August 16, 2022, 22:08 IST
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారం లాభాల బాట పట్టలాంటే కస్టమర్లను ఆకట్టుకోవడమే ప్రధాన మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సూత్రాన్ని క్రమం తప్పకుండా ...
August 16, 2022, 15:55 IST
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వాటి స్థానంలో ఎయిర్టెల్కు...
August 13, 2022, 11:02 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంగీతంలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఎయిర్టెల్కు చెందిన వింక్ మ్యూజిక్ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు...
August 09, 2022, 09:58 IST
దేశంలో 5జీ సేవల్ని వినియోగదారులకు అందించేందుకు విషయంలో ఎయిర్టెల్, జియో సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే మిగిలిన సంస్థ కంటే ముందుగా భారత్లో 5జీ...
August 04, 2022, 07:50 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఈ నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్,...
July 28, 2022, 07:31 IST
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రంను కేటాయించేందుకు నిర్వహిస్తున్న వేలంలో టెల్కోలు గట్టిగా పోటీపడుతున్నాయి. రెండో రోజు...
July 27, 2022, 08:12 IST
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రం వేలానికి భారీ స్పందన లభించింది. తొలి రోజున నాలుగు రౌండ్లలో,...
July 26, 2022, 07:46 IST
న్యూఢిల్లీ: 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72...
July 25, 2022, 10:02 IST
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్యాకేజీ 5 శాతం తగ్గింది. రూ. 15.39...
July 23, 2022, 09:56 IST
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీకి మద్దతుగా శక్తివంతమైన నెట్వర్క్తో 5జీ సేవలను భారత్కు పరిచయం చేయడంలో కంపెనీ ముందంజలో ఉంటుందని భారతీ ఎయిర్టెల్...
July 21, 2022, 21:32 IST
గతంలో గ్రామాల్లో సంతలు జరిగేవి, అక్కడికి వెళ్లి మనకి నచ్చిన వస్తువుని కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుత రోజుల్లో అలాంటివి కనుమరుగైనా ఆ స్థానంలోకి ఆన్...
July 20, 2022, 11:30 IST
5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధం
July 19, 2022, 18:35 IST
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్,...
July 19, 2022, 16:35 IST
సాక్షి, ముంబై: టెలికం మేజర్ రిలయన్స్ జియో మరోసారి దుమ్ము రేపింది. కొత్త కస్టమర్లను సాధించడంలో జియో తన ఆధిక్యాన్ని నిరూపించుకుని టాప్లో నిలిచింది...
July 19, 2022, 12:26 IST
సాక్షి, ముంబై: 5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టాప్లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో...
July 12, 2022, 16:07 IST
దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. టెలికాం శాఖ మంగళవారం విడుదల చేసిన జాబితా ప్రకారం జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం ...
July 09, 2022, 09:05 IST
ఇప్పుడు పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిందని, ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల వీటితో పాటు...
July 08, 2022, 12:18 IST
టెలికాం రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. త్వరలో టెలికాం సంస్థలు భారీ ఎత్తున శాలరీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి...
June 17, 2022, 09:01 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో సంస్థ మొత్తం...
June 15, 2022, 19:22 IST
5జీ స్ప్రెక్టం వేలం కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 26న నిర్వహించే ఈ వేలంలో టెలింకా సంస్థలకు 72జీహెచ్జెడ్ 5జీ స్ప్రెక్టం బిడ్లను...
June 15, 2022, 13:49 IST
సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10...
June 05, 2022, 13:50 IST
ఈ ఏడాది జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరోసారి టారిఫ్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం పెరగనున్నాయని దేశీ...
June 01, 2022, 10:46 IST
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) మరో విడత టారిఫ్లు పెంచే అవకాశాలు...
May 30, 2022, 18:56 IST
ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ మూడు కొత్త ఎక్స్స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ రూ. 1599, రూ. 699 ,రూ. 1...
May 24, 2022, 17:35 IST
టెలికాం దిగ్గజాలు మొబైల్ వినియోగదారులకు భారీ షాకివ్వనున్నాయి. గతేడాది నవంబర్లో ప్రీపెయిడ్ రీఛార్జ్ టారిఫ్లు పెంచాయి. ఈ ఏడాది మరోసారి పెంచేందుకు...
May 19, 2022, 18:26 IST
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన ఎయిర్టెల్ సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు...
May 18, 2022, 08:50 IST
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. క్యూ4(జనవరి–మార్చి)లో...
May 17, 2022, 20:07 IST
న్యూఢిల్లీ: యుద్ధాలతో రాటుదేలిన తమ సంస్థ భవిష్యత్ బాగుంటుందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ధీమా ధీమా వ్యక్తం చేశారు....
May 13, 2022, 08:27 IST
న్యూఢిల్లీ: మార్చి నెలలో జియో, ఎయిర్టెల్ కొత్త చందాదారులను సొంతం చేసుకున్నాయి. ఎయిర్టెల్ నికరంగా 22.55 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. జియో...
May 09, 2022, 18:07 IST
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు యూజర్లకు బంపరాఫర్లు ప్రకటించాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్,...
May 05, 2022, 13:30 IST
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ను ఫ్రీగా యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. నెట్ఫ్లిక్స్ తాజాగా సరికొత్త ఆఫర్లను ...
April 25, 2022, 15:06 IST
ఉప్పు నుంచి పప్పుదాకా..పెట్రోల్ నుంచి వంట నూనె దాకా. ఇలా పెరుగుతున్న నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
April 22, 2022, 21:39 IST
న్యూఢిల్లీ: భారతీ గ్రూపు ప్రధాన వాటాదారుగా ఉన్న ‘వన్ వెబ్’ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్...
April 20, 2022, 11:14 IST
వరుసగా మూడోసారి రిలయన్స్ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్లో ఎయిర్టెల్..!
April 18, 2022, 22:05 IST
ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
April 04, 2022, 17:29 IST
ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త..!
April 01, 2022, 07:13 IST
న్యూఢిల్లీ: నెలవారీగా రీచార్జి చేసుకునే ప్లాన్ ఒక్కటైనా అందించాలంటూ టెల్కోలకు ఇచ్చిన ఆదేశాలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా...
March 31, 2022, 07:41 IST
ఎంత పని జరిగింది, రిలయన్స్ జియోకు బిగ్ షాక్!
March 28, 2022, 20:32 IST
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ టీ20 లీగ్ ఐపీఎల్- 15వ ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లను...
March 25, 2022, 11:09 IST
న్యూఢిల్లీ: అధునాతన 5జీ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తే చాలా అంశాలను సాధ్యం చేసుకునేందుకు అవకాశం ఉందని టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్...
March 24, 2022, 21:19 IST
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్..!
March 23, 2022, 12:53 IST
దేశంలో ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా