breaking news
AP Government
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా ఇది జగనన్న సైన్యం..
-
తిరుపతి ప్రజల డిమాండ్.. BR నాయుడుని వెంటనే TTD చైర్మన్గా తొలగించాలి
-
తిరుపతిలో దివ్యాంగుల ఆందోళన
-
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు
-
మాపైన కూతలు.. చంద్రబాబుపై జగన్ షాకింగ్ కామెంట్స్
-
బాబుకు EC చెంప చెళ్ళు.. పులివెందులలో రీపోలింగ్
-
పవన్ పై దాడి చేసిన దినేష్కు కానిస్టేబుల్ సహకరించినట్లు ఆరోపణలు
-
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావం... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలైనా ముందుకు సాగని పంటల సాగు
-
తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా ప్రజలను మభ్యపెడుతోంది: ఎంపీ గురుమూర్తి
-
నా భర్తను బ్లాక్ మెయిల్ చేసి సంచలన నిజాలు బయటపెట్టిన అనిల్ రెడ్డి భార్య
-
ఇది వైయస్సార్ అడ్డా.. పులివెందుల ప్రచారంలో పెద్దారెడ్డి
-
Ramesh Yadav: 100 మంది ఒక్కసారిగా మాపై దాడి...!!!
-
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
-
అమరావతి కోసం మళ్లీ చందాలు ప్రారంభించిన చంద్రబాబు
-
తురకా కిషోర్కు యాంత్రికంగా రిమాండ్ విధింపు.. ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
AP Farmers: పెట్టుబడి సాయంలో మోసం.. ఎరువుల కొరత..మద్దతు ధరలో దగా
-
కూటమి ప్రభుత్వ తీరుపై సర్పంచ్ వినూత్న నిరసన
-
జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన భార్య..
-
సిగ్గులేకుండా సుపరిపాలన అని చెప్పుకుంటున్నారు చంద్రబాబుపై దేవభక్తుని చక్రవర్తి ఫైర్
-
నీ గురించి మాట్లాడటం మొదలుపెడితే హోంమంత్రి అనితకు అంబటి వార్నింగ్
-
మా వాళ్ళని పంపిస్తే వేరేలా ఉండేది.. బాబుకు జగన్ వార్నింగ్.. జాగ్రత్త
-
ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్
-
చంద్రబాబుకు వయసైపోయింది.. అందుకే ఇచ్చిన హామీలు మర్చిపోయాడు
-
భూములు అమ్మకాలపై బాబుని ఏకిపారేసిన శోభనాద్రీశ్వరరావు
-
జగన్ టూర్ అంటే చాలు గడగడలాడుతున్న చంద్రబాబు సర్కార్.. ఆంక్షలే ఆంక్షలు
-
తల్లికి వందనం డబ్బులు పడలేదని కుటుంబం ఆవేదన
-
Nedurumalli Ramkumar: చేస్తే న్యాయం చేయండి అన్యాయం మాత్రం చేయకండి
-
ఉపాధి హామీ పథకం టీడీపీ నేతల దోపిడీకి అడ్డాగా మారింది: శైలజానాథ్
-
అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసిన SIT
-
మిర్చి రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
-
బరితెగించిన టీడీపీ నేతలు .... ఎమోషనల్ అయిన రాప్తాడు ఎంపీపీ
-
Madhumathi: మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు..
-
ఒక్క వర్షంతోనే మునిగిన కానూరు ప్రధాన రహదారి
-
అయ్యా చంద్రబాబు, బాధిత మహిళకు రక్షణ కల్పిస్తారా ?
-
Hindupur: టీడీపీ సైకోల లైంగిక వేధింపులు
-
రెడ్ బుక్ ప్రకారం బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్న పోలీసులు
-
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
Liquor Scam: CID విచారణలో బట్టబయలు.
-
హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
-
పార్లమెంట్లో మిథున్ రెడ్డి నిలదీస్తాడనే భయంతోనే అరెస్ట్
-
YSRCP రమేష్ రెడ్డి అరెస్ట్ పై గడికోట శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్
-
Jogi Ramesh: ఇక్కడున్న YSRCP కార్యకర్తలకి మాట ఇస్తున్న..
-
YSR జిల్లా బద్వేల్లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా
-
అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
-
వచ్చే ఎన్నికల్లో గెలిచేది YSRCPనే మళ్ళీ సీఎం అయ్యేది జగనే
-
2024-25 బాకీ ఉన్నారు.. ఇచ్చేయాలి ప్రజల తరుపున నిలదీస్తాం: Vanga Geetha
-
రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు వరుదు కళ్యాణి స్టాంగ్ కౌంటర్
-
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
Ambati: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 2027కి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు
-
శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన వినుత డ్రైవర్ శ్రీనివాసులు సోదరి కీర్తి
-
Guntur: డీఎంపీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఆందోళన
-
చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
-
విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్
-
సీనియర్ పోలీస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: వైఎస్ జగన్
-
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున పోరాటం ఆగేది లేదు
-
శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి
-
ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు
-
Ambati Murali: కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరిస్తోంది
-
ఉప్పల హారిక పై దాడి.. విజయవాడలో మహిళలు భారీ నిరసన
-
Katari Eswar Kumar: మీ సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా?
-
ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అని తిట్టిన మాధవిరెడ్డి
-
చేతకాని హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
-
జగన్ వద్ద రైతుల ఆవేదన
-
Botsa: ప్రజల ఇంటి ముందుకు వెళ్ళండి. ఎవరికి తాట తీస్తారో తెలుస్తుంది
-
Gorantla Madhav: మేం ఏమైనా టెర్రరిస్టులమా?
-
Margani Bharat: నాలుగు సంవత్సరాల తరువాత పరిస్థితి మీ ఊహకే వదిలేస్తున్నా...
-
ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన బీసీ నేత మారేష్
-
కూటమి పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు: సజ్జల
-
కేసులు పెట్టుకోండి.. కోర్ట్లో తేల్చుకుంటాం
-
Kuppam: గంగమ్మ అనే మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్
-
గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా
-
ఉప్పాల హారిక కారుతో పాటు YSRCP కార్యకర్తలపైనా దాడి
-
Kovvuru Constituency: భగ్గుమన్న జనసేన
-
Perni Nani: ఆయనొక పగటి వేషగాడు హారిక జోలికొస్తే.. తాట తీస్తాం
-
ఇక్కడే మీటింగ్ పెడతాం.. మీకు దమ్ముంటే ఉప్పాల రాము సవాల్
-
బాబు,లోకేష్, పవన్ పై కరణం ధర్మశ్రీ పంచులు,ప్రాసలు
-
తల్లికి వందనం లోకేష్ ఆలోచన అంట.. బాబుపై గుడివాడ అదిరిపోయే సామెత
-
ఇంత మంచి ఫోటో వేసినందుకు ధన్యవాదాలు ఈనాడుపై బొత్స ఫన్నీ కామెంట్స్
-
డ్రైవర్ చెల్లి కన్నీటి పర్యంతం
-
అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి
-
పేర్ని నానిపై అక్రమ కేసులు
-
సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
-
రప్పా రప్పా వ్యాఖ్యలపై పేర్ని నాని క్లారిటీ
-
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది: వినుత భర్త చంద్రబాబు
-
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
-
గుడివాడలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్ YSRCP నాయకులు స్ట్రాంగ్ కౌంటర్
-
రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసు
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై ప్రకాశ్ రాజ్ సెటైరికల్ పోస్ట్
-
Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్
-
జగన్ కొన్న స్కూల్ బెంచ్ అందమైన క్లాస్ రూమ్.. దానికి నీ కొడుకు పేరు పెట్టాడనికి సిగ్గుండాలి
-
ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
Nallapareddy Prasannakumar: ఇది నల్లపరెడ్డి బ్లడ్.. భయపడే ప్రసక్తే లేదు
-
తెలంగాణ లేకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం
-
చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
మెగా పేరెంట్స్ మీటింగ్.. కూటమి నాయకులకు దిమ్మ తిరిగిపోయింది!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాలనుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది. ఈరోజు(గురువారం, జూలై 10) జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండటం లేదంటూ ఆందోళనకు దిగారు. కేవలం మీటింగ్ల సమయంలోనే మాత్రమే పిల్లలకు మంచి భోజనాలు పెడుతున్నారని, మిగతా సమయాల్లో భోజనంలో నాణ్యత కరువైందని నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అందించిన బ్యాగులు కూడా ఏమాత్రం నాణ్యత లేవని ఓ విద్యార్థి తండ్రి ప్రశ్నించాడు. దాంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. తల్లిదండ్రుల నుంచి ఈ తరహా నిరసన ఎదురవుతుందని ఊహించని కూటమి నాయకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దిమ్మతిరిగి పోయిన ఈ ఘటనతో తల్లిదండ్రులను సముదాయించే యత్నం చేశారు కూటమి నాయకులు. -
మామిడి రైతులపై అచ్చెన్నాయుడు అబద్దాలు ఏకిపారేసిన పెద్ది రెడ్డి..
-
మా కార్యకర్తలపై చేయి వేస్తారా... వాసుపల్లి గణేష్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
కూటమి సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ భీమిలి YSRCP సమన్వయకర్త
-
కొవ్వూరు నియోజకవర్గ కూటమి పార్టీల్లో చీలిక
-
పోలీసులు బూతులు తిడుతూ ఎలా కొట్టారంటే..!
-
ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది: వైఎస్ జగన్
-
దిగొచ్చిన కూటమి సర్కార్
-
YS జగన్ టూర్ ను అడ్డుకోవడానికే పోలీసు వ్యవస్థ ఉందా..?: అంబటి
-
అంక్షల కంచెలు దాటుకుని వచ్చిన భారీగా తరలివచ్చిన అభిమానులు
-
మామిడిని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేయాలి: YS జగన్
-
పోలీసులు ఎలా కొట్టారంటే.. దాడిపై కార్యకర్త షాకింగ్ నిజాలు
-
జగన్ వచ్చాడంటే ఎలా ఉంటుందో చూసావా.. నీ 2 వేల మంది పోలీసులు..
-
బాబు కుంభకర్ణుడి నిద్ర లేపడానికే వేల మంది రైతులు వచ్చారు
-
Chittoor: వైఎస్ జగన్ తో ఎస్పీ వాగ్వాదం
-
నల్లపరెడ్డి ఇంటిపై దాడికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
మాకు అన్యాయం చేశారు.. కూటమిపై మహిళా పోలీసులు ఫైర్
-
Anil Kumar Yadav: మేము కూడా టీడీపీ రౌడీల్లా తెగిస్తే..
-
బాబు సొంత జిల్లాలో జై జగన్ నినాదాలతో..
-
ADCET నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : ADCET నిర్వహణలో ఏపీ ప్రభుత్వం వైఫల్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘ మా ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. దీనికి AICTE, UGC అనుమతులు కూడా ఉన్నాయి. ఐతే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేక పోయింది. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి, మొదటి మూడు బ్యాచ్లకు ఆమోదం తెలిపింది. కానీ వైస్-ఛాన్సలర్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ దాని గురించి పట్టించుకోకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలోనే 2023–24, 2024–25 బ్యాచ్లకు CoA అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ADCET పరీక్షను కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. అసలు ADCET కోసం ఇంతవరకు కన్వీనర్ను కూడా నియమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుండి బయట పడుతుందని, విద్యార్థులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.The TDP government failed to bifurcate JNAFAU. Our government established YSR Architecture and Fine Arts University in Kadapa in 2020–21. AICTE and UGC approvals were obtained, but the Council of Architecture (CoA) couldn’t conduct inspections during the COVID pandemic. On… pic.twitter.com/xtxszydn1Y— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025 -
భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి
-
పేదలకు దేవుడు వైఎస్సార్.. ఆయనొక బ్రాండ్..
-
పునఃప్రతిష్ట నిలిచిపోయిందని YS జగన్ దృష్టికి తెచ్చిన ఆలయ ఛైర్మన్
-
నెల్లూరు సాక్షిగా చెప్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్
-
వై.ఎస్ జగన్ ను కలిసిన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్ధులు
-
ప్రసన్నకుమార్ ఇంటి సీసీ ఫుటేజ్ సీజ్
-
ఒక్కదాన్నే ఉన్నా.. ఒక్కసారిగా వచ్చి ఘటనపై నల్లపరెడ్డి మదర్ రియాక్షన్
-
Jupudi Prabhakar: YSR గారు నన్ను ఇంటికి పిలిచి ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు
-
Electricity Charges: మాట మార్చిన బాబు సామాన్యులకు షాక్ మీద షాక్
-
వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనపై కూటమి కుట్రలు
-
ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్
-
Nellore: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరో 2వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పిడుగు
-
వల్లభనేని వంశీకి అస్వస్థత
-
వైఎస్ జగన్ @పులివెందుల
-
Psycho Attack: టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం
-
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో YSRCP విస్తృతస్థాయి సమావేశం
-
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు
-
వైఎస్ జగన్ చిత్తూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి
-
Perni Nani: నా ఇంటికి పోలీసులు అంటించిన పోస్టర్.. మీ బెదిరింపులకు బయపడటానికి..
-
గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నాగమల్లేశ్వరరావుకు YSRCP నేతల పరామర్శ
-
విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు
-
వల్లభనేని వంశిని కలిసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు
-
చంద్రబాబు పై అదిరిపోయే ముసలి కొంగ కథ
-
సర్కారు ‘డబ్బుల్’ గేమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. ప్రైవేటు కళాశాలల నుంచి ముడుపుల కోసం ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల అకడమిక్ నిర్ణయాల్లో పదేపదే జోక్యం చేసుకుంటూ విద్యా సంవత్సరాన్ని మరింత జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సింగిల్ మేజర్’ను తప్పుపట్టిన కూటమి ప్రభుత్వం దాన్ని మార్పు చేయాలని భావించింది. అందుకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి డ్యూయల్ మేజర్ను ప్రతిపాదించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నెలలు తరబడి సాగదీసిన ప్రభుత్వం తాజాగా ‘సింగిల్ మేజర్’ వైపు మొగ్గు చూపుతోంది.విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల కిందట నిర్వహించిన సమీక్షలో సింగిల్ మేజర్లో స్వల్ప మార్పులు చేసి పాత డిగ్రీ విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం (ఉన్నత విద్యాశాఖ)నుంచి ఉన్నత విద్యా మండలికి రాత పూర్వకంగా ఎటువంటి ఆదేశాలూ రాలేదు. గతంలో ప్రతిపాదించిన డబుల్ మేజర్ నోటిఫికేషన్ను రద్దు చేయకుండానే మళ్లీ మీ ప్రతిపాదనలు పంపించండి అంటూ, ఏ ప్రతిపాదనలు పంపించాలో చెప్పకుండా ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి నోట్ ఇవ్వడంపై గందరగోళం నెలకొంది.ఉన్నత విద్యా మండలి నుంచి ప్రతి అంశం లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి చేరుతుంటే.. ప్రభుత్వం నుంచి మాత్రం నోటి మాటలు తప్ప.. రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణ అసాధ్యమని విద్యావేత్తలు భావిస్తున్నారు. కోర్సుల కన్వర్షన్కు ఆలస్యం.. డిగ్రీ విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు చేస్తే కళాశాలలు కొత్తగా కోర్సుల కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే డ్యూయల్ మేజర్ నోటిఫికేషన్ రావడంతో కన్వర్షన్కు దరఖాస్తు చేసి రుసుములు చెల్లించాయి. ఇప్పుడు మళ్లీ సింగిల్ మేజర్ విధానాన్ని ప్రతిపాదిస్తే జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం.. ప్రకారం అనుమతులు పొందాలి. ఇలా రాష్ట్రంలో 1,250కిపైగా కళాశాలల వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి.ఈ ప్రక్రియ పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం మరింత గందరగోళం సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు యూనివర్సిటీల నుంచి కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియా ప్రారంభంకాలేదు. పైగా కొత్త విధానంలో కోర్సులు, క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్, సిలబస్ రూపకల్పనలోనూ జాప్యమయ్యే ఆస్కారం ఉంది. ఆఫ్లైన్..ఆన్లైన్లో ఎలా సాధ్యం? గత ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాల నిర్వహణకు తీసుకొచ్చిన ఆన్లైన్ అడ్మిషన్లు(కన్వీనర్ కోటా) వ్యవస్థకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోంది. ఈ ఏడాది ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక్కడ విద్యార్థి తాను చేరాలనుకున్న కళాశాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలలూ తాము చేర్చుకోవాలనుకున్న విద్యార్థి వివరాలను ఆఫ్లైన్ ద్వారా తీసుకుని ఆ తర్వాత ఆన్లైన్ చేయొచ్చట.ఇక్కడ కళాశాల నమోదు చేసిన విద్యార్థుల కంటే ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ప్రకారం సీట్లు సాధించినప్పుడు కళాశాలలను నమ్ముకుని వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది. కన్వీనర్ కోటాకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండగా తాము తీసుకొచ్చిన విద్యారి్థకి సీటు దక్కకుంటే కళాశాలలు ఏవిధంగా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ తరహా ప్రవేశాలు లేవు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాల్సి ఉంది. ఇందుకు కూడా సమయం పట్టనుంది.‘ప్రైవేటు’ ముడుపుల కోసమే ఈ సాగదీత..! సింగిల్ మేజర్ విధానానికే ముఖ్యంగా పెద్ద ప్రైవేటు కళాశాలలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ మేజర్ ప్రోగ్రామ్స్ను చేర్చుకునే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ప్రైవేటు కళాశాలలు డిగ్రీ విద్యలో రాణిస్తున్నాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దల కన్ను ప్రైవేటు కళాశాలలపై పడింది. వాటిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని తద్వారా ముడుపులు మూటగట్టుకోవాలని పథకం రచించారు. ఈ క్రమంలోనే సింగిల్ మేజర్ను మార్పు చేస్తామని, ఉన్నత విద్యా మండలి ద్వారా కమిటీ వేయించారు.ఆ తర్వాత డ్యూయల్ మేజర్ను తెరపైకి తెచ్చారు. అంతే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం సాఫీగా నడుస్తున్న సింగిల్ మేజర్లో మార్పులొస్తే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రాయబారాలు నడిపాయి. గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల యజమాని ద్వారా ప్రభుత్వ పెద్దలతో బేరసారాలు సాగించాయి. ఈ క్రమంలోనే మూటలు అందడంతో డ్యూయల్ మేజర్ విధాన ప్రతిపాదనను పక్కన పడేసి సింగిల్ మేజర్నే కొనసాగిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఉన్నత విద్యా మండలిని చాకచక్యంగా వాడుకోవడం గమనార్హం!. -
నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు
-
హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యాం అనే వ్యక్తి
-
పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో బాబు చెలగాటం: మేరుగు నాగార్జున
-
వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్
-
Venkatram Reddy: కూటమి సర్కార్ కంటే YSRCP పాలనే బెటర్
-
ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప
-
పబ్లిసిటీ పీక్ ... పెర్ఫార్మెన్స్ పీక్
-
కూటమి ప్రభుత్వంలో గిరిజనుల అవస్థలు గుండెల్ని పిండేసే వీడియో
-
మీ అధికార పీఠం కింద భూకంపమే.. పుష్ప శ్రీవాణి అదిరిపోయే స్పీచ్