January 23, 2021, 18:29 IST
తెర్లాం (బొబ్బిలి): గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం...
January 17, 2021, 05:33 IST
కొత్తూరు: క్యాన్సర్తో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం...
January 16, 2021, 04:39 IST
కొత్తూరు: గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొద్ది రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు...
January 01, 2021, 01:46 IST
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించు కునేందుకు మన రాష్ట్ర పేదలకు వెసులుబాటు కలగనుంది. దీని ద్వారా...
December 31, 2020, 02:51 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని...
November 18, 2020, 23:09 IST
సాక్షి, అమరావతి : వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
November 07, 2020, 03:57 IST
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలను తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఏపీ.. ఇప్పుడు పోస్ట్ కోవిడ్...
November 06, 2020, 08:39 IST
‘నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ...
November 03, 2020, 11:11 IST
ఆరోగ్యశ్రీ రోగులకు హైదరాబాద్లోని నిమ్స్ భారీ షాక్ ఇచ్చింది.
October 10, 2020, 02:43 IST
ఆరు ప్రమాణాలు ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లోనూ కచ్చితంగా అమలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
October 05, 2020, 17:49 IST
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు తెస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లోపాలను సరిదిద్ది, ఆరోగ్యశ్రీలో...
October 03, 2020, 02:09 IST
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లు పెట్టి, ఆ ప్రకారం...
October 01, 2020, 04:06 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి...
October 01, 2020, 02:17 IST
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడానికి, లీకేజీలు అరికట్టడానికి ఒక...
September 15, 2020, 01:12 IST
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వైద్య...
September 10, 2020, 06:03 IST
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి...
September 05, 2020, 03:40 IST
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
September 04, 2020, 19:20 IST
సాక్షి, గుంటూరు: ఆంధ్రరాష్ట్ర విభజన అనంతరం 2016లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలు అనే వ్యాధిగ్రస్తునికి తొలిసారిగా...
August 27, 2020, 05:24 IST
భద్రాచలం అర్బన్: కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు....
August 25, 2020, 03:16 IST
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కోవిడ్ను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటోందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్...
August 24, 2020, 18:59 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మొత్తం 560 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు...
August 17, 2020, 03:54 IST
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ చికిత్స పేరుతో వైద్యానికి తమదైన వెలకట్టిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం గత సర్కారు హయాంలో భారీ ఎత్తున ఆర్జించినట్టు...
August 16, 2020, 03:04 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానాల్లో 90 శాతం 14నెలల్లోనే అమలు చేయడమే కాక మేనిఫెస్టోలో లేని మరో 39 పథకాలను కూడా అమలు చేస్తున్నట్లు...
August 13, 2020, 13:08 IST
సాక్షి, వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు....
July 23, 2020, 12:39 IST
నెల్లూరు(అర్బన్): కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకుని నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాలని...
July 18, 2020, 01:37 IST
ఆరోగ్యశ్రీ పథకం మరో ఆరు జిల్లాలకి విస్తరించడం ఆనం దంగా ఉంది. చికిత్స ఉన్నా డబ్బుల్లేక మరణించడం చాలా దీనం. ఔను, గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ రోగు...
July 16, 2020, 18:24 IST
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్...
July 16, 2020, 14:40 IST
ఆరోగ్యశ్రీలో నవశకం
July 13, 2020, 20:02 IST
సాక్షి, అమరావతి: వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు...
July 11, 2020, 15:38 IST
సాక్షి, హైదరాబాద్: మాస్క్ లేకుండానే కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు..
July 09, 2020, 14:43 IST
సాక్షి, గుంటూరు : పేదల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి...
July 08, 2020, 01:36 IST
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 71వ జన్మదినం నేడు. ఆయన 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపాలనలో నవశకం...
May 31, 2020, 03:24 IST
‘అవినీతికి తావులేకుండా, పైసా దారి మళ్లకుండా ఏడాదిలో 3.58 కోట్ల మంది ప్రజలకు రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. పింఛన్ల కోసం గత...
May 29, 2020, 18:39 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభించామని, విశాఖ కేజీహెచ్లో కూడా డి ఎడిక్షన్ సెంటర్ను మొదలు...
May 29, 2020, 15:20 IST
సాక్షి, అమరావతి: ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడి రూపంలో తమని...
May 14, 2020, 03:35 IST
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలుఅన్నింటినీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. ఇకపై ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్...
May 13, 2020, 15:10 IST
108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
April 15, 2020, 16:49 IST
దేశ సగటు కంటే ఎక్కువగా టెస్టులు ఏపీలో చేస్తున్నాం
April 12, 2020, 03:32 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ కరోనా లక్షణాలున్న వారి నమూనాలను ప్రభుత్వ...
April 07, 2020, 09:20 IST
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స
April 07, 2020, 04:56 IST
కరోనా సోకిన వారికి ఉచితంగా వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఏపీ ప్రభుత్వం తెచ్చింది.
March 15, 2020, 03:36 IST
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్–19) వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర...