January 22, 2021, 08:50 IST
బంగారు గనిలో జరిగిన పేలుడుతో గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది
January 02, 2021, 15:49 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు...
December 29, 2020, 10:49 IST
సాక్షి, పెడన(గూడూరు): మున్సిపల్ కమిషనర్పై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడిన ఘటన పెడన పురపాలక సంఘంలో సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం...
November 12, 2020, 17:51 IST
చెన్నై : బాణాసంచా హబ్గా పేరొందిన శివకాశిలో ఇప్పుడు దీపావళి జోష్ కనబడటం లేదు. కరోనా వైరస్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా అమ్మకాలను నిషేధించడంతో...
October 18, 2020, 03:02 IST
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం పనులు దేశమంతటా జరుగుతున్నాయి.. కానీ, మన రాష్ట్రంలో ఈ పథకంలో పనిచేసే కూలీలకు ఒకరు ఒక రోజుకు పనిచేసినందుకు దేశంలోనే...
October 15, 2020, 02:45 IST
బషీరాబాద్(వికారాబాద్): భారీ వర్షాలకు కాగ్నా నది ఉప్పొంగడంతో చిక్కుకుపోయిన 15 మంది ఏపీ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం క్షేమంగా బయటకు...
October 02, 2020, 10:18 IST
శాన్ ఫ్రాన్సిస్కో: కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్...
July 03, 2020, 09:25 IST
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల...
June 27, 2020, 03:52 IST
గుంటూరు జిల్లా ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం గ్రామానికి చెందిన దాదాపు 40 కుటుంబాలు ఏడాదిలో ఒకట్రెండు నెలలు మినహా వలసలోనే ఉంటాయి. లాక్డౌన్తో సొంత...
June 13, 2020, 19:18 IST
న్యూఢిల్లీ : దేశంలో అనియత రంగంలో 46.60 కోట్ల మంది పని చేస్తుండగా, వారిలో కేవలం 9.3 శాతం మందికి మాత్రమే సాంఘిక భద్రత ఉంది. అంటే మిగతా 90.7 శాతం మందికి...
June 02, 2020, 05:02 IST
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సాధారణ ప్రయాణికుల రైళ్లు చాలాకాలం తర్వాత సోమవారం పట్టాలెక్కాయి. సికింద్రాబాద్, నాంపల్లి...
May 21, 2020, 12:40 IST
విధులకు హాజరైన సింగరేణి కార్మికులు
May 09, 2020, 04:14 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభంతో పాఠాలు నేర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కార్మికులను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వలస...
May 05, 2020, 03:50 IST
కొవ్వూరు: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని వందలాది మంది వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం ఆందోళనకు దిగారు. గోదావరిలో ఇసుక...
May 02, 2020, 22:38 IST
సాక్షి, విశాఖపట్నం: కరోనా కష్ట కాలంలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో...
April 21, 2020, 04:48 IST
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న తరుణంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేద కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్...
April 15, 2020, 18:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య లండన్లోని డార్లింగ్టన్లోని ఆన్లైన్ రిటేల్ మార్కెట్ దిగ్గజం ‘అమెజాన్’ గిడ్డంగిలో అలజడి మొదలయింది. కరోనా వైరస్...
April 15, 2020, 08:57 IST
తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్లో ఏర్పాటు
April 05, 2020, 01:38 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ తో రాష్ట్రంలోని పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తాళం పడింది. చేసేందుకు...
March 28, 2020, 13:12 IST
సాక్షి, సిద్ధిపేట : మున్సిపల్ కార్మికులపై ఆర్థిక మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్రావు.. పొన్నాల నుంచి వస్తుండగా మాస్క్...
March 23, 2020, 02:41 IST
సాక్షి, ఆసిఫాబాద్: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించగా.. సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మాత్రం కేంద్ర, రాష్ట్ర...
February 25, 2020, 16:03 IST
కార్మికుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం