April 17, 2022, 03:28 IST
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే...
April 03, 2022, 20:33 IST
సాగర్నగర్ తీరంలో పాము ఆకారంలో ఉన్న ఈల్ చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి.
March 30, 2022, 03:56 IST
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. మత్స్య సంపదను మార్కెట్కు తరలించే సందర్భంలో...
March 15, 2022, 12:04 IST
ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం...
March 15, 2022, 06:16 IST
సాక్షి, అమరావతి: మత్స్యకారులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయి. మత్స్యకారులే కాదు.. వివిధ...
March 03, 2022, 17:02 IST
నక్కపల్లి(పాయకరావుపేట): వింత ఆచారాలు.. వినూత్న సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర ఆసక్తి కలిగిస్తుంది. ఈ కోవకే చెందుతుంది నూకతాత...
February 27, 2022, 08:58 IST
కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు.
February 21, 2022, 04:17 IST
కాశీబుగ్గ/రేపల్లె రూరల్: జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు...
February 18, 2022, 06:26 IST
సాక్షి, అమరావతి: సాగునీటి వనరుల్లో సహజ మత్స్య సంపద క్రమేపీ పెరుగుతోంది. ఏడేళ్లలో సహజ మత్స్య దిగుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014–15లో సహజ మత్స్య...
January 10, 2022, 08:25 IST
వివాదానికి తెర.. మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
January 09, 2022, 20:08 IST
రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం...
January 09, 2022, 15:17 IST
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
January 05, 2022, 17:27 IST
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
January 05, 2022, 09:57 IST
January 05, 2022, 08:07 IST
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వల వివాదం
December 19, 2021, 05:22 IST
విజయపురిసౌత్ (మాచర్ల): పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి సుదూర ప్రాంతంలో చేపల వేట చేస్తోన్న నిరుపేద మత్స్యకారులపై తెలంగాణ అటవీ అధికారులు దాడి చేసి రూ.30...
December 12, 2021, 02:26 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వర్షాలు, తుపాన్లు తగ్గడంతో పనులు...
November 21, 2021, 16:36 IST
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో...
October 29, 2021, 16:41 IST
అత్యంత అరుదైన నిధుల్లో ఇది ఒకటి. ఆ ఒక్క విగ్రహం విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుంది.
October 07, 2021, 14:44 IST
పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మత్స్యకారులు
October 07, 2021, 03:50 IST
భానుగుడి (కాకినాడ సిటీ) : టీడీపీ వైఖరిపై మత్స్యకారులు మండిపడ్డారు. తమ కులాన్ని, తమ మత్స్యకార వృత్తిని అవమానించారంటూ నిప్పులు చెరిగారు. ఇష్టానుసారం...
September 21, 2021, 14:27 IST
ఆకలికి ఎవరూ అతీతం కాదు.. అంతా సమానమే. తినే తిండి వేరు కావొచ్చు.. కానీ కడుపు నింపుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ తిన్నాం.. రేపు తినక్కర్లేరు అనేది...
September 14, 2021, 12:58 IST
సాక్షి, తాడేపల్లి: చెరువులపై ఆధారపడి జీవించే వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం ఆశించిందని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు...
September 13, 2021, 04:34 IST
బాపట్లటౌన్: గుంటూరు జిల్లా బాపట్ల వద్ద పేరలి డ్రెయిన్లోకి ఆదివారం ఉదయం కారు దూసుకుపోయిన ప్రమాదంలో వైద్యవిద్యార్థి బీదవోలు శ్రీనిధిరెడ్డి (22)...
September 12, 2021, 04:11 IST
సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల...
September 12, 2021, 01:27 IST
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని...
September 08, 2021, 02:50 IST
నల్లగొండ క్రైం: సోమవారం తన వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన దేవిరెడ్డి జయశీల్రెడ్డి (42) మంగళవారం నీటి కుంటలో శవమై తేలారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్...
September 07, 2021, 04:35 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు...
August 29, 2021, 13:07 IST
జాలర్ల ఫైట్.. గాల్లో కాల్పులు
August 29, 2021, 12:47 IST
సాక్షి, చెన్నై: నిషేధిత వలల విషయంపై రెండు గ్రామాల జాలర్ల మధ్య శనివారం పుదుచ్చేరిలో వివాదం భగ్గుమంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు...
August 17, 2021, 09:21 IST
సాక్షి, అమరావతి బ్యూరో: మత్స్యకారుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే ఎదురవుతోంది....
August 14, 2021, 09:13 IST
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. పడవలో...
June 27, 2021, 05:01 IST
ముత్తుకూరు: చెన్నై హార్బర్ నుంచి గురువారం 10 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదానికి గురైంది....
June 14, 2021, 05:06 IST
సాక్షి, అమరావతి: కాకినాడ జాలరి పేటకు చెందిన శివయ్య 61 రోజుల విరామం తర్వాత గంగమ్మ తల్లికి పూజ చేసి మంగళవారం చేపల వేటకు బయలుదేరాడు. ఏ వైపు వెళితే చేపలు...
June 12, 2021, 09:27 IST
న్యూఢిల్లీ: కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ నావికా దళం సిబ్బందిపై కేసు మూసివేతకు సంబంధించి ఈ నెల 15వ...
June 03, 2021, 14:24 IST
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాగే ఆలస్యం చేస్తే ఆ అదృష్టం అందకుండా పోవచ్చు కూడా. కానీ, యెమెన్లో కొందరు జాలర్లు...
May 31, 2021, 05:05 IST
పిఠాపురం: ఆకలితో ఉన్నవారికి గంజి నీళ్లు పోసినా పరమాన్నంలా స్వీకరిస్తారు. అలాంటిది పరమాన్నమే పెడితే.. ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. మత్స్యకారుల...
May 24, 2021, 08:43 IST
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు...
May 19, 2021, 16:55 IST
గంగమ్మ బిడ్డలకు భరోసా
May 18, 2021, 11:41 IST
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ...
May 12, 2021, 05:00 IST
బాపట్ల: నిత్యం పర్యాటకులు, మత్స్యకారుల వేటలతో కళకళలాడే తీరం నిర్మానుష్యంగా మారింది. ఏడాదిలో వేసవి కాలంలోనే అత్యధిక పర్యాటకులతో కిటకిటలాడుతూ సూర్యలంక...
May 10, 2021, 08:22 IST
టీ.నగర్: సముద్రంలో చేపలు పడుతున్న జాలర్ల వలలో శనివారం రాకెట్ లాంచర్ చిక్కుకుంది. నాగపట్నం జిల్లా సెరుదూరుకు చెందిన శబరినాథన్ పడవలో నలుగురు...