June 02, 2023, 07:35 IST
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా...
June 01, 2023, 14:25 IST
ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై...
June 01, 2023, 01:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక,...
May 28, 2023, 02:33 IST
రసూల్పురా (హైదరాబాద్): అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్డౌన్ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో...
May 27, 2023, 06:15 IST
రసూల్పురా(హైదరాబాద్): భారతీయ వారసత్వ సంపద యోగా అని.. ఇస్లామిక్, క్రిస్టియన్ అనే భేదాలు, భాషలు, ప్రాంతాల తేడా లేకుండా ప్రపంచమంతా యోగాను...
May 27, 2023, 01:46 IST
సాక్షి,అంబర్పేట (హైదరాబాద్): సీఎం కేసీఆర్ బాధ్య తా రహిత సీఎం అని.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కీల క సమావేశాలు, కార్యక్రమాలకు కూడా హాజరుకాకపోవడం...
May 26, 2023, 03:11 IST
సాక్షి, హైదరాబాద్/రసూల్పురా: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయజెండాను...
May 22, 2023, 03:10 IST
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి....
May 21, 2023, 15:13 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై కూడా ఆసక్తికర...
May 21, 2023, 15:07 IST
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
May 21, 2023, 12:56 IST
తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
May 21, 2023, 02:38 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
May 19, 2023, 17:56 IST
ఢిల్లీ: దేశ గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించే మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి...
May 12, 2023, 18:10 IST
సాక్షి, వికారాబాద్: కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్...
May 09, 2023, 20:40 IST
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైలు ప్రయాణికులకు మరో గుడ్న్యూస్. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో...
May 08, 2023, 01:50 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు(ఓఆర్ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే నిర్ణయం తెలంగాణ ప్రజల గొంతు...
May 07, 2023, 14:49 IST
సాక్షి, హైదరాబాద్: మణిపూర్లో చెలరేగుతున్న హింసపై కేంద్ర మత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మణిపూర్లో జరుగుతున్నఆందోళన దురదృష్టకరమన్నారు. కొన్ని కులాల...
May 04, 2023, 12:39 IST
కాంగ్రెస్ ని గెలిపిస్తే వందేమాతరం,జై శ్రీరామ్ బ్యాన్ చేస్తారు...
April 30, 2023, 03:13 IST
అడ్డగుట్ట (హైదరాబాద్): భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు....
April 29, 2023, 15:54 IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని
April 29, 2023, 13:44 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో...
April 19, 2023, 16:21 IST
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణలో...
April 17, 2023, 17:32 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళిక ప్రకారం “...
April 16, 2023, 19:43 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి విషయంలో ఉద్యోగులను తప్పుదోవ...
April 08, 2023, 13:24 IST
కేసీఆర్ సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది
April 08, 2023, 13:18 IST
ప్రధాని మోదీని సన్మానించిన కిషన్ రెడ్డి
April 08, 2023, 12:43 IST
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం...
April 08, 2023, 10:04 IST
తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్
April 07, 2023, 11:26 IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ
April 07, 2023, 10:20 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం మరోసార వేడెక్కింది. పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ను బీజేపీ సీరియస్...
April 06, 2023, 18:20 IST
విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి....
April 06, 2023, 10:45 IST
సాక్షి, హైదరాబాద్: ట్యాబ్లెట్ వేసుకునే అవకాశం కూడా లేకుండా బండి సంజయ్ను అరెస్ట్ చేశారని, టెర్రరిస్ట్ కంటే దారుణంగా ఆయనను ట్రీట్ చేశారని...
April 05, 2023, 14:50 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను నాటకీయ పరిణామాల మధ్య కరీంగనర్లోని ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం...
April 05, 2023, 13:54 IST
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు.. బండి సంజయ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, సంజయ్ అరెస్ట్...
April 05, 2023, 10:47 IST
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పొలిటికల్గా ప్రకంపనలు సృష్టిస్తోంది. సంజయ్ అరెస్ట్కు వ్యతిరేకంగా బీజేపీ...
April 02, 2023, 07:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సాహస పర్యాటకాని(అడ్వెంచర్ టూరిజం)కి విస్తృత అవకాశాలు ఉన్నా యని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. విదేశీ...
April 01, 2023, 10:56 IST
చెన్నై: అతను శాస్త్రీయ కళలకు పాఠాలు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ, హద్దులు మీరి.. శిక్షణ పొందుతున్న యువకులతో అనుచితంగా ప్రవర్తించాడు. వారిని...
March 22, 2023, 02:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సెల్ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి...
March 16, 2023, 19:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక రంగానికి రాష్ట్రాలు పరిశ్రమ హోదా కల్పిస్తే అది మరింతగా రాణిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు...
March 13, 2023, 01:05 IST
సాక్షి, హైదరాబాద్/జవహర్నగర్: ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు...
March 12, 2023, 09:32 IST
Updates..
► అమిత్ షా మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో...
March 12, 2023, 03:24 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం చేసిన ఓ ట్వీట్పై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ...