
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందంగా ముస్తాబైన స్టేడియం, జూన్ 20న 24 గంటల ముందు కౌంట్డౌన్ మహోత్సవం ప్రారంభం

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర బొగ్గు, ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభ్యులు, ఎంపీలు, సినీ ప్రముఖులు, యోగా గురువులు హాజరయ్యారు.

సినీ నటి ఖుష్బూ సుందర్, మీనాక్షి చౌదరి, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ సందడి యోగా ప్రాముఖ్యతను వివరించిన ఖుష్బూ సుందర్




















