May 28, 2022, 14:57 IST
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో దురుద్దేశంతో తనతో పాటు కొందరు విద్యార్థులను పరీక్షల్లో...
May 21, 2022, 00:59 IST
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, పరీక్ష పేపర్లలో వరుస తప్పిదాలు, ప్రైవేటు...
May 11, 2022, 11:23 IST
బనశంకరి(బెంగళూరు): ఎస్ఐ రాత పరీక్ష స్కాంలో సీఐడీ దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పరీక్ష సమయంలో ఇచ్చిన ఓఎంఆర్ షీట్లు చోరీకి...
May 06, 2022, 07:24 IST
బనశంకరి: ఎస్ఐ పోస్టుల కుంభకోణంతో ప్రమేయం ఉందని లింగసుగూరు డీఎస్పీ మల్లికార్జున సాలి, కలబురిగి క్లూస్ విభాగం సీఐ ఆనంద మైత్రిని బుధవారం నుంచి సీఐడీ...
May 02, 2022, 15:57 IST
సాధార ణంగా ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబ ర్, ఇతర వివరాలను పూరించడానికి, సమా ధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరా లను వినియోగించరు. బదులుగా...
April 30, 2022, 15:34 IST
భువనేశ్వర్: తల్లీ, కొడుకులు తోటి విద్యార్థులుగా మెట్రిక్ పరీక్షలకు హాజరయ్యారు. జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో జ్యోత్స్న పాఢి(తల్లి), అలోక్నాథ్...
April 29, 2022, 15:44 IST
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, సర్కారును ఇరకాటంలో నెట్టేందుకు ‘కొందరు’ టెన్త్ పరీక్షలను కూడా వాడుకుంటున్నారు....
April 25, 2022, 07:34 IST
జియాగూడ: ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేనేమోననే బెంగతో పదో తరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి...
April 09, 2022, 16:25 IST
యశవంతపుర(బెంగళూరు): బెయిల్ మంజూరైన విషయం తెలియక గదగ సబ్ జైల్లో ఒక విచారణ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదగ్ తాలూకా అడవి సోమాపుర తండా నివాసి రాజు...
April 07, 2022, 10:53 IST
ఆ బాలుడు పరీక్షల్లో ఫెయిలైతే తండ్రి మందలిస్తాడని భయపడ్డాడు. ఫెయిలైతే ఎలాగానే తండ్రి తనని ఇంట్లోంచి గెంటేస్తాడని అనుకుని దారుణమైన అకృత్యానికి...
April 06, 2022, 16:59 IST
చండీగఢ్: కొందరు విద్యార్థులు చదవడంలో చూపించని శ్రద్ధ.. పరీక్షలో కాపీ కొట్టే సమయంలో బాగా ప్రదర్శిస్తారు. చీటింగ్ చేసేందుకు ఉన్న అన్ని రకాల పద్దతులను...
April 02, 2022, 05:01 IST
న్యూఢిల్లీ: పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు....
April 02, 2022, 02:59 IST
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు మానసిక దృఢత్వం, ధైర్యంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దీనికోసం...
April 02, 2022, 02:45 IST
సాక్షి, హైదరాబాద్: మూడు, ఐదేళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్...
April 01, 2022, 12:03 IST
ఒత్తిడి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. రెండు పదుల వయసు దాటక ముందే గుండె పోటుతో బలి తీసుకుంటోంది.
March 30, 2022, 08:53 IST
న్యూఢిల్లీ: కొత్తగా నిర్వహించనున్న ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ–క్యూట్)’ను వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని...
March 29, 2022, 03:24 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్–2022) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది....
March 22, 2022, 02:06 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేపట్నుంచి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. దాదాపు 3 లక్షల మంది సైన్స్ విద్యార్థులు ఈ...
February 28, 2022, 04:36 IST
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ ఫార్మసీ) చదివే విద్యార్థులకు ఎగ్జిట్ పరీక్ష తప్పనిసరి చేస్తూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా...
February 18, 2022, 02:03 IST
సాక్షి, హైదరాబాద్: జూన్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎంసెట్) నిర్వహించేందుకు ఉన్నత...
February 16, 2022, 05:10 IST
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ,...
January 28, 2022, 16:04 IST
ఎచ్చెర్ల క్యాంపస్/ఆమదాలవలస/రాజాం: పరీక్షలో ఫెయిలయ్యాడు.. అడ్డదారిలోనైనా పాసవ్వాలని భావించి తన బదులు స్నేహితుడితో పరీక్ష రాయించాడు. ఆ సమయంలో...
January 26, 2022, 15:28 IST
తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రిన్సిపాల్ కిమిడి జగన్మోహన్రావు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.....
January 22, 2022, 01:49 IST
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలను ఈసారి షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం కష్టమ య్యేలా కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వల్ల విద్యా సంస్థల రీ...
January 03, 2022, 02:25 IST
కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్చైర్లో వచ్చి మరీ...
December 31, 2021, 02:03 IST
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2022 షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని...
December 18, 2021, 13:18 IST
అయినా పరీక్షలను నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులను ఆల్పాస్గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చారు....
October 30, 2021, 12:59 IST
అందులో.. తను సెకండ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని, ఈ కారణంగా మూడో సంవత్సరానికి వెళ్లేందుకు వీలు లేదని యూనివర్సిటీ
October 25, 2021, 13:14 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే....
October 20, 2021, 10:54 IST
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): చక్కగా చదువుకోలేకపోతున్నాననే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన...
September 27, 2021, 18:45 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు...
September 25, 2021, 11:11 IST
అనంతపురం విద్య: ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్.. వీటిలోఏదో ఒకటి ఉంటే చాలు.. పరీక్ష హాలుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటి నుంచే ఆన్లైన్లో...
September 10, 2021, 08:25 IST
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీ సెట్–2021ని ఈ నెల 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర...
August 20, 2021, 16:49 IST
గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు.
August 19, 2021, 13:24 IST
చండీగఢ్: చదువుకోవడానికి వయసుతో పని లేదని నిరూపిస్తూ 86 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశాడు. అలా రాసింది ఎవరో కాదు ఓ రాష్ట్రానికి మాజీ...
August 18, 2021, 19:24 IST
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు...
August 06, 2021, 08:07 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంపెనీ అప్గ్రేడ్కు చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ అప్గ్రేడ్జీత్... రూ.151 కోట్ల కామన్...
August 06, 2021, 04:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు....
July 27, 2021, 21:01 IST
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్,...
July 25, 2021, 00:56 IST
ముంబై సెంట్రల్: ఇంటర్ మొదటి సంవత్సరంలో (11వ తరగతి) అడ్మిషన్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్షలో వచ్చిన మార్కులకే ప్రథమ ప్రాధాన్యం...
July 15, 2021, 16:04 IST
ఇంటర్ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాబట్టి పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును...
June 22, 2021, 18:53 IST
ఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంలో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు అడిగింది. ఏపీ...