December 11, 2020, 16:45 IST
సాక్షి, ప్రకాశం జిల్లా: వేటపాలెం మండలం కఠారివారిపాలెంలో మరోసారి మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. వాడరేవు మత్స్య కారులు బల్ల వలలు వాడుతున్నారని ఓ...
December 05, 2020, 15:56 IST
తీరువనంతపురం: కేరళకు చెందిన మత్స్యకారులు తమ వలకు చిక్కిన సొరచేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేగాక ...
November 22, 2020, 02:38 IST
మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయనేది నా పాదయాత్రలో కళ్లారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని, పక్కా ఇళ్లు లేని, సరైన ఆరోగ్య వసతి...
November 21, 2020, 13:56 IST
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
November 21, 2020, 12:09 IST
మత్స్య రైతులకు అండగా...
November 21, 2020, 11:26 IST
తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న...
November 20, 2020, 20:07 IST
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చే బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి...
October 22, 2020, 08:54 IST
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఇంద్రావతి నదిలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు...
October 17, 2020, 08:15 IST
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు...
July 17, 2020, 10:46 IST
విశాఖ తీరంలో విషాదం
July 06, 2020, 14:22 IST
చెన్నై: బంగాళాఖాతంలో బోటు మునిగిపోయి ప్రమాదం అంచున నిలిచిన ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆదివారం ఉదయం రక్షించారు. ముంబై...
July 06, 2020, 14:07 IST
సముద్రంలో బోటు మునక, రక్షించిన కోస్ట్ గార్డ్స్
June 28, 2020, 04:26 IST
తూర్పు గోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్యన ఉండే ఓ మత్స్యకార పల్లె ‘పెదవలసల’. ఆ చిన్న గ్రామం తాతల కాలం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది....
June 11, 2020, 13:59 IST
మత్స్యకార భరోసాతో ఊరట
June 07, 2020, 04:04 IST
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వ్యాపారంలో (బ్లూ ఎకానమీ) ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో...
May 24, 2020, 20:18 IST
గంగపుత్రులకు భరోసా
May 07, 2020, 03:18 IST
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ సమయానికి సహాయం అందలేదని, ఇచ్చిన మాట మేరకు కష్టకాలంలో కూడా ఇప్పుడు మీరు పార్టీలు చూడకుండా సాయం చేస్తున్నారని పలు...
May 06, 2020, 18:39 IST
మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
May 06, 2020, 16:29 IST
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
May 06, 2020, 13:46 IST
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం
May 06, 2020, 13:42 IST
సాక్షి, అమరావతి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు.
May 06, 2020, 13:09 IST
నరసాపురం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధభృతిని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అందజేయనుంది. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమకానుంది....
May 06, 2020, 11:38 IST
స్పందనతో భరోసా
May 06, 2020, 09:45 IST
లాక్డౌన్ పరిస్ధితుల్లోనూ ప్రభుత్వ సంకల్పం
May 06, 2020, 08:07 IST
నేడు మత్స్యకార భరోసా
May 06, 2020, 05:17 IST
సాక్షి, అమరావతి: మత్స్యకారులకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల సాయాన్ని అందించనుంది. దీంతో మొత్తం 1,09,231 మంది లబ్ధిదారులకు ప్రయోజనం...
May 03, 2020, 08:39 IST
సీఎం జగన్కు జీవితాంతం ఋణపడి ఉంటాం
May 02, 2020, 20:21 IST
సాక్షి, విశాఖపట్నం: గుజరాత్కు వలస వెళ్లిన 381 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్సకారులు శనివారం విశాఖకు చేరుకున్నారు. కాగా వీరందరూ ప్రత్యేక బస్సులలో...
May 02, 2020, 07:58 IST
శ్రీకాకుళం చేరిన మత్స్యకారులు
May 01, 2020, 16:38 IST
స్క్రీనింగ్ చేశాకే.. వారి స్వస్థలాలకు పంపుతాం
May 01, 2020, 13:45 IST
సాక్షి, తాడేపల్లి : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ కారణంగా...
May 01, 2020, 10:53 IST
సీఎం వైఎస్ జగన్ మనసున్న వ్యక్తి
May 01, 2020, 10:05 IST
ఏపీకి చేరుకున్న మత్స్యకారులు
May 01, 2020, 09:26 IST
సాక్షి, విజయవాడ : చేపల వేటకు గుజరాత్కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
May 01, 2020, 07:50 IST
నేడు రాష్ట్రానికి చేరుకోనున్న మత్స్యకారులు
April 29, 2020, 15:41 IST
సాక్షి, అమరావతి : గుజరాత్లో చిక్కుకున్న 4 వేల మంది మత్స్యకారులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ...
April 28, 2020, 21:41 IST
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన ఆంధ్రా మత్స్యకారులు మంగళవారం సాయంత్రం సొంత రాష్ట్రానికి బయలు దేరారు. పది...
April 28, 2020, 10:09 IST
ముంబైలోనే చిక్కుకుపోయిన యువకులు
April 23, 2020, 16:49 IST
సీఎం జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైంది
April 21, 2020, 19:21 IST
మత్స్యకారులను ఆదుకుంటాం
April 20, 2020, 11:41 IST
చెన్నై నుంచి శ్రీకాకుళం వచ్చిన మత్స్యకారులు
April 07, 2020, 18:39 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత వేగంగా స్పందిస్తారో మరోసారి రుజువైంది. లాక్డౌన్...