November 26, 2019, 11:04 IST
మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
November 24, 2019, 10:22 IST
రాహుల్ చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేస్తుండటం.. ఒక్కోసారి ఆఖరి నిమిషంలో చెప్పడం.. ఓవరాల్గా బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనంలో కనీసం 1,800 సార్లు...
November 21, 2019, 03:43 IST
న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో...
November 19, 2019, 18:38 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రతనిచ్చే ఎస్పీజీ దళాలను తొలగించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో ఢిల్లీ...
November 19, 2019, 04:13 IST
న్యూఢిల్లీ/ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 26 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది....
November 17, 2019, 00:53 IST
నేను వెళ్లేటప్పటికే సోనియాజీ నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు!
‘‘సారీ సోనియాజీ మిమ్మల్ని మీ ఇంట్లోనే ఎంతోసేపటిగా నా కోసం వేచి ఉండేలా చేశాను’’ అన్నాను...
November 15, 2019, 03:25 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా పురోగతి...
November 14, 2019, 09:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు...
November 11, 2019, 18:23 IST
ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీతో దూరం జరిగిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని...
November 11, 2019, 10:03 IST
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు సోనియా గాంధీతో మరోసారి శరద్ పవార్ భేటీ కానున్నారు.
November 10, 2019, 11:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : తమ కుటుంబానికి 28 ఏళ్లుగా రక్షణగా ఉన్న ఎస్పీజీ భద్రతా విభాగానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు...
November 09, 2019, 16:03 IST
న్యూఢిల్లీ : సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకు గానూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హాకు కాంగ్రెస్...
November 09, 2019, 11:21 IST
న్యూఢిల్లీ : తనకు ఇన్నాళ్లు రక్షణ కవచంలా నిలిచిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కృతఙ్ఞతలు...
November 09, 2019, 04:02 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్...
November 05, 2019, 04:11 IST
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని...
November 04, 2019, 20:26 IST
ఢిల్లీలో విపక్షాల భేటీ
November 04, 2019, 20:22 IST
ఢిల్లీలో సోనియాతో శరద్ పవార్ భేటీ
November 03, 2019, 05:14 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులో తానూ ఉన్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి...
November 03, 2019, 03:44 IST
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రోజుకో రాజకీయం, పూటకో మలుపు, నేతల మధ్య మాటల తూటాలు, కొత్త పొత్తుల కోసం ఆరాటాలు ఇలా మహారాష్ట్ర రాజకీయం రంగులు మారుతోంది. 50:...
November 02, 2019, 12:40 IST
ముంబై : బీజేపీ పంతం.. శివసేన మొండితనం.. ఎన్సీపీ నిర్ణయంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు...
October 23, 2019, 10:33 IST
తిహార్ జైలులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్తో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు.
October 20, 2019, 03:51 IST
ఒకనాటి కాంగ్రెస్ కంచుకోట హరియాణా, మహారాష్ట్రలలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో...
October 14, 2019, 08:32 IST
చండీగఢ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్... తమ పార్టీ అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ...
October 06, 2019, 14:42 IST
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆమెతో పాటు మాజీ ప్రధాని...
October 04, 2019, 03:52 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల కీలక పరిణామాలు సంభవించాయి....
October 03, 2019, 04:15 IST
న్యూఢిల్లీ: మహాత్ముని 150వ జయంతి సందర్భంగా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది. అబద్ధపు రాజకీయాలతో...
October 02, 2019, 18:55 IST
న్యూఢిల్లీ: హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్ల పంపిణీ...
October 02, 2019, 15:25 IST
న్యూఢిల్లీ : కుట్రపూరిత రాజకీయాలు చేసే వారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక...
September 29, 2019, 13:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో అక్టోబర్ 21న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను...
September 24, 2019, 08:24 IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సోమవారం...
September 24, 2019, 04:39 IST
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్...
September 23, 2019, 19:14 IST
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను కూడా ధైర్యంగా ఉంటానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో...
September 23, 2019, 11:13 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సోమవారం ఉదయం తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి...
September 15, 2019, 01:24 IST
మీటింగ్కి ఢిల్లీ రమ్మని పిలవగానే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మిస్ కాకుండా వచ్చారు. ‘‘ముఖ్యమైన పనులేమైనా వదిలేసి వచ్చారా?’’ అని అడిగాను వాళ్లొచ్చీ...
September 13, 2019, 05:05 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజలిచ్చిన తీర్పును చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ...
September 12, 2019, 20:16 IST
బీజేపీ ప్రభుత్వంపై సోషల్మీడియాలో వస్తున్న విమర్శలు సరిపోవు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రభుత్వ తప్పిదాలు తెలియాల్సిన అవసరం ఉంది
September 12, 2019, 18:22 IST
మోదీ సర్కార్ విధానాలతోనే దేశంలో ఆర్థిక మందగమనం నెలకొందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ అసమర్థ విధానాలకు నిరసనగా అక్టోబర్లో దేశవ్యాప్త ఆందోళన...
September 09, 2019, 03:25 IST
మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో...
September 08, 2019, 11:02 IST
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా...
September 03, 2019, 17:07 IST
న్యూఢిల్లీ : టీపీసీసీ ముఖ్య నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు...
August 30, 2019, 20:48 IST
భోపాల్: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు...
August 26, 2019, 22:20 IST
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ...