సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో హిందువుల పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును స్వీకరించి న్యాయమూర్తి సాయిసుధ కేసు నమోదు చేసి విచారణ జరపాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశంతో త్రీటౌన్ ఎస్ఐ రామ్, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై 121, 121-A, 124-A, 153, 153-A, 153-B, 295-A, 298, 505, 506 పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
మజ్లిస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు..
Published Tue, Sep 22 2020 3:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement