కాకినాడలో మాస్‌ కాపీయింగ్‌ కలకలం.. | Mass Copying In Gnm And Anm Exams In Kakinada District | Sakshi
Sakshi News home page

కాకినాడలో మాస్‌ కాపీయింగ్‌ కలకలం..

Aug 28 2025 5:24 PM | Updated on Aug 28 2025 6:55 PM

Mass Copying In Gnm And Anm Exams In Kakinada District

సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్‌ఎంసీ కాలేజీలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు ముడుపులు తీసుకుని మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గత రెండు రోజులుగా రంగరాయ మెడికల్‌ కాలేజీలో జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్లతో పాటు కళాశాల సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement