March 29, 2023, 04:39 IST
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు...
March 29, 2023, 04:13 IST
సాక్షి, అమరావతి: అమలాపురం ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలను రూపుమాపి సామాజిక వర్గాల మధ్య శాంతి,...
March 29, 2023, 04:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...
March 29, 2023, 03:49 IST
సాక్షి, విశాఖపట్నం: మౌలిక సదుపాయాలు లాంటి కీలక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూపు సమావేశాల్లో చర్చించడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
March 28, 2023, 22:26 IST
సాక్షి, తాడేపల్లి: అమలాపురం ఘటనలతో ఏర్పడిన సామాజిక విభేదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి,...
March 28, 2023, 08:57 IST
వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు.
March 28, 2023, 02:02 IST
సాక్షి, అమరావతి: ప్రజలకు మంచి వైద్యం, అత్యుత్తమ విద్యను ఎలా అందించవచ్చో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి మార్గాన్ని చూపారని భారత్లో...
March 26, 2023, 10:28 IST
సాధికార చైతన్యం
March 26, 2023, 09:37 IST
వారి ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలకు తాజా బడ్జెట్లోను తగినంత నిధులు కేటాయించింది.
March 26, 2023, 03:49 IST
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు...
March 25, 2023, 15:33 IST
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా చేర్యలు చేపట్టింది. 2023-24...
March 24, 2023, 04:14 IST
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. దీనికోసం కేంద్రం...
March 23, 2023, 01:39 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 2023 – 27 నూతన...
March 22, 2023, 04:01 IST
సాక్షి, అమరావతి: సలహాదారుల నియామకాల విషయంలో నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇకపై...
March 22, 2023, 03:41 IST
మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? ఒక్కసారి తేడాను గమనించండి. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏటా రూ.450 కోట్లు కూడా ఇవ్వని...
March 20, 2023, 03:30 IST
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల వైద్యానికి సీఎం వైఎస్...
March 20, 2023, 01:46 IST
దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం...
March 19, 2023, 02:55 IST
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ.89,232.55 కోట్ల విలువైన తొమ్మిది పద్దులను సభ...
March 19, 2023, 02:08 IST
సాక్షి, అమరావతి: సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా...
March 19, 2023, 01:59 IST
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో...
March 17, 2023, 11:56 IST
భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా...
March 17, 2023, 04:01 IST
సాక్షి, అమరావతి: సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానమని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని...
March 17, 2023, 03:45 IST
మరోసారి సంక్షేమ,అభివృద్ధి బడ్జెట్
మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారత, జోరైన...
March 16, 2023, 01:53 IST
నాకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయం అంతే ముఖ్యం. ఐటీ ఎంత ముఖ్యమో చిరు వ్యాపారులు, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులవృత్తుల్లో ఉన్న వారు కూడా అంతే ముఖ్యం....
March 15, 2023, 04:13 IST
కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. అర్హులందరికీ...
March 13, 2023, 05:32 IST
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు...
March 13, 2023, 02:49 IST
దీర్ఘకాలం డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి..
దీర్ఘకాలం డ్రాపౌట్స్గా గుర్తించిన విద్యార్థులకు సంబంధించిన కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు...
March 11, 2023, 03:36 IST
సాక్షి, అమరావతి: చేనేత రంగం పూర్వవైభవం సంతరించుకుంటోంది. స్వదేశీ నినాదం ఊపందుకోవడంతో దేశవ్యాప్తంగా చేనేతకు క్రేజ్ పెరుగుతోంది. ప్రతి భారతీయుడు...
March 11, 2023, 02:35 IST
సాక్షి, అమరావతి: విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకింగ్ రంగం మరింత సానుకూల దృక్పథంతో.. అనుకూల...
March 10, 2023, 02:38 IST
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ...
March 09, 2023, 13:01 IST
ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకుంటున్న పేద కుటుంబాలు
March 09, 2023, 05:12 IST
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర,...
March 09, 2023, 04:23 IST
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి...
March 09, 2023, 04:09 IST
శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురానికి చెందిన కె.సుగుణ కుమారి కుటుంబం మూడేళ్ల క్రితం దాకా ఇడ్లీలు విక్రయించి పొట్ట పోసుకుంది. కరోనాలో ఉపాధి...
March 08, 2023, 02:33 IST
సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్ మీటరింగ్ కోసం విలువైన...
March 08, 2023, 02:19 IST
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి,...
March 07, 2023, 02:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ఘట్టానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర...
March 04, 2023, 11:30 IST
ఏపీలో భారీగా పెట్టుబడులకు రిలయన్స్తో పాటు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు..
March 04, 2023, 10:42 IST
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్) జరుగుతున్న...
March 04, 2023, 06:19 IST
సాక్షి, అమరావతి: ఈ నెల 14వ తేదీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. 14వ...
March 04, 2023, 04:49 IST
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు అధికారులు...
March 04, 2023, 04:44 IST
– నవీన్ జిందాల్, జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్
రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్రా బేస్, వ్యాపార అనుకూల...