March 24, 2023, 04:31 IST
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్ స్టెఫాన్ వింకెల్...
March 18, 2023, 15:54 IST
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్ఫైటర్ లైన్కు అప్డేట్ వెర్షన్ను విడుదల చేసింది. ఈ సిరీస్లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్...
March 16, 2023, 11:29 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ...
March 04, 2023, 19:12 IST
సాక్షి,ముంబై: సౌత్కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్ఫోన్పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ,...
March 03, 2023, 17:30 IST
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల...
March 03, 2023, 06:21 IST
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్ను ప్రవేశపెట్టాలని...
February 23, 2023, 20:07 IST
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్...
February 16, 2023, 20:35 IST
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వరుసలో పాప్...
January 16, 2023, 20:08 IST
సాక్షి,ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా ఎక్స్యూవీ 400 భారత మార్కెట్లోకి...
January 16, 2023, 17:18 IST
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్,...
January 16, 2023, 16:55 IST
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021...
January 14, 2023, 15:58 IST
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్...
January 13, 2023, 16:49 IST
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ మాంద్యం భయాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో...
January 11, 2023, 21:08 IST
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ - ...
January 11, 2023, 18:51 IST
న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్పోలో కొత్త బైక్ను లాంచ్ చేసింది. SR125 సిరీస్లో కీవే ఎస్ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్...
January 10, 2023, 20:36 IST
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (...
January 09, 2023, 15:56 IST
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్ను భారత...
December 10, 2022, 18:51 IST
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్లో బడ్జెట్...
December 10, 2022, 16:34 IST
సాక్షి, ముంబై: జర్మన్కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్...
December 09, 2022, 17:03 IST
సాక్షి,ముంబై: రియల్మీ 10 ప్రో 5జీ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. రియల్మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్...
December 07, 2022, 20:49 IST
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ...
December 07, 2022, 18:49 IST
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్మన్ స్ట్రీట్...
December 06, 2022, 11:24 IST
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు...
December 06, 2022, 11:01 IST
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ఫోన్...
November 30, 2022, 11:05 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త...
November 26, 2022, 17:13 IST
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్...
November 25, 2022, 09:09 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్సీ90, ఎక్స్సీ60, ఎక్స్సీ40...
November 23, 2022, 15:23 IST
సాక్షి,ముంబై: బజాజ్ కంపెనీ దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. యూత్ క్రేజ్కు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి ...
November 22, 2022, 17:09 IST
సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్తో ఈ అద్భుతమైన టీవీని...
November 22, 2022, 15:25 IST
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ తయారీదారు వివో కొత్త సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్80 సిరీస్కు కొనసాగింపుగా వివో...
November 21, 2022, 19:12 IST
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter...
November 19, 2022, 11:18 IST
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్...
November 15, 2022, 15:33 IST
సాక్షి,ముంబై: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ తన యూజర్లకు తీపి కబురు అందించనుంది. త్వరలోనే గూగుల్ ఫోల్డ్ స్మార్ట్...
November 15, 2022, 14:49 IST
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ...
November 09, 2022, 11:35 IST
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్యూవీలో స్పెషల్ ఎడిషన్ను...
November 08, 2022, 11:17 IST
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ జీ60 5జీ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(...
November 03, 2022, 13:43 IST
సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో...
November 03, 2022, 12:28 IST
సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్లకు పరిమిత మైన నోకియా తాజాగా 5జీ...
October 26, 2022, 13:20 IST
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది....
October 23, 2022, 14:59 IST
సాక్షి,ముంబై: ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్లో భారీ బ్యాటరీతోపాటు, మీడియా టెక్ ప్రాసెసర్...
October 23, 2022, 12:23 IST
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది.
కంపెనీ తన అధికారిక వెబ్సైట్...
October 22, 2022, 15:53 IST
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్...