January 25, 2021, 16:47 IST
న్యూఢిల్లీ: ఐదవ తరం 5జీ నెట్వర్క్ ను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే యుఎస్, దక్షిణ...
January 06, 2021, 17:26 IST
తెలుగు రాష్టాల ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త తెలిపింది ఎయిర్టెల్. టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199ను తాజాగా సవరించింది. ఈ...
December 31, 2020, 13:43 IST
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్బ్యాండ్...
December 28, 2020, 20:36 IST
న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో 2020లో ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. దింతో ఇంటర్నెట్ వినియోగం మాత్రం విపరీతంగా పెరిగి పోయింది. దింతో...
December 24, 2020, 16:30 IST
సాక్షి, ముంబై: వరుసగా మూడవ నెలలో కూడా టెలికాం సంస్థ ఎయిర్టెల్ జియోకు షాకిచ్చింది. కొత వైర్లెస్ చందాదారులకు సంబంధించి జియోను అధిగమించిన ఎయిర్...
December 15, 2020, 07:55 IST
తనకు వ్యతిరేకంగా విషపూరిత, వేర్పాటు వాద ప్రచారానికి అవి దిగాయని, జియో మొబైల్ నంబర్లను తమ నెట్వర్క్లకు పోర్ట్ చేసుకోవడం రైతుల ఆందోళనలకు మద్దతు...
December 08, 2020, 19:00 IST
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్ ను వోడాఫోన్...
December 04, 2020, 11:20 IST
ముంబై, సాక్షి: వరుసగా రెండో నెలలోనూ వైర్లెస్ వినియోగదారులను జత చేసుకోవడంలో మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముందుంది. గడిచిన సెప్టెంబర్లో 3.8...
November 30, 2020, 10:29 IST
దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
November 21, 2020, 17:03 IST
మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్ను ఎంచుకుంటాం. జియో...
November 18, 2020, 12:08 IST
న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా(వి), ఎయిర్టెల్ వంటి టెల్కో సంస్థలు టారిఫ్లు పెంచాలని చూస్తున్నందున రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఫోన్ బిల్లు 15-20 శాతం...
November 17, 2020, 11:27 IST
రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ అక్టోబర్లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది....
October 28, 2020, 08:50 IST
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నష్టాలు భారీగా దిగొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2020-21, క్యూ2) కంపెనీ...
September 16, 2020, 10:52 IST
ఊగిసలాట మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 96 పాయింట్లు పుంజుకుని 39,140ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు...
September 06, 2020, 14:06 IST
సాక్షి, హైదరాబాద్: వినోదాన్ని శాశ్వతంగా మార్చడానికి, ఎయిర్టెల్ తన కొత్త ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ బండిల్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది....
September 03, 2020, 20:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిషేధానికి గురైన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జపాన్ కు చెందిన సాఫ్ట్...
September 01, 2020, 20:57 IST
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్...
September 01, 2020, 13:21 IST
ఏజీఆర్ బకాయిలను పదేళ్లలోగా చెల్లించవలసిందిగా సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్...
August 31, 2020, 19:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్న కొద్దీ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశ కంపెనీలపై నిషేధం విధించాలని రాజకీయ నేతల నుంచి...
August 25, 2020, 05:57 IST
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఆర్కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం...
August 14, 2020, 17:30 IST
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తు టిసాట్ సంస్థ అత్యంత ప్రజాదారణ చూరగొంది. తాజాగా నిపుణులతో తరగతులను బోధిస్తున్న టి...
July 24, 2020, 08:32 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘మీ ఎయిర్టెల్ సిమ్ కార్డు మరో 24 గంటల్లో బ్లాక్ అవుతుందని.. కేవైసీఅప్డేట్ చేసుకోవాలి’ అని బల్క్ మెసేజ్లు పంపి.. ఆ...
July 21, 2020, 08:55 IST
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ఆధారంగా టెల్కోలు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి టెలికం శాఖ (డాట్) లెక్కలపై మరో మాట మాట్లాడటానికి లేదని...
July 20, 2020, 13:25 IST
టెలికాం రంగ షేర్లు సోమవారం లాభాల మోత మోగిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంటీఎన్ఎల్, టాటా సర్వీసెస్,...
July 16, 2020, 11:29 IST
వచ్చే ఏడాది కల్లా భారత్లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటనతో గురువారం ఉదయం సెషన్లో టెలికాం షేర్లు నష్టాల్లో...
July 07, 2020, 19:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను మళ్లీ లాంచ్...
June 22, 2020, 21:50 IST
ముంబై: దేశీయ ఇంటర్నెట్ వినియోగదారులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం బ్రాండ్ బ్యాండ్ సర్వీసులకు లైసెన్స్ ఫీజులను...
June 16, 2020, 06:59 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుసగా వెలుగులోకి వచ్చిన సిమ్కార్డుల బ్లాక్ స్కామ్లను సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో...
June 08, 2020, 16:14 IST
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వినుత్న అలోచనకు అంకురార్పణ...
June 06, 2020, 09:41 IST
భారత్ టెలికాం రంగంలో ఆదాయాల వృద్ధితో వచ్చే 3 ఏళ్లలో భారతీ ఎయిర్టెల్ షేరు రెండింతలు పెరిగే అవకాశం ఉందని జెఫ్పరీస్ ఇండియా బ్రోకరేజ్ అంచనా వేసింది...
May 23, 2020, 11:38 IST
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ భారతీ టెలికాం రూ.3500 కోట్లను సమీకరించింది. వాణిజ్య పేపర్ల జారీ చేయడం ద్వారా ఈ మొత్తం...
May 19, 2020, 12:25 IST
నాలుగో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినప్పటికీ.., టెలికాం రంగ దిగ్గజం ఎయిర్ టెల్ కంపెనీ షేరు మంగళవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో 10శాతం లాభపడింది....
April 24, 2020, 10:41 IST
సాక్షి, ముంబై : లాక్డౌన్ కష్టాల్లో వున్న ప్రజల కోసం మొబైల్ సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ సరికొత్త డేటా ప్యాక్ తీసుకొచ్చింది. రూ .401ల ప్రీపెయిడ్...
April 06, 2020, 10:32 IST
సాక్షి, ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. ముఖ్యంగా ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోలేని తమ...
March 30, 2020, 20:02 IST
అల్పాదాయ సబ్స్ర్కైబర్లకు ఎయిర్టెల్ ఊరట
March 04, 2020, 04:03 IST
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి...
March 01, 2020, 08:47 IST
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) బకాయిలకు సంబంధించి శనివారం రూ.8,004 కోట్లు టెలికం విభాగానికి (డాట్)కు...
February 26, 2020, 14:16 IST
వినూత్న ఫీచర్లతో ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ను లాంఛ్ చేసింది.
February 26, 2020, 12:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత సేవలతో టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియోకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఇటీవలి కాలవంలో టారిఫ్ సవరింపు...
February 19, 2020, 21:55 IST
న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ బుధవారం...
February 19, 2020, 03:45 IST
న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్ జియో రాకతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో...
February 18, 2020, 04:01 IST
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం సంస్థలు చెల్లింపులు ప్రారంభించాయి. సోమవారం భారతి...