January 22, 2021, 18:42 IST
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
December 08, 2020, 08:28 IST
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా గెలుపు, ఓటములు ఉంటాయి. గెలుపులోనూ చాలా చోట్ల ఒకటి, రెండో, మూడో స్థానాలుంటాయి. ఎన్నికల్లో మాత్రం ఒక్కటే గెలుపు. దానికి...
December 07, 2020, 08:45 IST
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంక్ సైలెంట్గా టీఆర్ఎస్ను దెబ్బతీసింది. మజ్లిస్పై మాటల దూకుడు కారుకు...
December 05, 2020, 05:31 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ రావడంతో మేయర్ పీఠం ఎవరికి, ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బల్దియాలో అతిపెద్ద...
December 05, 2020, 02:15 IST
ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.
December 05, 2020, 01:46 IST
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు...
December 04, 2020, 12:33 IST
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన...
December 03, 2020, 19:05 IST
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఓల్డ్ మలక్పేట్ రీపోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆలస్యమయిన...
December 03, 2020, 18:40 IST
ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్కే మొగ్గు
December 03, 2020, 18:11 IST
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్పోల్స్లో అధికారి పార్టీదే హవా....
November 30, 2020, 08:38 IST
సాక్షి, హైదరాబాద్ : పక్కా స్కెచ్తో గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగిన పతంగి పార్టీ.. తాను అనుకున్న సీట్లలో గెలిచి సత్తా చాటుతాననే అంచనాల్లో ఉంది....
November 28, 2020, 15:40 IST
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. శనివారం...
November 25, 2020, 16:15 IST
టీఆర్ఎస్పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్లో మంత్రి కేటీఆర్ స్పందించారు.
November 25, 2020, 09:17 IST
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వేసే ఎత్తులకు ప్రత్యర్థులు పైఎత్తులు వేయడం మూమాలే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల...
November 25, 2020, 08:44 IST
సాక్షి, హైదరాబాద్: చలికాలంలోనూ మహానగరం రాజకీయ నాయకుల మాటల దాడులు, ప్రతిదాడులతో వేడెక్కుతోంది. గతానికి భిన్నంగా నగర ఓటర్లలో చీలిక తెచ్చే యత్నాలతో...
November 22, 2020, 14:56 IST
టీఆర్ఎస్తో పొత్తు లేదు: అసదుద్దీన్ ఒవైసీ
November 13, 2020, 18:57 IST
సాక్షి, కరీంనగర్: భాగ్యనగరంను ఎంఐఎంకు ధారాదత్తం చేసేందుకు అధికారి పార్టీ టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...
November 11, 2020, 05:10 IST
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా తెలంగాణ బయటా కీలకంగా మారుతోందని చాటి...
September 22, 2020, 15:38 IST
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో...
September 08, 2020, 14:32 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్...
August 06, 2020, 02:48 IST
సాక్షి, హైదరాబాద్ : భారతదేశాన్ని హిందూ దేశంలా మార్చే ప్రయత్నం జరుగుతోందని, అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ జరిగిన తీరే దీనికి నిదర్శనమని మజ్లిస్...
August 05, 2020, 05:26 IST
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశంపై కాంగ్రెస్ నటించనందుకు సంతోషమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు....
May 23, 2020, 07:27 IST
ఎర్రగడ్డ : ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి కేటీఆర్...
April 21, 2020, 11:09 IST
సాక్షి, హైదరాబాద్ : బహదూర్పుర ఎమ్మెల్యే మొజంఖాన్కు గుండెపోటు వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన నానల్నగర్ ఆలివ్ ఆస్పత్రికి తరలించారు...
March 16, 2020, 19:28 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ...
February 27, 2020, 02:03 IST
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక కుహనా...
February 20, 2020, 17:13 IST
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్...
February 10, 2020, 01:50 IST
కర్నూలు (ఓల్డ్సిటీ): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే డబ్బు లేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాంలో ఎన్పీఆర్ అమలు కోసం రూ. 65...
January 27, 2020, 09:32 IST
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం...
January 26, 2020, 13:58 IST
మోదీ ప్రభుత్వ విధానాలపై ఎంఐఎం ఫైర్
January 26, 2020, 12:47 IST
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి...
January 26, 2020, 10:55 IST
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది...
January 26, 2020, 04:25 IST
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో మజ్లిస్ సత్తా చాటింది. 2 పురపాలక సంఘాలను సొంతంగా కైవసం చేసుకున్న ఆ పార్టీ, అవకాశం వస్తే టీఆర్ఎస్తో కలిసి...
January 25, 2020, 19:33 IST
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ...
January 25, 2020, 13:19 IST
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది. ఎన్నికల ముందు తీవ్ర...