May 15, 2023, 16:44 IST
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ...
May 14, 2023, 14:26 IST
5జీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో...
May 09, 2023, 19:32 IST
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఇపుడు ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్...
May 09, 2023, 18:46 IST
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మండు వేసవిలో మీకో తీపి కబురు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ శాంసంగ్...
May 02, 2023, 17:19 IST
గత ఏడాది నవంబర్లో విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్జీపీటీ. ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈ చాట్జీపీటీని బ్యాన్...
April 29, 2023, 11:29 IST
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
April 29, 2023, 10:04 IST
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఖరీదైన మొబైల్ ఉపయోగించడానికి కొంత...
April 20, 2023, 21:09 IST
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల...
April 13, 2023, 04:38 IST
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని...
April 12, 2023, 13:45 IST
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో...
April 08, 2023, 10:54 IST
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు చెందిన రహస్య సమాచారం చాట్జీపీటీ చేతికి చిక్కింది. కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని...
March 30, 2023, 11:32 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు శాంసంగ్ ఇండియా జీఎం అక్షయ్ రావు...
March 25, 2023, 16:38 IST
ట్రై-ఫోల్డ్ డిస్ప్లే స్మార్ట్ఫోన్: మరో వినూత్న ఆవిష్కారానికి సిద్ధమవుతున్న శాంసంగ్
March 24, 2023, 16:58 IST
సాక్షి,ముంబై: శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 5nm ప్రాసెసర్ , 6000 mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ఫోన్ను...
March 23, 2023, 13:42 IST
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద...
March 23, 2023, 01:55 IST
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ ఎగుమతులు భారీ వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 9.5 బిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి....
March 05, 2023, 16:30 IST
రకరకాల మోడళ్లతో స్మార్ట్ ఫోన్ బిజినెస్లో దూసుకుపోతున్న శాంసంగ్.. త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మడత ఫోన్కు సంబంధించి కీలక అప్డేట్...
March 04, 2023, 19:12 IST
సాక్షి,ముంబై: సౌత్కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్ఫోన్పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ,...
February 17, 2023, 03:32 IST
సైజ్: 6.8 అంగుళాలు
బరువు: 234 గ్రా.
రిజల్యూషన్: 1440x3088 పిక్సెల్స్
వోఎస్: ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1
మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్...
February 10, 2023, 13:43 IST
శాంసంగ్ ఇటీవలే తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఇందులో మరో స్పెషల్ ఎడిషన్ను...
February 09, 2023, 09:12 IST
హైదరాబాద్: దక్షిణ కొరియా శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ...
February 02, 2023, 11:45 IST
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ...
January 29, 2023, 15:32 IST
ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్ పాయింట్...
January 08, 2023, 21:30 IST
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్...
January 04, 2023, 18:06 IST
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా...
January 01, 2023, 14:05 IST
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న శాంసంగ్కు గట్టి పోటీ...
December 16, 2022, 19:47 IST
క్రిస్మస్, న్యూయర్కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్...
December 10, 2022, 18:51 IST
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్లో బడ్జెట్...
December 10, 2022, 08:00 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ డిజిటల్ భారత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న స్టార్టప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు కంజ్యూమర్...
December 01, 2022, 13:37 IST
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్కు చెందిన మరో స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ...
November 30, 2022, 16:58 IST
సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియా శుభవార్త అందించింది.టాప్ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో శాంసంగ్ ఇండియా...
November 26, 2022, 18:58 IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ ఇన్వెస్ట్మెంట్తో తమిళనాడు కేంద్రంగా 4జీ,...
November 25, 2022, 20:26 IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్టెల్ 5జీ సపోర్ట్ చేసేలా ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ)ను అప్డేట్...
November 23, 2022, 10:32 IST
న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్లకు...
November 16, 2022, 16:41 IST
మాజీ మెటా ఇండియా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్లో చేరినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. వారం రోజుల క్రితం...
November 08, 2022, 17:04 IST
మార్కెట్ లో దుమ్ముదులుపుతున్న 5g ఫోన్ ఇదే ..
November 05, 2022, 17:17 IST
ఫెస్టివల్ సీజన్లో తమ సంస్థకు చెందిన ఫోన్లు భారత్లో భారీగా అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తెలిపింది. సెప్టెంబర్-...
October 28, 2022, 11:09 IST
సియోల్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో మూడో తరం వారసుడు లీ జే–యాంగ్ (54) చైర్మన్ పగ్గాలు చేపట్టారు....
October 25, 2022, 20:15 IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్ఫోన్ను భారీ తగ్గింపుతో...
October 23, 2022, 12:23 IST
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది.
కంపెనీ తన అధికారిక వెబ్సైట్...
October 17, 2022, 18:32 IST
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టారు. యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ధీటుగా టెస్లా ‘పై’ పేరుతో...
October 14, 2022, 12:53 IST
సాక్షి, ముంబై: అన్లైన్ దిగ్గజం అమెజాన్ దీపావళి సేల్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్...