తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! | Adilabad District: Drying Fishes Looks Like Garland of Fish | Sakshi
Sakshi News home page

తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!

Nov 30 2022 6:02 PM | Updated on Nov 30 2022 6:02 PM

Adilabad District: Drying Fishes Looks Like Garland of Fish - Sakshi

సోన్‌: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది.

ఆదిలాబాద్ జిల్లా సోన్‌ మండలంలోని గాంధీనగర్‌ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. 

అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్‌వేర్‌ వదిలి ‘సాగు’లోకి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement