March 25, 2023, 03:09 IST
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్...
March 22, 2023, 09:26 IST
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం...
March 19, 2023, 03:29 IST
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఎస్సీ రైల్వే జనరల్...
March 17, 2023, 21:03 IST
ఢిల్లీ: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ టూరిస్టు రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో...
March 16, 2023, 03:30 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ సర్వ సు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా...
February 26, 2023, 12:10 IST
సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్ హోటళ్లు ఏర్పాటు...
February 21, 2023, 12:33 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు తుదిదశకు వచ్చింది. మరో రెండేళ్లలో...
February 19, 2023, 05:06 IST
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పరిసర...
February 15, 2023, 10:49 IST
February 10, 2023, 07:44 IST
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9 నుంచి 11వ
తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా...
February 09, 2023, 05:44 IST
గుణదల(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు...
February 09, 2023, 05:40 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్నగర్– కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్...
January 24, 2023, 10:54 IST
ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం.
January 22, 2023, 02:30 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య...
January 18, 2023, 19:05 IST
గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం వెల్లడించారు.
January 18, 2023, 12:51 IST
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను...
January 11, 2023, 13:41 IST
నగరంలో తిరిగే ఎంఎంటీఎస్లతో పాటు పలు ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు..
January 07, 2023, 08:42 IST
సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో విశాఖ మీదుగా ఒక్కటి కూడా వెళ్లడంలేదు.
January 05, 2023, 04:01 IST
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ రైలు ఈ నెలలోనే దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. కాజీపేట...
January 03, 2023, 14:21 IST
ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా రైళ్లు మాత్రం పెరగడం లేదు. కేవలం 85 ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లు వివిధ మార్గాల్లో...
January 03, 2023, 01:53 IST
సాక్షి, హైదరాబాద్: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో రాజీవ్ రహదారిపై ధనుస్సు ఆకారంలో ఉండే ఓ స్టీల్ వంతెన రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మార్గంలో...
December 31, 2022, 07:59 IST
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రద్దీని మరింత తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్, కాకినాడ టౌన్, తిరుపతి మధ్య మరో...
December 30, 2022, 02:19 IST
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 30కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ...
December 27, 2022, 19:55 IST
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది..
December 20, 2022, 15:47 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాథమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్(హెచ్బీహెచ్) తమ ప్రయాణం...
December 17, 2022, 02:31 IST
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్ననగర ప్రజలను రైళ్లలో బెర్తుల కొరత నిరాశకు గురి చేస్తోంది. హైదరాబాద్...
December 08, 2022, 15:37 IST
అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది.
November 15, 2022, 08:45 IST
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది.
November 15, 2022, 02:31 IST
సాక్షి, హైదరాబాద్: విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్...
November 13, 2022, 01:34 IST
న సికింద్రాబాద్–కాజీపేట్–విజయవాడ మార్గంలో వందేభారత్ను నడపడం వల్ల 4 గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
November 08, 2022, 01:29 IST
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనే జర్గా కొనసాగుతు న్న అరుణ్కుమార్ జైన్ను రైల్వే శాఖ పూర్తిస్థాయి జీఎంగా నియమించింది....
October 29, 2022, 01:31 IST
సాక్షి, హైదరాబాద్: మన్మాడ్–ముద్ఖేడ్–డోన్ రైల్వే మార్గంలోని కామారెడ్డి–మనోహరాబాద్ స్టేషన్ల మధ్య 67 కి.మీ. మేర విద్యుదీకరణను రైల్వే యంత్రాంగం...
October 29, 2022, 01:06 IST
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్...
October 26, 2022, 03:38 IST
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నవంబర్ రెండు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు...
October 24, 2022, 14:56 IST
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సందర్భంగా సొంత ఊరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు సురేష్. రైళ్లన్నీ నిండిపోయాయి....
October 16, 2022, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రగామిగా నిలిచింది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం...
October 08, 2022, 19:14 IST
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకున్న...
October 04, 2022, 12:09 IST
సాక్షి, హైదరాబాద్: టికెట్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేదు. లైన్లో నించోవలసిన అవసరం లేదు. ప్రయాణానికి కనీసం 15 నిమిషాల ముందు టిక్కెట్...
September 26, 2022, 21:19 IST
దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ఫాం టికెట్ ధరను...
September 25, 2022, 07:59 IST
హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్...
September 22, 2022, 08:56 IST
అన్రిజర్వ్డ్ బోగీల్లో యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవాళ్లకు..
September 12, 2022, 15:43 IST
దక్షిణమధ్య రైల్వేకు ఉన్న ఖరీదైన భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.