May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్): కోవిడ్ మహమ్మారి వల్ల భారత్లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చేసిన ప్రకటనపై వివిధ...
May 01, 2022, 03:42 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 12 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
April 30, 2022, 19:45 IST
కేంద్రమంత్రి మాండవియాను కలిసిన సీఎం జగన్
April 30, 2022, 18:20 IST
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిశారు. దాదాపు...
April 27, 2022, 04:49 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక, 540 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటనే అందిస్తున్న సచివాలయ వ్యవస్థ...
April 23, 2022, 22:14 IST
న్యూఢిల్లీ: పేటెంట్ హక్కుల పరిధిలో ఉన్న ఔషధాలను దేశీయంగా తయారు చేయడాన్ని కేంద్ర సర్కారు ప్రోత్సహించే ఆలోచనతో ఉంది. ఇందుకు వీలుగా విధానాన్ని...
March 18, 2022, 14:47 IST
మాయమైపోతుందని భావించిన కరోనా.. మరో వేరియెంట్ రూపేణా ముంచేస్తోంది.
March 15, 2022, 03:36 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ బుధవారం నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్...
March 14, 2022, 14:19 IST
కరోనా వ్యాక్సినేషన్లో కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రికాషన్ డోసుతో పాటు..
January 29, 2022, 03:32 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ...
January 16, 2022, 12:57 IST
కరోన మహమ్మారితో విలవిలలాడిపోయిన భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తైయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్...
January 16, 2022, 10:29 IST
పండుగ పూట స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటుతో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..
January 13, 2022, 07:46 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ విజృంభన, కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ప్రభుత్వాల ఆంక్షలు మొదలుకావడం వంటి అంశాల నేపథ్యంలో పారిశ్రామిక...
January 10, 2022, 06:31 IST
న్యూఢిల్లీ: ఈనెల 12 నుంచి నీట్– పీజీ కౌన్సెలింగ్ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్...
December 23, 2021, 16:55 IST
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్పై పోరాటంలో భాగంగా ఓ మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన జనాభాలో దాదాపు...
December 04, 2021, 05:39 IST
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలా? 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఎప్పటినుంచి...
November 27, 2021, 18:50 IST
న్యూఢిల్లీ: గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ (GODT)ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య...
November 16, 2021, 06:12 IST
న్యూఢిల్లీ: సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి...
November 10, 2021, 01:15 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయకు వ్యవసాయమంత్రి...
November 02, 2021, 06:06 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధి కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన...
October 28, 2021, 05:58 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది....
October 16, 2021, 17:51 IST
డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ రెండు రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే..
September 18, 2021, 04:17 IST
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం...
September 07, 2021, 18:26 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ని కట్టడి చేసేందుకుగాను ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా సాగుతుందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70...
August 08, 2021, 19:15 IST
దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 50 కోట్లకు మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్-19...
August 03, 2021, 17:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాల ఉత్పత్తి పెంచుతామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పార్లమెండ్...
July 31, 2021, 06:18 IST
న్యూఢిల్లీ: దేశంలో 3,500 లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులు ఉండగా, 63 జిల్లాల్లో అసలు బ్లడ్ బ్యాంకులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ...
July 29, 2021, 17:58 IST
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం కలిశారు. రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని...
July 24, 2021, 18:48 IST
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మెడికల్ పరికరాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ...
July 20, 2021, 20:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు, మరోవైపు కోవిడ్-19 వ్యాక్సీన్ల కొరత దేశ ప్రజలను పీడిస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి...
July 08, 2021, 13:55 IST
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల...
June 24, 2021, 15:44 IST
పోర్ట్స్ బిల్లుపై అభ్యంతరాలు తెలిపిన మంత్రి గౌతమ్రెడ్డి
June 24, 2021, 14:37 IST
మారిటైం స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్...