సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ | Union Minister Kishan Reddy Writes A Letter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Jan 6 2026 1:17 PM | Updated on Jan 6 2026 1:30 PM

Union Minister Kishan Reddy Writes A Letter To CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి లేఖ రాశారు.  వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ  రాశారు కిషన్‌రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు.  అక్రమ కట్టడాలను తొలగించి  ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు కిషన్‌రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement