March 19, 2024, 12:48 IST
AP Elections & Political March 19th Latest News Telugu
12:18 PM, మార్చి 19 2024
టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ
March 19, 2024, 12:15 IST
గాంధీ నగర్, సాక్షి : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్దార్ తన పదవికి రాజీనామా...
March 19, 2024, 12:07 IST
సాక్షి, విజయవాడ: కూటమి ఏర్పాటు నేపథ్యంలో ఏపీ బీజేపీలో రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు...
March 19, 2024, 11:32 IST
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత...
March 19, 2024, 11:24 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ...
March 19, 2024, 08:02 IST
2024 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక...
March 19, 2024, 06:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ...
March 19, 2024, 06:20 IST
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య...
March 19, 2024, 00:50 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–...
March 19, 2024, 00:39 IST
సాక్షి ప్రతినిధి ,కరీంనగర్: ‘తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి...
March 18, 2024, 21:52 IST
Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ...
March 18, 2024, 21:08 IST
AP Elections March 18th Latest News Telugu
08:50 PM, మార్చి 18 2024
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు
March 18, 2024, 19:38 IST
సాక్షి, తాడేపల్లి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల...
March 18, 2024, 19:03 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు...
March 18, 2024, 18:36 IST
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్...
March 18, 2024, 18:18 IST
పాట్నా: బిహార్లో అధికార ఎన్డీయే కూటమిలో వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్లో బీజేపీ 17...
March 18, 2024, 17:41 IST
చిలకలూరిపేట ప్రజాగళం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, 10 లక్షల మంది వస్తారని టిడిపి, జనసేన ఘనంగా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది.? తీరా సభ...
March 18, 2024, 17:26 IST
ఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివారం భారత్ జోడో న్యాయ్...
March 18, 2024, 16:41 IST
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది....
March 18, 2024, 15:39 IST
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని తాను అసలు కలవనేలేదని ఇటీవల బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. ఆయన సోమవారం...
March 18, 2024, 15:27 IST
ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్డేట్స్
ప్రధాని మోదీ కామెంట్స్..
March 18, 2024, 13:42 IST
సాక్షి, బెంగళూరు : లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు...
March 18, 2024, 11:56 IST
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ....
March 18, 2024, 11:48 IST
ఆంధ్రప్రదేశ్లో విపక్ష మూడుపార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జరిగిన తీరు చూస్తే వారు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ...
March 18, 2024, 11:20 IST
గోడ దూకేస్తున్న బీఆర్ఎస్ నేతలు
March 18, 2024, 11:14 IST
నేడు జగిత్యాలకు పీఎం మోదీ
March 18, 2024, 11:10 IST
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ
March 18, 2024, 09:49 IST
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే రాజకీయ సంచలనాలకు రామచంద్రపురం నియోజకవర్గం వేదికగా ఉంటుంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి...
March 18, 2024, 07:56 IST
బెంగళూరు: అన్నీ 420 పనులు చేసి ఈ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లకుపైగా గెలుస్తామనడం కేవలం మూర్ఖత్వమేనని బీజేపీని ఉద్దేశించి సీనియర్ నటుడు ప్రకాష్రాజ్...
March 18, 2024, 07:31 IST
సాక్షి, పుట్టపర్తి: ‘అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ...
March 18, 2024, 06:29 IST
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో అధికార బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందినట్లు వెల్లడయ్యింది. కమలం పార్టికి ఈ బాండ్ల ద్వారా ఏకంగా రూ.6,986.5 కోట్లు అందినట్లు...
March 18, 2024, 05:37 IST
ముంబై/లఖ్నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్...
March 18, 2024, 05:33 IST
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు...
March 18, 2024, 05:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్...
March 18, 2024, 05:17 IST
ఐదేళ్ల క్రితం
మోదీ వల్ల దేశం సర్వ నాశనమైపోయింది. మోదీ ఒక టెర్రరిస్టు. ఆయనకు భార్య లేదు. తల్లిపై గౌరవం లేదు. మోదీ వల్ల దేశంలో ఎవరికీ ఉపయోగం లేదు. ...
March 18, 2024, 02:59 IST
అధికారంకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కి టిక్కెట్ల ఖరారులో విఫలమయ్యారు....
March 18, 2024, 02:26 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై...
March 17, 2024, 20:22 IST
అభ్యర్థుల ప్రకటనతో వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్.. సామాజిక న్యాయం వైఎస్సార్సీపీలోనే సాధ్యమైందంటున్న క్యాడర్
March 17, 2024, 19:25 IST
కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న చిలకలూరిపేట ప్రజాగళం కాస్తా.. టీడీపీ, జనసేన అత్యుత్సాహంతో నీరుగారిపోయింది. వందల ఎకరాలు, లక్షల జనాలు...
March 17, 2024, 18:00 IST
ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. బద్రీనాథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర భండారీ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ (ఆదివారం)...
March 17, 2024, 17:56 IST
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట బొప్పూడి సభను పెడన, విజయవాడ వెస్ట్ జనసేన...
March 17, 2024, 17:34 IST
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్...