తెలంగాణలో ఆరోగ్య సేవలు బంద్‌..ఎప్పటినుంచంటే? | Aarogyasri services to be shut down in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఆరోగ్య సేవలు బంద్‌..ఎప్పటినుంచంటే?

Sep 15 2025 2:48 PM | Updated on Sep 15 2025 3:14 PM

Aarogyasri services to be shut down in Telangana

సాక్షి,హైదరాబాద్‌:  తెలంగాణలో ప్రైవేట్‌ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని ప్రైవేట్‌ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రి సంఘాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 

ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రైవేట్‌ ఆస్పత్రి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేని పక్షంగా తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement