సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ | Union Minister Kishan Reddy Writes A Letter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Jan 6 2026 1:17 PM | Updated on Jan 6 2026 1:30 PM

Union Minister Kishan Reddy Writes A Letter To CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి లేఖ రాశారు.  వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ  రాశారు కిషన్‌రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు.  అక్రమ కట్టడాలను తొలగించి  ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు కిషన్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement