January 17, 2021, 06:33 IST
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్పూర్లో బస్సుకు కరెంటు వైర్ తగిలి మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే బస్సు...
January 11, 2021, 17:18 IST
జైపూర్: రాజస్తాన్ లథికి చెందిన సత్యనారాయణ పాలివాల్(42) అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలపై.. అధికారిక రహస్యాల చట్టం కింద ఇంటిలిజెన్స్ అధికారులు...
December 30, 2020, 17:12 IST
అజారుద్దీన్కు తృటిలో తప్పిన ప్రమాదం
December 26, 2020, 18:40 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్...
December 12, 2020, 09:31 IST
జైపూర్: రాజస్తాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేస్తోందని భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు...
December 11, 2020, 09:46 IST
జైపూర్: రాజస్తాన్లోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది నవశాత శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ...
December 09, 2020, 10:10 IST
మెగా బ్రదర్, నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరికొన్ని గంటల్లో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను వివాహం చేసుకోబోతున్న...
December 08, 2020, 17:02 IST
జైపూర్: మహిళ స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఆపై ఆత్యాచారం చేసిన ఘటన బార్మర్ జిల్లాలోని బాల్టోరా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ...
December 07, 2020, 10:46 IST
జైపూర్: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిల్లు ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా సామాన్యులు పెళ్లి ఆలోచన మానేస్తే.. సెలబ్రిటీలు మాత్రం పెళ్లి...
December 05, 2020, 11:17 IST
మరో నాలుగు రోజుల్లో కొణిదెల వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్సెస్ నిహారిక జొన్నలగడ్డవారి కోడలు కానుంది. పెళ్లికి సంబంధించిన పనులు...
December 01, 2020, 10:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్...
November 27, 2020, 10:26 IST
జైపూర్ : రాజస్తాన్లొని శ్రీగంగనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే జంగిడ్ గన్మెన్, డ్రైవర్పై టోల్ప్లాజా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే...
November 22, 2020, 08:00 IST
విడాకుల దిశగా సివిల్స్ టాపర్స్ జంట
November 14, 2020, 12:19 IST
రాజస్థాన్: సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ఆయన...
November 06, 2020, 16:56 IST
సాక్షి, బెంగళూరు : దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక కూడా చేరింది. కరోనా మహమ్మారితో...
November 04, 2020, 19:15 IST
సాక్షి, తిరుపతి : ప్రముఖ నటుడు నాగబాబు కూమార్తె నిహారిక కొణెదల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ...
October 22, 2020, 13:14 IST
జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో...
October 16, 2020, 18:54 IST
సాక్షి, హైదరాబాద్: ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రాజస్తాన్కు వెళ్లారు. స్థానిక...
September 30, 2020, 09:14 IST
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో...
September 17, 2020, 16:43 IST
జైపూర్: భూమిపై ఉండే అన్ని బంధాలలో తండ్రి, కూతుళ్ల బంధం చాలా ప్రత్యేకమైంది. ఈ బంధంలో సరదాలు, భావోద్వేగాలు నిండి ఉంటాయి. తండ్రి కూతురు స్నేహితుల్లా...
September 16, 2020, 13:12 IST
జైపూర్ : రాజస్తాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించగా మరో 14 మంది గల్లంతయ్యారు....
September 08, 2020, 20:02 IST
జైపూర్ : గత నెలలో ఓ రైతుకు అందిన కరెంటు బిల్లు షాక్కు గురి చేస్తోంది. రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు రావడంతో ఇది చూసిన రైతుకు కరెంట్ షాక్...
August 31, 2020, 08:00 IST
జైపూర్ : కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాజస్తాన్లో రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్కు క...
August 28, 2020, 13:01 IST
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. దీంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎంవో కార్యాల...
August 14, 2020, 16:57 IST
జైపూర్: రాజస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చిందో భార్య. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి...
August 13, 2020, 16:33 IST
జైపూర్ : తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో రాజస్తాన్లో రాజకీయ సంక్షోభం సమసిపోగా అశోక్ గహ్లోత్ సర్కార్కు కాషాయ పార్టీ...
August 13, 2020, 00:26 IST
నెలరోజులపాటు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడిన రాజస్తాన్ ప్రభుత్వం మళ్లీ నిటారుగా నిలబడింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై తిరుగుబాటు జెండా ఎగరేసి...
August 12, 2020, 14:27 IST
జైపూర్: దాదాపు నెల రోజుల పాటు రసవత్తరంగా సాగిన రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి రెండు రోజుల క్రితం తెర పడింది.
August 11, 2020, 15:15 IST
గహ్లోత్ గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. అప్పటి ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో...
August 11, 2020, 10:34 IST
ఘర్వాపసి..!
August 11, 2020, 04:05 IST
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పార్టీలోకి తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పునః ప్రవేశానికి రంగం సిద్ధమైంది....
August 10, 2020, 17:39 IST
జైపూర్: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ నేడు రాహుల్...
July 31, 2020, 04:21 IST
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జోరందుకుందని ముఖ్యమంత్రి అశోక్...
July 29, 2020, 20:49 IST
సాక్షి, జైపూర్: ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో సచిన్ పైలట్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం...
July 27, 2020, 15:42 IST
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్లో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా...
July 27, 2020, 15:03 IST
జైపూర్: బహుజన సమాజ్వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్నారయణ్ మీనా తెలిపారు....
July 27, 2020, 14:32 IST
జైపూర్ : రాజస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు...
July 27, 2020, 12:38 IST
జైపూర్: రాజస్తాన్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను హోటల్లో బంధించారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్...
July 27, 2020, 06:38 IST
న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితర తనకు సన్నిహితులైన యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా రాహుల్ గాంధీ పార్టీలో...
July 26, 2020, 14:12 IST
జైపూర్ : రాజస్తాన్ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా...
July 25, 2020, 18:10 IST
సీఎం అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు
July 25, 2020, 08:42 IST
జైపూర్ : ఎడారి రాష్ట్రం రాజస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎంతకీ వీడటంలేదు. నిన్నటి వరకు రిసార్టులు, న్యాయస్థానాల వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా...