May 16, 2022, 17:48 IST
కోల్బెల్ట్ ఏరియాలో గంజాయి కలకలం రేగుతోంది. గంజాయి ప్రభావంతో సింగరేణి ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
May 16, 2022, 17:37 IST
మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్లో గంజాయి కలకలం
గంజాయికి బానిసలైన పలువురు సింగరేణి ఉద్యోగులు
May 07, 2022, 14:29 IST
సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది.
April 26, 2022, 04:37 IST
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్...
April 17, 2022, 11:31 IST
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: నల్లబంగారు నేల సింగరేణి షూటింగ్ స్పాట్గా మారుతోంది. ఎప్పుడూ ఎక్స్ప్లోజివ్ల మోతలు.. డంపర్ల హారన్లు.. అప్రమత్తత...
April 17, 2022, 05:03 IST
సాక్షి, మంచిర్యాల: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తవ్వేది బొగ్గు గనులే అయినా.. ఇది రాష్ట్రం పాలిట బంగారు గని. వేలాది మందికి...
April 09, 2022, 02:40 IST
సాక్షి, హైదరాబాద్/జైపూర్(చెన్నూర్): సింగరేణి బొగ్గు గనుల సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నెలకొల్పిన 1...
March 30, 2022, 02:00 IST
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన కార్మికుల సమ్మె తెలంగాణలో పాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది. సింగరేణి, జాతీయ బ్యాంకుల...
March 29, 2022, 15:07 IST
మంచిర్యాల జిల్లా సింగరేణిలో 2వరోజు కార్మికుల సమ్మె
March 29, 2022, 01:40 IST
సాక్షి, హైదరాబాద్/ సుల్తాన్బజార్: కార్మికుల రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో మొదటిరోజు సోమవారం పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది....
March 28, 2022, 11:27 IST
సింగరేణిలో కార్మికుల సమ్మె..
March 28, 2022, 03:31 IST
సాక్షి, హైదరాబాద్: నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని...
March 27, 2022, 10:18 IST
సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి): దారి తప్పి ఓసీపీ క్వారీ బ్లాస్టింగ్ ప్రాంతంలోకి శునకం పరుగెత్తుకొచ్చింది. బ్లాస్టింగ్ సిబ్బంది ఎక్స్ప్లో జివ్...
March 21, 2022, 02:03 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అసాధ్యం. సింగరేణి సంస్థకు చెందిన గనులన్నీ ఆ సంస్థకే చెందాలని నిజాం...
March 18, 2022, 03:40 IST
గోదావరిఖని: మీరెన్నడూ బొగ్గుగని చూడలేదా..? మరి ఇప్పుడు కుటుంబంతో సహా చూడాలనుకుంటున్నారా? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలో అందుబాటులోకి...
March 11, 2022, 10:39 IST
సింగరేణిలో వరుస ప్రమాదాలు..
March 09, 2022, 01:41 IST
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదం...
March 07, 2022, 16:06 IST
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ...
March 05, 2022, 03:22 IST
సాక్షి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
February 22, 2022, 02:43 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ బొగ్గు గనులను ఓ ప్రైవేటు సంస్థకు కేటాయింపు వెనుక రాఫెల్ కంటే పెద్ద...
February 19, 2022, 01:36 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా...
February 15, 2022, 03:15 IST
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ నిజాయితీగా ఉంటే దేశంలో కోల్ ఇండియా మాదిరిగానే సింగరేణిలో కూడా టెండర్లు పిలవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్...
February 10, 2022, 03:16 IST
శ్రీరాంపూర్/బెల్లంపల్లి/మందమర్రి రూరల్: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం రణ...
February 08, 2022, 01:31 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్ర పన్నుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్...
February 05, 2022, 01:48 IST
గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్ కాస్ట్గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు...
January 25, 2022, 08:02 IST
సింగరేణిని అమ్మాల్సిన అవసరమేంటి?
January 25, 2022, 02:16 IST
సాక్షి, హైదరాబాద్: లాభాలు, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో బీజేపీ చెప్పాలని మంత్రి...
January 18, 2022, 04:32 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన సింగరేణి ఉద్యోగులకు వారం రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్నట్లు సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్...
January 08, 2022, 05:00 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో...
January 05, 2022, 02:41 IST
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021–22లో డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు...
December 29, 2021, 10:58 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్, 10 ఇండస్ట్రియల్ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్తో పాటు ఇతర కేటగిరీల...
December 28, 2021, 01:20 IST
సాక్షి, హైదరాబాద్: రామగుండంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థ రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈనెల 10న జరిగిన సంస్థ బోర్డు సమావేశం లో...
December 21, 2021, 01:55 IST
సాక్షి, హైదరాబాద్: మన సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు కోల్ ఇండియా సంస్థ నుంచి బొగ్గును సరఫరా చేసుకుంటున్న...
December 16, 2021, 21:17 IST
సాక్షి, మంచిర్యాల: కరోనా పరిస్థితులను అధిగమించిన సింగరేణి సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడా ది కరోనా ప్రభావంతో నష్టాలను మూటగట్టుకోగా, ఈసారి...
December 12, 2021, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించి నందుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థకు జాతీయ స్థాయిలో సోలార్...
December 12, 2021, 03:43 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఆ బ్లాకులను సింగరేణి సంస్థకే...
December 12, 2021, 03:05 IST
సాక్షి, హైదరాబాద్/మంచిర్యాల: సింగరేణి సమ్మె సక్సెస్ అయింది. కార్మికులు, కార్మిక సంఘాలు సంఘటితమై సింగరేణి వ్యాప్తంగా మూడురోజులపాటు కార్యకలాపాలను...
December 11, 2021, 01:38 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...
December 10, 2021, 04:18 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వంపై ఒ త్తిడి తెచ్చి సింగరేణి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్ర భుత్వానిదేనని టీపీసీసీ చీఫ్,...
December 10, 2021, 03:58 IST
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మొత్తం సింగరేణినే ‘బ్లాక్’చేశారు. సమ్మె తొలిరోజు గురువారం నల్లబంగారు లోకం నిర్మానుష్యమైంది.
December 09, 2021, 15:12 IST
తెలంగాణ అధికశాతం జీవితం ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ముడిపడి ఉండేది రెండేరెండిటితో! ఒకటి దుబాయి.. రెండు బొగ్గు బాయి! గల్ఫ్ వలస జిందగీ...
December 09, 2021, 14:39 IST
తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు