March 25, 2023, 21:16 IST
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ రూ.799 బ్లాక్ పేరుతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సర్వీసులు పొందే ఈ ఒక్క...
March 24, 2023, 22:00 IST
తక్కువ టారిఫ్తో అన్లిమిటెడ్ 5జీ డేటా ఆనందించాలనుకునే వారి కోసం ఎయిర్టెల్లో అదిరిపోయే ప్లాన్లు ఉన్నాయి. ఎయిర్టెల్ ఇటీవల డేటా వినియోగంపై...
March 21, 2023, 07:45 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరోసారి పోటీకి భారతీ ఎయిర్టెల్ తెరతీసింది. తాజాగా అన్లిమిటెడ్ డేటా పేరుతో పరిచయ ఆఫర్ను ప్రకటించింది....
March 17, 2023, 15:53 IST
భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ 5జీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లు అపరిమితంగా 5జీ డేటాను...
March 09, 2023, 05:31 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13...
March 08, 2023, 12:44 IST
దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్కే 15 రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ను వీక్షించే అవకాశం...
March 06, 2023, 13:56 IST
దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను మరింత విస్తరించింది. తాజాగా మరో 125 నగరాల్లో అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను...
February 25, 2023, 06:55 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్.. డిజిటల్ చెల్లింపుల సేవల్లోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది.
ఎయిర్టెల్...
February 18, 2023, 10:56 IST
న్యూఢిల్లీ: సర్వీసుల నాణ్యతను, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మరింతగా మెరుగుపర్చాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చీఫ్ పి.డి. వాఘేలా టెలికం...
February 17, 2023, 21:59 IST
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశం అంతటా 5జీ నెట్ వర్క్ను విడుదల చేస్తోంది. ఎయిర్టెల్ 5జీ ప్లస్గా పిలిచే ఈ నెట్వర్క్ను ఇటీవల ఈశాన్య భారత...
January 28, 2023, 07:17 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం...
January 26, 2023, 10:58 IST
న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కనీస నెలవారీ చార్జీని...
January 25, 2023, 07:09 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్...
January 19, 2023, 09:04 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో టెలికం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్టెల్ హైదరాబాద్లో రూ. 2వేల కోట్ల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్...
December 29, 2022, 17:16 IST
కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు...
December 29, 2022, 11:33 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్వర్క్ విస్తరణ లక్ష్యంగా...
December 23, 2022, 10:35 IST
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దేశీ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టార్టప్ లెమ్నిస్క్లో ఇన్వెస్ట్ చేసింది. రియల్ టైమ్ మార్కెటింగ్ ఆటోమేషన్...
December 23, 2022, 07:46 IST
సాక్షి, విశాఖపట్నం : దేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ వైజాగ్లో అత్యాధునిక 5జీ ప్లస్ సేవలను గురువారం...
December 21, 2022, 21:09 IST
మొన్నటివరకు తక్కువ టారిఫ్లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్జీల మోతతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. బిజినెస్ ఇన్ సైడర్...
December 07, 2022, 06:51 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రయాణం చేసేవారి కోసం ఎయిర్టెల్ వరల్డ్ పాస్ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ను పరిచయం చేసింది. ఈ ప్యాక్...
December 06, 2022, 12:14 IST
న్యూఢిల్లీ: భారత టెలికం మౌలికరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మాధ్యమ రంగ దిగ్గజం మెటా, టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ సహకార ఒప్పందం...
November 25, 2022, 20:26 IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్టెల్ 5జీ సపోర్ట్ చేసేలా ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ)ను అప్డేట్...
November 21, 2022, 18:05 IST
దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది.
November 17, 2022, 18:16 IST
అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది.
November 17, 2022, 14:17 IST
ఎస్ఎంస్ల మోసాలను నివారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) సేవలకు సంబంధించి కొత్త నిబంధనను...
November 07, 2022, 14:12 IST
అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే
November 02, 2022, 14:59 IST
ఎయిర్టల్ ప్యాక్ తో అన్ని ఓటీటీలు ఫ్రీ
October 31, 2022, 20:02 IST
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్లో బోలెడు...
October 22, 2022, 09:00 IST
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల సంఖ్య మందగించినప్పటికీ ప్రస్తుత సబ్స్క్రయిబర్స్పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) మెరుగుపడటం, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్...
October 21, 2022, 19:43 IST
దేశంలో జియో 5జీ సేవలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ నెట్వర్క్ను విస్తరించేందుకు కంపెనీ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు ఆ...
October 12, 2022, 18:59 IST
దేశంలో 5జీ(5G) సేవల కోసం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 5జీ సేవల ప్రారంభం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడే ఓ...
October 12, 2022, 11:12 IST
‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
October 11, 2022, 19:39 IST
భారత్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5G సేవలు (5G Services) అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio) , భారతీ...
October 07, 2022, 13:01 IST
టెలికం కంపెనీ ఎయిర్టెల్ నెక్ట్స్ జనరేషన్ నెట్ వర్క్ 5జీని హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ లెటెస్ట్ టెక్నాలజీ...
October 06, 2022, 11:52 IST
దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ టారిఫ్ ధరల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో...
October 05, 2022, 13:08 IST
4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురు చూసిన స్మార్ట్ ఫోన్ యూజర్లకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది...
October 01, 2022, 19:29 IST
నేడు ప్రధాని మోదీ చేతులు మీదిగా దేశంలో 5 జీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి సమయానికి దేశ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ని వినియోగించుకోవచ్చని ఈ...
September 29, 2022, 08:48 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి...
September 28, 2022, 15:20 IST
సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా? నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క ...
September 16, 2022, 16:03 IST
టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇక అప్పటి నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తన వైపు...
September 08, 2022, 12:41 IST
న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెల రోజుల్లోగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ నాటికి ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ...
September 07, 2022, 15:25 IST
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు పండుగ ఆఫర్నుప్రకటించింది. రీఛార్జ్ కూపన్స్ అందించేలా పెప్సీతో భాగస్వామ్యం...