AP Government
-
వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఏకగ్రీవం
-
హైడ్రా అధికారిపై దాడి .. పలువురు అరెస్ట్!
-
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా YSRCP అభ్యర్థి విజయం
-
కుట్రలతో ఎన్నికను ఆపాలని చూశారు.. చిత్తూగా ఓడిపోయారు
-
డింగ్ డాంగ్ 2.0: పొలిటికల్ తిట్ల పురాణం
-
కడప జెడ్పీ ఛైర్మన్ పీఠం YSRCP కైవసం
-
Siva Prasad Reddy: మీ డైలీ సీరియల్ ఆపండి ఈనాడు, ఆంధ్రజ్యోతిపై సీరియస్
-
మద్యం కేసులో YSRCP ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
-
పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడిన కూటమి ప్రభుత్వం
-
రఘురామరాజుకు ఒక రూల్? కృష్ణ రెడ్డికి ఒక రూలా?
-
ఏపీలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మరణం
-
నాపై థర్డ్ డిగ్రీ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం
-
ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..
-
Sailajanath: మీరు చేసిన ప్రమాణాలు గుర్తుచేసుకోండి..
-
CBI SP రామ్ సింగ్ చెప్పినట్లు సహకరించాలని సునీత దంపతులు బెదిరించారు
-
ఉద్యోగాలు లేక, భృతి ఇవ్వక నిరుద్యోగులు నిండా మునిగారా ?
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం
-
మా ఇంటి గోడ దూకి వచ్చి నన్ను కొట్టి అసలు నిజాలు బయటపెట్టిన ప్రేమ్ కుమార్
-
Bhumana Karunakar Reddy: టీడీపీ పాలనలో తిరుమలకి మరొక ఘోర అపచారం
-
పిఠాపురం జనసేన నేతపై వర్మ అనుచరుల దాడి
-
జగనన్న మమ్మల్ని ఒక్కసారి వదిలితే.. టీడీపీ నేతలకు బై రెడ్డి వార్నింగ్..
-
ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందు మాకొద్దు!
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు. -
MPTCలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన YSRCP నేతలపై దాడి
-
DSC Candidates: తొలి సంతకంతోనే బాబు మోసం
-
పవన్కు విజయ కుమార్ ఛాలెంజ్
-
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
Perni Nani: మీ బెదిరింపులకు భయపడేది లేదు మీకు చేతనైనది చేసుకోండి
-
కాశీనాయన జ్యోతి క్షేత్రం భూమిని అటవీ విభాగం నుంచి డీనోటిఫై చేయండి
-
Gurumoorthy: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది
-
Guntur: రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
Kakani: ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ బెదిరింపులకు భయపడేది లేదు
-
పవనైనా సరే సంతకం పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే!
-
శ్రీసత్యసాయి జిల్లా కదిరి YSRCP నేతలపై కక్షసాధింపు చర్యలు
-
రెడ్బుక్ పాలనలో పనిచేయలేం!
-
నష్ట పరిహారం ఎప్పుడు చంద్రబాబూ!
-
స్కీమ్స్ లేవు.. అన్నీ స్కామ్లే..కూటమి ప్రభుత్వంపై కాకాణి ఫైర్
-
YSRCP మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి
-
విడదల రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ, ఎస్పీ జాషువాపై కేసులు
-
ఒకవైపు డబ్బులు లేవు అంటారు.. మరోవైపు విలాసాలకు ఖర్చు పెడుతున్న కూటమి సర్కార్
-
చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఆశావర్కర్లు
-
పోసాని జైలు నుండి విడుదలపై అంబటి రియాక్షన్
-
జైలు నుంచి పోసాని రిలీజ్
-
టీడీపీ, పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
YSRCP కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్య
-
YSRCP కార్పొరేటర్లు సవాల్
-
BIG Story: నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ
-
శాసనసభలో పెట్టిన బిల్లులో క్రీమీ లేయర్ అనే మాటే లేదు: హర్షకుమార్
-
పెన్షన్లపై కత్తి ఆరా తీస్తే షాకింగ్ నిజాలు
-
Advocate: పోసానిని చంద్రబాబు ప్రభుత్వం మానసికంగా హింసించింది
-
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
-
ఏపీలో కూటమి అరాచకాలపై రాజ్యసభలో గళమెత్తిన సుభాష్ చంద్రబోస్
-
Sudhakar Reddy: మీరు ట్రైలర్ చూపిస్తే..మేం సినిమా చూపిస్తాం
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగింపు
-
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
-
రోజూ ఆవు కథ చెబితే ఎలా? కూటమిపై బొత్స సెటైర్లు
-
విశాఖ గురించి అన్ని చెప్పి ప్రపోజల్స్ ఏమీ లేవు: రవీంద్రబాబు
-
మంత్రి పయ్యావుల అప్పు ల లెక్కలతో ఖంగుతిన్న టీడీపీ సభ్యులు
-
పల్నాడు జిల్లా ఈపూరులో YSRCP నేత కొండ వర్ణి నాగేశ్వరరావు అరెస్ట్
-
వైజాగ్ స్టేడియం పేరు మార్పుపై లు వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం..
-
ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటాం YSRCP కార్పొరేటర్లు
-
ప్రజల గుండెల్లో ఉన్న మా నాయకుడిని తొలగించలేవు బాబుకు కాకాణి దిమ్మతిరిగే కౌంటర్
-
తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలపై చంద్రబాబు పగ
-
విజయవాడలో అప్కాస్ ఉద్యోగుల ఆందోళన
-
ప్రజల గుండెలలో YSR స్థానాన్ని చెరిపివేయలేరు: సీదిరి అప్పలరాజు
-
ఉచిత బస్సు హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియో ప్రదర్శించిన మహిళలు
-
YSR పేరు వింటేనే భయం? అందుకే చంద్రబాబు ఇలా చేశాడు
-
మహిళల భద్రతపై మండలిలో కూటమిని రఫ్ఫాడించిన వరుదు కళ్యాణి
-
వాకౌట్ చేయడానికి మాకేమైనా సరదానా బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబుకు యనమల బిగ్ షాక్
-
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై YSRCP సభ్యుల ఆగ్రహం
-
Varudu Kalyani: రెన్యువల్ లేనప్పుడు విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎందుకు వాడుకున్నారు
-
పేద పిల్లలకు చదువెందుకంటోన్న ఆటవిక పాలకులు
-
ఎన్నికల సమయంలో వాలంటీర్లకు కూటమి ఎన్నో ఆశలు పెట్టింది..
-
బెజవాడ ధర్నా చౌక్ కు చేరుకుని ధర్నా చేసిన వివిధ వర్గాల కార్మికులు
-
వర్మకు ఎమ్మెల్సీ దక్కకుండా పవనే అడ్డుకున్నారనే టాక్
-
ఎమ్మెల్యే అఖిలప్రియ పైనా, ఆమె తమ్ముడిపైనా సీఎంవోలో మంత్రుల ఫిర్యాదు
-
అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళులు
-
పోసానిని ఒక్కరోజు సీఐడీ విచారణకు అనుమతించిన గుంటూరు కోర్టు
-
బాబు, పవన్ శాసనసభకి ఎందుకు వెళ్ళలేదు YSRCP అంటే భయమా ?
-
ఏపీలో విద్యారంగ విధ్వంసానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు సర్కార్
-
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. చీఫ్ విప్పై చైర్మన్ ఆగ్రహం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. మార్షల్స్తో సభ్యులను సభలోకి తీసుకురండి! ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం
-
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీ మేనిఫెస్టోలో ఎలా పెట్టారు
-
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశంపై చర్చను పక్కదారి పట్టిస్తోంది: బొత్స
-
AP Volunteers: ఇవాళ వాలంటీర్ల రాష్ట్ర వ్యాప్త ధర్నా
-
‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం
-
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా
-
Ambati Rambabu: జనసేన పార్టీకి దశదిశ లేదు
-
బాలినేని కామెంట్స్ కు అంబటి కౌంటర్
-
పోసాని అనారోగ్యంగా ఉన్నారు: మనోహర్ రెడ్డి
-
జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా?: చుండూరి రవిబాబు
-
Tanuku: ఏపీ సీఎం చంద్రబాబు రోడ్ షోకు స్పందన కరువు
-
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
-
కాకినాడలో సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్న నిరసన
-
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
-
Meruga Nagarjuna: లోకేశ్ సకల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు
-
మా నాయకుడు జగన్... రిపోర్టర్ ప్రశ్నకు వంగ గీత రియాక్షన్
-
ఈ రోజు జగన్ సీఎంగా ఉండి ఉండుంటే.. బాబుపై నిప్పులు చెరిగిన జోగి రమేష్
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
జగన్ ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
-
గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ
-
భక్తుల మనోభావాలతో రాజకీయాలొద్దు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
చంద్రబాబు గురించి ఒక మాట చెప్తున్నా... బాబు, లోకేశ్ పై పేర్ని కిట్టు మాస్ ర్యాగింగ్
-
దిక్కుమాలిన సంతకం... పేర్ని నాని సెటైర్లు
-
పవన్, లోకేశ్ క్షమాపణ రాజకీయాలపై ఆసక్తికర చర్చ
సాక్షి, అమరావతి : కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్లో పోస్టు చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య నడుస్తున్న అధిపత్య పోరుకు నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టిన లోకేశ్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను పవన్కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు అప్పట్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్కళ్యాణ్ మంత్రిత్వ శాఖ పరిధిలో కూల్చివేతలను లోకేశ్ తప్పుబట్టడం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా పవన్కు టిట్ ఫర్ టాట్గా సమాధానమిచ్చారనే చర్చ నడుస్తోంది. అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారనే వార్తలు రాగా.. లోకేశ్ ఏరికోరి బీఆర్ నాయుడిని చైర్మన్గా ఎంపిక చేయించారని.. దీనిపై పవన్కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ అప్పట్లో డిమాండ్ చేశారు. తాజాగా ఇప్పుడు పవన్ పర్యవేక్షణలోని అటవీ శాఖ అధికారులు కాశినాయన అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకున్న లోకేశ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో టీటీడీ వ్యవహరంలో పవన్కళ్యాణ్ వ్యహరించిన తీరుకు ప్రతిగా ఇప్పుడు లోకేశ్ గట్టిగా చురకలు వేసినట్టయ్యింని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలో నెలకొన్న లుకలుకలకు ఇదో ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
-
YSRCP 'యువత పోరు' విజయవంతం: YS జగన్
-
Usha Sri Charan: ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు అడ్డంపెట్టిన పోలీసులు
-
పోసాని జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర
-
YSRCP Yuvatha Poru : కూటమి సర్కార్పై జనాగ్రహం..
-
అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
-
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ ? పవన్ కళ్యాణ్పై శ్యామల సెటైర్లు
-
శ్రీధర్రెడ్డిని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
-
Karumuri Venkat Reddy: నాగబాబుకి ఇచ్చినప్పుడు.. హైపర్ ఆదికి ఎందుకివ్వరు!
-
పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
-
బాబుపై కదంతొక్కిన అంగన్వాడీలు
-
స్టార్ హోటల్లో IAS అధికారుల భార్యలు.. ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయం
-
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పిటిషన్ పై విచారణ
-
వర్మ.. నీ కర్మ వాళ్ళని ఎలా నమ్మావయ్యా..
-
అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించక తప్పదు: రజని
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
పోసాని క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
-
ఇంకా నయం ఇంటి చుట్టు వరకే ఫ్రీ బస్సు అనలేదు రోజా సెటైర్లే సెటైర్లు
-
ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
-
అబద్ధాలలో చంద్రబాబు PHD చేశారు
-
ఏమైంది డిప్యూటీ సీఎం సార్ .. శ్యామల ఫన్నీ సెటైర్స్
-
Super Six Schemes: కూటమిపై ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం
-
Tatiparthi Chandrasekhar: అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
ఏపీ బడ్జెట్పై పుత్తా శివ శంకీర్ షాకింగ్ నిజాలు..
-
YSRCP ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం
-
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్
-
పోసాని కృష్ణమురళికి కూటమి ప్రభుత్వం నుంచి బిగ్ రిలీఫ్
-
2024 నవంబర్ 2న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు
-
టీడీపీ కుట్రపూరితంగా PV సునీల్ ని సస్పెండ్ చేసింది
-
భీమవరంలో రోడ్డెక్కిన ఆక్వా రైతులు..
-
Singer Majji Devi Sri : చంద్రబాబుపై అదిరిపోయే సాంగ్
-
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
-
YS Jagan: ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టారు
-
ప్రతిపక్ష హోదాపై పవన్ వ్యాఖ్యలకు జగన్ అదిరిపోయే ఆన్సర్
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే వాడిని ప్రపంచ చరిత్రలో చూడలే..!
-
రాష్ట్ర ఆదాయాలు.. బాబు, వాళ్ల మనుషుల జేబుల్లోకే..
-
సంక్షేమం కాదట.. సంశ్లేభం అంట..!
-
జగన్ అది జగన్ ఇది అంటూ ఎంతసేపు నా భజనే.. చివరికి ప్రజలకు గుండు సున్నా
-
Super Six Scheme: ఇచ్చేది లేదు సచ్చేది లేదని.. నోటికొచ్చినట్టు చెప్తున్నారు!
-
YS Jagan: తల్లికి వందనం.. పేరు బాగుందయ్యా ..!
-
బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ..!
-
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు.అంకెలగారడీగా మారిన రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలులో మోసం, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
Lakshmi: కిరణ్ రాయల్ నగదు చెల్లించే వరకు పోరాడతా