AP Government
-
రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా?: YS జగన్
-
Kethireddy: నేనంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కి భయం
-
యూడైస్ పై కనీస అవగాహన లేని మంత్రి లోకేశ్
-
తాడిపత్రిలో మరోసారి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి
-
YS Jagan: బాబుకు సుప్రీం కోర్టు బాగా బుద్ధి చెప్పింది
-
గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్
-
Ambati Rambabu: నాకు అంత దమ్మూ లేదు.. డబ్బూ లేదు...
-
చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది: YS జగన్
-
ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుంది.. అడ్వకేట్ పొన్నవోలు రియాక్షన్
-
అనలిస్ట్ వ్యాఖ్యలతో KSRకు ఏం సంబంధమని సుప్రీం ప్రశ్న
-
బాబు సర్కార్ ఇప్పటికైనా.. దేవులపల్లి అమర్ వార్నింగ్
-
కొమ్మినేనిపై సుప్రీం తీర్పు.. అంబటి రియాక్షన్
-
సాగర్ కుడి కాల్వ మా అధీనంలోనే..
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు కుడివైపు (కృష్ణానదికి ఆవలివైపు) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ఆనకట్ట, కుడి కాల్వ తమ అధీనంలోనే ఉండాలని, కుడికాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ వైపు ప్రస్తుతం సీఆర్పీఎఫ్ బలగాలు పహారాలో ఉన్నాయి.తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం భద్రతను ఉపసంహరించుకొని ఏప్రిల్లో వెళ్లిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య కేఆర్ఎంబీ సమక్షంలో గతంలో జరిగిన సమావేశంలో.. ఏపీ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు జూన్ నెలాఖరులోగా వెళ్లిపోతాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లిపోగానే సాగర్ డ్యాం మొత్తం తెలంగాణకు చెందిన ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) పర్యవేక్షణలో ఉంటుంది.అయితే, ఏపీ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించుకోగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎఫ్ డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. సొంత బలగాల ఏర్పాటుతో పాటు కుడి కాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డుకు కూడా తెలిపింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ కుడివైపున గల ప్రాజెక్టు భూభాగం పూర్తిగా తమ (ఏపీ)అధీనంలోనే ఉండాలని, కుడి కాల్వ గేట్లపై తెలంగాణ ప్రభుత్వ సాగునీటి అధికారుల అజమాయిషీ ఉండరాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. -
రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు.. ఉష శ్రీ చరణ్ వార్నింగ్..
-
అరెస్ట్ అంటూ ఎల్లో మీడియాలో పిచ్చి వార్తలు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
కూటమి సంవత్సర పాలన పై ఏపీ ప్రజల రియాక్షన్
-
ఇళ్ల పట్టాలకోసం జగన్ దగ్గరకు వెళ్తే నాతో అన్న మాట...
-
అందుకే కాకాణిపై కేసులు.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం
-
Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు
-
Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు
-
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్
-
హోం మంత్రి వంగలపూడి అనితకు YSRCP అధికార ప్రతినిధి కౌంటర్
-
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం
-
వైఎస్ జగన్ ను కలిసిన ఏలూరు కోకో రైతులు
-
ప్రజలకిచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారు: శైలజానాథ్
-
మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి
-
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: రోజా
-
మీ పాపం పండింది.. కొమ్మినేని అరెస్ట్ పై లక్ష్మి పార్వతి రియాక్షన్
-
కొమ్మినేని కేసులపై పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
Latest Updates: కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్ లోనే ఉంచిన పోలీసులు
-
Kakumanu Rajasekhar: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
-
కొమ్మినేనిపై పెట్టిన సెక్షన్స్.. హైకోర్టు లాయర్ కీలక వ్యాఖ్యలు
-
KSR అరెస్టైనా.. లైవ్ షో ఆగదు..
-
ప్రభుత్వంపై అడ్వకేట్ పొన్నవోలు ఫైర్
-
కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై పతాక స్థాయికి చేరిన డైవర్షన్ పాలిటిక్స్
-
HYD: సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో సిబ్బంది నిరసన
-
YS Jagan: KSR అరెస్ట్ పై చంద్రబాబుకు వార్నింగ్
-
AP: సాక్షి ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నం
-
కూటమి కుటిల ధర్మం
‘‘నేరాలకు కులం, మతం ఉంటాయా?!’’ అని ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత అమాయకంగా అడుగుతున్నారు! ఈ దేశంలో నేరాలకే కాదు, శిక్షలకు కూడాకులం, మతం ఉంటాయి. అంతదాకా ఎందుకు? అనితకు ఆ పదవి రావడానికి కూడా కులం కారణం కాదా? రాజ్యాంగాన్ని, ఇండియన్ పీనల్ కోడ్ని, సీఆర్పీసీని అనిత ఆపోశన పట్టారని చంద్రబాబు ఆమెకు ఆ పదవిని కట్టబెట్ట లేదు. కులం లెక్కల్లో భాగంగానే ఆమెకు ఆ పదవి దక్కింది. ఆ విషయం మర్చిపోయి ఆమె ఇలా మాట్లాడటమే విచారకరం. మన సమాజం తులసి వనం ఏమీ కాదు. గంజాయి ఇప్పుడు కొత్తగా మొలకెత్తనూ లేదు, తెనాలి లోకి ఎప్పుడూ రాకుండానూ లేదు.గంజాయి తాగుతున్న యువకులను రౌడీల పేరిట నడి రోడ్డులో కొట్టిన పోలీసులుగంజాయిని అమ్ముతున్న బడా స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టడం లేదు? హోమ్మంత్రి అనిత ఇవేమీ ఎరగనట్లు, పోలీసులు కొడితే తప్పేముందని వివరణ పేరుతోతెనాలి ఘటనను మరింత మండించారు. పోలీసు దెబ్బలు తిన్న దళిత యువ కుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ రాకూడదు కానీ, అమ్మనబ్రోలులో హత్యకు గురైన మాజీ రౌడీ షీటర్ వీరయ్యను పరామ ర్శించడానికి మాత్రం అనిత గారు వెళ్లొచ్చు! అది చాల దన్నట్లు ముఖ్యమంత్రి గారు వస్తారు. ‘‘వీరయ్యను చంపిన వాళ్లకు ఈ భూమ్మీద బ్రతికే హక్కు లేదు’’ అని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రకటిస్తారు! చంపినవాళ్లు బాగున్నారు. చంపించిన వాళ్లు బాగున్నారు.ఈ కేసుతో ఏమీ సంబంధంలేని ఒంగోలుకు చెందిన ఒక అమాయకదళిత యువకుడు మైరల సూర్య మాత్రం పోలీసు హింసను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు!అనిత గారూ! మీ జీవితం మీది కాదు, అంబేడ్కర్ది. మీ చదువు మీది కాదు, అంబే డ్కర్ది. ఇంకా చెప్పాలంటే కారంచేడు, చుండూరు దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరా టాల ఫలితమే మీ దళిత హోంమంత్రి పదవి. తెలుగు దేశం ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఎ.బి. వెంకటేశ్వర రావు కూడా పోలీసులకు కొట్టే హక్కు లేదని, తెనాలి దళిత యువకులుపై దాడి చట్ట వ్యతిరేకమని సెలవిచ్చారు కదా! మాజీ రౌడీషీటర్ వీరయ్య చౌదరిని అదే కులం, అదే పార్టీ వారు హత్య చేస్తే హోంమంత్రిగా హుటాహుటిన అర్ధరాత్రి ఒంగోలు వెళ్లి పరామర్శించవచ్చు. అమ్మనబ్రోలులో అంత్యక్రియలకు సాక్షాత్తూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లొచ్చు. కానీ తెనాలిలో దళిత యువకులపై పోలీస్ హింసను ప్రతిపక్ష నేత జగన్ ఖండించకూడదు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించ కూడదు. ఇదేనా హోంమంత్రి గారూ, దళితుల పట్ల కూటమి ప్రభుత్వ ధర్మం.– నీలం నాగేంద్ర రావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి -
పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్లతో కలిసి బీభత్సం
-
Lakshmi Parvathi: చంద్రబాబు, లోకేష్ అరాచక పాలనకు కొమ్మినేని అరెస్టు నిదర్శనం
-
Anantapur: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య పై గిరిజన సంఘాల ఆగ్రహం
-
AP: మీడియా స్వేచ్ఛపై పచ్చ పంజా
-
AP: ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడి
-
చంద్రబాబు సర్కార్ నైతిక బాధ్యత వహించాలని మహిళల డిమాండ్
-
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: విడదల రజని
-
కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం దురదృష్టకరం: దేవులపల్లి అమర్
-
కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవు: అంబటి
-
కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం: అంబటి రాంబాబు
-
Senior Journalist: రాజకీయ కక్షతోనే కొమ్మినేని అరెస్ట్
-
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అక్రమ అరెస్ట్ ను ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు
-
విశాఖపట్నం : మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)
-
Viral Video: బొకేను విసిరేసిన మంత్రి సవిత
-
కేసీఆర్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
-
Ding Dong 2.0: డింగ్ డాంగ్ 2.0 కామిక్ షో
-
Red Book: కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ సాయి దాడి
-
అవసరానికి మించి అమరావతిలో భూసేకరణ: వడ్డే
-
పిఠాపురంలో ఇసుక దందా బయటపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ
-
కాగ్ నివేదికలను బయటపెట్టిన వైఎస్ జగన్
-
ఏమైనా ఉంటే నాతో తేల్చుకోండి.. నా సన్నిహితుల జోలికి వస్తే ..
-
జగన్ గారి పాలనలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాం..
-
Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది
-
BIG QUESTION: అది పోలీస్ స్టేషనా..టీడీపీ ఆఫీసా ?
-
3 కోట్లు లంచం తీసుకున్న బాబు.. బయటపెట్టిన దగ్గుబాటి
-
డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు
-
Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్
-
బాబు,పవన్ పై నిప్పులుచెరిగిన అంబటి
-
ఎడాపెడా హామీలిచ్చి ఇప్పుడు కొత్త డ్రామాలు
-
ఏపీలో రెచ్చిపోతున్న పచ్చ కీచకులు
-
రెడ్బుక్ రాజ్యాంగంలో కీచకులుగా మారిన పచ్చమూక
-
Gadwal District: 12 మందికి 14 రోజుల రిమాండ్
-
Vennupotu Dinam: ఉదయగిరిలో YSRCP భారీ ర్యాలీ
-
పబ్లిసిటీ కాదు పనులు చేయాలి.. వెన్నుపోటు దినం నిరసనల్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు
-
MLA Deepika: బాలయ్య అడ్డాలో బాబుకు సవాల్..!
-
ఖాకీ కండకావరం.. వృద్ద రైతును ఈడ్చుకుంటూ..!
-
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య: శ్యామల
-
Victims Emotional Words: మమల్ని చిత్రహింసలు పెట్టారు
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
రాష్ట్ర ప్రజలను నిలువునా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం
-
దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు
-
చీపురుపల్లిలో బొత్స నిరసన
-
కాపు సామాజికవర్గంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష ..?
-
YS Jagan: బాబుపై 24 కేసులున్నాయి.. నడిరోడ్డుపై పడేసి కొడితే?
-
గంజాయి బ్యాచ్ అంటూ అబద్ధాలతో కుటుంబాన్ని అవమానించారు
-
YS Jagan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా
-
కొట్టొద్దని వేడుకున్నా అతి కిరాతకంగా.. ఫోటోలు చూపిస్తూ ఏకిపారేసిన జగన్
-
అసలు సివిల్ డ్రెస్ లో ఉన్నది ఎవరు?
-
అసలు ఆరోజు ఏం జరిగిందంటే.. సంచలన నిజాలు చెప్పిన వైఎస్ జగన్
-
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ భద్రతపై కూటమి..
-
Tenali: జగన్పై పూలవర్షం
-
జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు
-
తెనాలిలో వైఎస్ జగన్కు జననీరాజనం
-
AP Belt Shops: ఏడాది పాలనలో దశాబ్దాల విధ్వంసం
-
ఏపీలో తాలిబాన్లను తలదన్నేలా ఎల్లోబాన్ల అరాచకాలు
-
LIVE: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
Tenali: అరెస్ట్ చేస్తే చట్టం పరంగా యాక్షన్ తీసుకోవాలి..
-
ఏపీ అప్పు లపై సాధికారికంగా చంద్రబాబును నిలదీసిన జగన్
-
జగన్ హయాంలో GST మెరుపులు, చంద్రబాబు అట్టర్ ప్లాప్
-
తెనాలి పోలీసుల పైశాచికత్వాన్ని సమర్థించిన హోం మంత్రి
-
ఆయుష్ ఆస్పత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జ్
-
Anakapalli: రాత్రి అయినా రేషన్ ఇవ్వకపోవడంపై మహిళల ఆగ్రహం
-
కాపు ఉద్యమకారులపై కూటమి సర్కారు కుట్రలు
-
ప్రజలను తాగుబోతులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న చంద్రబాబు సర్కార్
-
రోడ్డుపై వరి నాట్లు.. పవన్కు గ్రామస్తుల పంచ్
-
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో TDP నేతల బరితెగింపు
-
AP: రేషన్ షాపు వద్ద పడిగాపులు కాస్తూ మృతిచెందిన మందల లక్ష్మిదేవి
-
గుర్తుపెట్టుకోండి అంతకు అంత అనుభవిస్తారు: Vellampalli Srinivas
-
చంద్రబాబు కోనసీమ పర్యటనపై జగ్గిరెడ్డి ఫైర్
-
YSRCPలో చేరిన టీడీపీ కార్యకర్తలు
-
బుగ్గ మఠం భూములు.. ఏపీ సర్కార్కు సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలోని బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.బుగ్గ మఠం భూములపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం, వారం రోజుల్లోగా పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జవాబు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటివరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. -
మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్
-
Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు
-
అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు
-
పల్నాడు జిల్లాలో టీడీపీ హత్య రాజకీయాలు: Perni Nani
-
Ys Jagan: దమ్ముంటే ఆ ఒక్కటి చేసి చూపించు..!
-
కౌన్సిలర్లను భయపెట్టి.. ఇదీ ఒక రాజకీయమా బాబూ
-
AP: సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారుల తనిఖీలు
-
Lakshmi Parvathi: ఈ రావణుడి పాలనా త్వరలోనే అంతం
-
కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన
-
రీల్ Vs రియల్... AI తో బాబు మోసం
-
తప్పు చేస్తే శిక్షించండి, కానీ అలా కాదు.. అన్నాబత్తుని శివకుమార్ కౌంటర్
-
టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్
-
వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..
-
YSRCPకి మద్దతుగా ఉన్న సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు
-
Vidadala Rajini: రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెళ్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారు
-
ఏం సాధించారని ..మహానాడు సంబరాలు ?
-
వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడానికి ముఖ్య కారణం ఇదే..
-
మహానాడు పనుల్లో అధికారులే పని వాళ్లు
-
అరాచకుల రాజ్యంలో 4 పాదాలపై నడుస్తోన్న అధర్మం
-
ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి
-
నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టారు: మనోహర్ రెడ్డి
-
కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని MDUఆపరేటర్ల డిమాండ్
-
YSRCP Leaders: మేము అధికారంలోకి వచ్చాక దీనికి రెట్టింపు తిరిగి ఇస్తాం
-
కాకాణి గోవర్ధన్రెడ్డి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం
-
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్
-
ప్రజల నుంచి 784 కోట్ల ఆస్తిపన్ను వసూలుకు కూటమి సిద్ధం
-
మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
-
వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు
-
లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్
-
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
-
Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు
-
West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు
-
Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్
-
MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
-
Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..
-
ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు