May 27, 2022, 02:38 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 12,971 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 47 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల...
May 25, 2022, 12:00 IST
ఊహించినదానికంటే వేగంగానే.. మంకీపాక్స్ వైరస్ మరికొన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తాజాగా యునైటెడ్ అరబ్...
May 25, 2022, 01:57 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 12,480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం...
May 25, 2022, 00:52 IST
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల పునరుద్ధరణకు వివిధ రకాలైన ప్రపంచ సంక్షోభాలు పెనుముప్పుగా మారాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) తన తాజా నివేదికలో...
May 24, 2022, 15:11 IST
దిగ్గజ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరగుతుందని, అదే...
May 24, 2022, 12:38 IST
Joe Biden praised Prime Minister Narendra Modi.. క్వాడ్ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్...
May 24, 2022, 05:48 IST
అమెరికా. ఓ కలల ప్రపంచం. ప్రపంచవ్యాపంగా ఎందరికో స్వర్గధామం. ఎలాగైనా అక్కడ స్థిరపడాలని కలలు కనేవారు, ఎలాగోలా అక్కడికి వలస పోయేవారు కోకొల్లలు. కానీ...
May 23, 2022, 19:02 IST
మంకీపాక్స్
May 23, 2022, 00:51 IST
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్...
May 22, 2022, 21:25 IST
ఉత్తరకొరియా చేసే దేనికైనా మేము సిద్దం అని ప్రకటించిన బైడెన్. దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేసేందుకు అంగీకరించారు కూడా.
May 22, 2022, 15:13 IST
న్యూఢిల్లీ: కరోనా చాలమంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఆ మహమ్మారి బారినపడి చనిపోయిన వారు కొందరైతే. కొన్ని కుంటుంబాల్లో ఇంటి పెద్ద దిక్కును...
May 21, 2022, 17:17 IST
కరోనాతో అల్లాడుతున్న ఉత్తరకొరియాకు అమెరికా సాయం అందిస్తానని ప్రకటించింది. దక్షిణా కొరియా నాయకుడు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ కిమ్...
May 21, 2022, 02:25 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 12,870 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు...
May 20, 2022, 21:31 IST
ఇండియన్ హోటల్ రూమ్స్ ఆగ్రిగ్రేటర్ ఓయో వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ట్రావెల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓయో రూమ్స్ ఫ్రీగా...
May 20, 2022, 19:00 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు...
May 20, 2022, 16:56 IST
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులో ముగ్గురు సభ్యలు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం(మే 20) సస్సెక్స్తో...
May 20, 2022, 02:20 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 12,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 47 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం...
May 19, 2022, 11:26 IST
North Korea Tells Citizens to Gargle Salt Water to Fight Covid: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉప్పు నీళ్లే ఉత్తమమని ఉత్తరకొరియా సూచించింది. వైరస్...
May 18, 2022, 15:13 IST
ప్రపంచ దేశాల్ని కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దిగ్గజ కంపెనీలు ఆఫీస్కు వచ్చి (హైబ్రిడ్ వర్క్) పని ...
May 18, 2022, 07:13 IST
సియోల్: ఉత్తరకొరియాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 2.7 లక్షల మందికి వైరస్ సోకింది. ఆరుగురు చనిపోయారు. దేశంలో కరోనా...
May 18, 2022, 04:01 IST
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపీని ఉత్తమ రాష్ట్రాల్లో...
May 17, 2022, 08:48 IST
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య సోమవారంతో 10 లక్షలకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతర్యుద్ధం, రెండో ప్రపంచయుద్ధాల్లో మరణించిన...
May 17, 2022, 04:48 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 12,435 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం...
May 16, 2022, 03:11 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 9,019 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం...
May 15, 2022, 17:03 IST
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉద్యోగస్తుల్ని...
May 15, 2022, 14:52 IST
నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం... దాంతో అనేక అనారోగ్యాలు కలుగుతాయన్నది తెలిసిందే. కానీ నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకితే... దానివల్ల...
May 15, 2022, 13:11 IST
కోవిడ్ నివారణలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విఫలం-తప్పుకోనున్నట్లు వార్తలు
May 15, 2022, 09:07 IST
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేన్స్ ఫిల్మ్...
May 15, 2022, 02:33 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 45 మందికి కోవిడ్–19 నిర్ధారణయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 792571 మంది కరోనా బారిన పడగా, 788036 మంది...
May 14, 2022, 09:06 IST
సియోల్: ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. ‘జ్వరాలతో’ దేశంలో ఇప్పటికి ఆరుగురు చనిపోగా 3.5 లక్షల మంది ఆస్పత్రుల్లో ఉన్నారని అధికార వార్తా సంస్థ...
May 14, 2022, 07:24 IST
కేవలం పది నెలల్లో పట్టు సాధించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నంది కూరి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్ కారక వైరస్ నుంచి ఆర్ఎన్ఏను...
May 14, 2022, 02:38 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 13,422 మందికి కరోనా పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్ వచ్చింది. శుక్రవారం 13,689 మందికి పరీక్షలు చేయగా 52...
May 13, 2022, 21:23 IST
సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. తిరిగి ఆఫీస్కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదని ఆఫీస్కు...
May 13, 2022, 17:47 IST
ఉత్తర కొరియాను టెన్షన్ పెడుతున్న కరోనా మహమ్మారి. జ్వరంతో ఆరుగురు మృతి.
May 13, 2022, 16:51 IST
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కరోనా నుంచి కోలుకున్నాడు....
May 13, 2022, 12:37 IST
ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే.
May 12, 2022, 21:28 IST
ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనితీరులో సంస్కరణల రావాలి. ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉంది.
May 12, 2022, 15:33 IST
న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి బయటపడి...
May 12, 2022, 12:41 IST
కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించి వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా ...
May 11, 2022, 17:26 IST
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రాణాంతకమైన బ్రెయిన్కి సంబంధించిన సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా మెదుడులో రక్తస్రావం అయ్యి...
May 11, 2022, 13:25 IST
Upasana Tested covid-19 Positive: మెగా కోడలు, మెగా పవర్ స్టార్ సతిమణి ఉపాసన కొణిదెల షాకింగ్ న్యూస్ చెప్పారు. గతవారం తాను కోవిడ్ బారిన పడ్డానని,...
May 10, 2022, 22:48 IST
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మే 15 న...