయోగపడే ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...
October 03, 2019, 04:19 IST
సాక్షి, హైదరాబాద్: గాంధీ అంటే ఓ ఆదర్శమని, ఆయన జీవితం ఓ సిద్ధాంతమని ఏఐ సీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. గాంధీ 150వ జయంతి...
September 28, 2019, 08:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని...
September 27, 2019, 18:45 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి.. ప్రజాస్వామ్యాన్ని...
September 23, 2019, 03:06 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు కలిపి రూ. 3.03 లక్షల కోట్లు ఉందని కాంగ్రెస్ సభ్యుడు...
September 21, 2019, 15:04 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ అడగలేదని కేంద్రమంత్రి రవిప్రసాద్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన...
September 15, 2019, 14:52 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విషజ్వరాలు, డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు...
September 15, 2019, 02:04 IST
సాక్షి, హైదరాబాద్ : ‘గత ఆరేళ్లలో రూ. 2 లక్షల కోట్లు కూడా లేని రాష్ట్ర అప్పు లను రూ. 3 లక్షల కోట్లు అం టారా? అప్పులను ఇలా పెంచి చూపడం ప్రజలను...
September 08, 2019, 03:53 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రజలు...
September 08, 2019, 03:45 IST
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ ...
September 01, 2019, 07:25 IST
పెద్దపల్లి/కరీంనగర్/కాటారం: ప్రజా వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన...
August 19, 2019, 07:38 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తోన్న అక్రమాలపై త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలసి వివరిస్తానని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ)...
August 10, 2019, 17:14 IST
రాహుల్ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరాం
August 01, 2019, 19:53 IST
చింతమడక గ్రామ ప్రజలకు ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో
July 24, 2019, 20:07 IST
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో బుధవారం ఆయన...
July 19, 2019, 14:37 IST
సాక్షి, నల్గొండ : ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా...
July 19, 2019, 04:38 IST
సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాల తొలిరోజు కాంగ్రెస్సభ్యుల్లో గందరగోళం కనిపించింది. మొత్తం ఆరుగురు సభ్యులే ఉన్నా, వారిలోనూ ఏకాభిప్రాయం లేదు....
July 02, 2019, 03:03 IST
సాక్షి, హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు అవసరమనుకుంటే ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క...
June 17, 2019, 02:41 IST
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు చీడపురుగులా మారిన ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్...
June 10, 2019, 14:47 IST
దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క
June 10, 2019, 03:17 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలన కావాలో.. రాచరిక పాలన కొనసాగాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఎ.రేవంత్...
June 09, 2019, 06:04 IST
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అక్రమాలను శాసనసభలో ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టి,...
June 08, 2019, 03:45 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం...
May 16, 2019, 01:10 IST
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో...
May 12, 2019, 04:26 IST
మధిర: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందు కు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకొని ఉద్య మం చేపడతానని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి...
May 11, 2019, 05:41 IST
కూసుమంచి: చట్టసభల్లో మోసగాళ్లకు చోటు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అవి దేవాలయాలతో సమానమని, అందుకే తమ బాధ్యతగా ఫిరాయింపులపై పోరాటాలు...
May 10, 2019, 06:01 IST
ఖమ్మంరూరల్: పార్టీ ఫిరా యింపులకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్పై క్విడ్ప్రోకో కింద చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్...
May 05, 2019, 02:57 IST
కామేపల్లి: కాంగ్రెస్ పార్టీ ని వీడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే గ్రామాల్లో పర్యటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు....
April 30, 2019, 15:31 IST
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ను, డబ్బుకు అమ్ముడుపోయి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను శిక్షించాలని,...
April 30, 2019, 00:21 IST
కరకగూడెం/పినపాక: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడతో పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన నిధులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు...
April 28, 2019, 01:31 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ...
April 25, 2019, 19:00 IST
సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు
April 25, 2019, 13:07 IST
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ అవకతవకలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో...
April 23, 2019, 01:49 IST
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలని.. ఇందుకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి, సంబంధిత అధికారులను బర్తరఫ్ చేయాలని...
April 15, 2019, 04:03 IST
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం...
April 15, 2019, 03:55 IST
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 128వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఆదివారం గాంధీభవన్లో జరిగిన...