కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు | Death toll in Rajahmundry adulterated milk incident rises to nine | Sakshi
Sakshi News home page

కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు

Mar 4 2026 6:09 PM | Updated on Mar 4 2026 6:40 PM

Death toll in Rajahmundry adulterated milk incident rises to nine

సాక్షి, రాజమండ్రి: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా  కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement