Ananya Panday
-
బీచ్లో ఎంజాయ్ చేస్తూ అనన్య పాండే ఫోజులు (ఫోటోలు)
-
రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య ఫొటోస్
-
లైగర్ లో నటించడం నాకు ఇష్టం లేదు
-
'లైగర్'లో నా కూతురు చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది: అనన్య తండ్రి
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. 2022లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో అనన్య గ్లామర్ డోస్ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగు సినిమా వైపు ఆమె చూడలేదు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తండ్రి చంకీ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. లైగర్ చిత్రంలో నటించడం అనన్యకు ఎంత్ర మాత్రం ఇష్టం లేదని ఆయన కామెంట్స్ చేశారు. కేవలం తను చెప్పడం వల్లే లైగర్ ప్రాజెక్ట్లో ఆమె భాగమైందని గుర్తు చేసుకున్నారు.లైగర్ సినిమా హిందీలో కూడా విడుదల చేస్తుండటంతో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని చిత్ర యూనిట్ సర్చ్ చేస్తున్నప్పుడు అనన్య పాండే మంచి ఛాయిస్ అనుకున్నారని ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఛాన్స్ వచ్చినప్పుడు తన కూతురు అనన్య చాలా అసౌకర్యంగా ఫీలైందని చంకీ పాండే పేర్కొన్నారు. లైగర్లో హీరోయిన్ పాత్రకు ఎంత మాత్రం సెట్ కానంటూ అనన్య కాస్త గందరగోళానికి గురైందని ఆయన తెలిపారు. స్క్రీన్పై మరీ చిన్న పిల్లలా కనిపిస్తానేమో అనే సందేహాన్ని అనన్య వ్యక్తం చేసినట్లు చంకీ పాండే అన్నారు.'నాన్నా.. లైగర్ సినిమాలో నేను సెట్ కానేమో అనుకుంటున్నా.. ఏం చేద్దామో చెప్పండి' అంటూ నా దగ్గరకు వచ్చింది. ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. పాన్ ఇండియా రేంజ్లో చాలా పెద్ద ప్రాజెక్ట్లో ఛాన్స్ వచ్చింది. సినిమా విజయం సాధిస్తే.. భవిష్యత్లో మంచి పేరు వస్తుందని చెప్పాను. దీంతో ఆమె ఓకే చెప్పింది. అయితే, సినిమా విడుదుల తర్వాత వచ్చిన రివ్యూలు చూసి నా నిర్ణయం తప్పు అనిపించింది. తను చెప్పినట్లుగానే స్క్రీన్పై చాలా యంగ్గా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఎప్పుడూ కూడా తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు' అని చంకీ పాండే అన్నారు.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే.. తొలి చిత్రంతోనే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి క్రేజ్ ఉన్న సమయంలోనే లైగర్లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కూడా పలు వ్యాఖ్యలు చేసింది. లైగర్ సినిమా చేయడానికి ఇద్దరే కారణమని ఆమె చెప్పింది. నిర్మాత కరణ్జోహార్తో పాటు తన తల్లిదండ్రులు చెప్పడం వల్లే 'లైగర్'లో నటించానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు భవిష్యత్లో ఇవ్వద్దని అదే వేదిక మీద తన తండ్రితో చెప్పింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. -
పచ్చని పొలాల్లో బిగ్బాస్ దివి.. బీచ్లో మానుషి చిల్లర్ చిల్!
శిల్పా శిరోద్కర్తో నమ్రతా స్పెషల్ పిక్స్..ఆరెంజ్ డ్రెస్లో సోనియా ఆకుల అదిరిపోయే లుక్స్..బీచ్లో చిల్ అవుతోన్న అందాల భామ మానుషి చిల్లర్..లైగర్ భామ అనన్య పాండే బ్యూటీ..పచ్చని పొలాల్లో ఎదురుచూస్తోన్న బిగ్బాస్ దివి.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
జిమ్లో ఆదిపురుష్ భామ.. పెళ్లి కూతురిలా అత్తారింటికి దారేది హీరోయిన్!
జిమ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ కసరత్తులు..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ పిక్స్..మన్మధుడు హీరోయిన్ అన్షు లేటేస్ట్ లుక్స్..ఖుష్బు దంపతులతో పార్టీలో మెరిసిన మీనా..పెళ్లి కూతురిలా ముస్తాబైన అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
ఓరీని ఓ ఆటాడుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అనన్య పాండేలాంటి నాజూకు నడుము కావాలంటే...!
బాలీవుడ్ నటి అనన్య పాండే ఫిట్నెస్ ప్రియురాలు. యోగా నుండి పైలేట్స్ వరకు, వివిధ రకాల వ్యాయామాలతో చెక్కిన శిల్పంలా తన శరీరాన్ని మల్చుకుంటుంది. తన వర్కౌట్స్కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇటీవల ఆమె ఫిట్నెస్ శిక్షకురాలు , ప్రెండ్ అయిన నమ్రతా పురోహిత్ వర్కవుట్ ( పైలేట్స్) చేస్తున్న ఫోటోను షేర్ చేసి,ఆమెపై ప్రశంసలు కురిపించింది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనన్య లాగా, నాజూకైన నడుము కావాలనుకుంటున్నారా? అయితే ఆమె చేసే పైలేట్ష్తోపాటు కొన్ని రకాల యోగాసనాలనూ ఇక్కడ చూద్దాం.సైడ్ ప్లాంక్ ట్విస్ట్: నడుముకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. పక్కకు పడుకుని, తలను ఒక చేతితో పట్టుకుని, ఆపై నడుము భాగం కదలకుండా, పాదాల మధ్య ఎడం ఉంచి, మరొక చేతిని నిలువుగా పైకి లేవాలి. కొద్ది సేపు ఈ స్థితిలో ఉండి, తరువాత యథాస్థితికి రావాలి. అలాగే బోర్లా పడుకుని, మోచేతులపై భారం వేసి, బొటన వేళ్లపై బాడీని కొద్దిగా పైకి లేపాలి. ఇదేస్థితిలో బాడీని రెండు వైపులా మెల్లిగా ట్విస్ట్ చేయాలి. ఇలాంటి రిక్లైనింగ్ మోకాలి ట్విస్ట్, సిజర్స్ క్రిస్ క్రాస్ లాంటి కొన్ని వ్యాయామాలతో మాత్రమే కాదు, కొన్ని రకాల యోగసనాల ద్వారాకూడా నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు.త్రికోణాసనం..త్రికోణాసనం నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువును కంట్రోల్లో ఉంచడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. త్రికోణాసనం వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.నౌకాసనంనౌక మాదిరిగా ఈ ఆసనం ఉంటుంది గనుక దీనికి ఆపేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి. తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్ మీద బరువు నిలుపుతూ ,నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉంటే మంచిది. మధ్యలో స్వల్ప విరామం తీసుకుని మళ్లీ దీన్ని రిపీట్ చేయాలి.మత్స్యాసనంమత్స్యాసనం వేయండానికి ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కాళ్లను తిన్నగా చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్డ్గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ రిలాక్స్గా ఉంచుతూ ఈ పోజ్లో కొంతసేపు ఉండండి.ధనురాసనంయోగా మ్యాట్పైన బోర్లా పడుకొని, రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొత్తికడుపు, పొట్ట మీద ఒత్తిడి మనకు తెలుస్తుంది. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. తొందరగా ఫలితం కనబడాలంటే.. రోజులో రెండు సార్లు ఒక గంట పాటు , ఆసనానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటూ నిదానంగా ఈ ఆసనాలను వేయాలి. నోట్ :యోగాసనాలు ఎపుడూ కూడా హడావిడిగా చేయకూడదు. శ్వాసనిశ్వాసలను నియంత్రణలో ఉంచుకుంటూ నిదానంగా చేయాలి. అలాగే యోగసనాలను ప్రారంభించే ముందు యోగా నిపుణుల సలహాలను తీసుకోవాలి. -
లైబ్రరీలో ఫోజులు ఇచ్చిన 'లైగర్' బ్యూటీ (ఫోటోలు)
-
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో ఒర్రీ సందడి.. సెలబ్రిటీలందరితో పోజులు
-
వైట్ శారీలో ఆర్జీవీ హీరోయిన్.. మరింత క్యూట్గా ఆషిక రంగనాథ్!
వైట్ శారీలో ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి స్టన్నింగ్ లుక్స్...ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో మెరిసిన ప్రియమణి..నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్...ఈ కోట తనకెంతో ప్రత్యేకమన్నా ఆదితి రావు హైదరీ..ఫిల్మ్ ఫేర్ అవార్డ్తో లైగర్ భామ అనన్యపాండే..తెల్లటి చీరలో శ్రీలీల స్మైలీ లుక్స్.. బంగారం లాంటి చీరలో మెరిసిన శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Manoj Kumar Katokar (@media9manoj) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) -
లైగర్ తర్వాత నాన్నను సలహాలివ్వొద్దన్నా: అనన్య పాండే
వందకోట్లేంటి.. వెయ్యికోట్లు గ్యారెంటీ.. అనుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బొక్కబోర్లా పడతాయి. అలాంటి కోవలోకే వస్తుంది విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా చేయమని తన తండ్రి చుంకీ పాండే సలహా ఇచ్చినట్లున్నాడు. ఆ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వద్దంటోంది అనన్య.స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్త..తాజాగా అనన్య, చుంకీ పాండే 'బి ఎ పేరెంట్ యార్' అనే షోలో పాల్గొన్నారు. అనన్య మంచి నటి అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఇంట్లోనా? స్క్రీన్పైనా? అని చుంకీ సరదాగా బదులిచ్చాడు. స్క్రిప్టులు సెలక్ట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చుంకీ అనగా.. లైగర్ సినిమా తర్వాత నువ్వు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పానుగా అని అనన్య హెచ్చరించింది.చదవకుండానే లైక్ కొడతాడుఇంకా మాట్లాడుతూ.. నాన్న ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. పోస్టులు చదవకుండానే లైక్ కొడుతుంటాడు. ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో పడే కన్నా ఆయన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడమే మేలు అని పేర్కొంది. ఇంతలో చుంకీ కలగజేసుకుంటూ.. నీ ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను లైక్ కొడుతున్నానంతే అని చెప్పాడు. అది నా అదృష్టంనెపోటిజం గురించి అనన్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నెపోటిజం అనేదాన్ని పెద్ద బూతుగా చూస్తున్నారు. ఏదేమైనా ఆయనకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే చుంకీ పాండే ప్రస్తుతం హౌస్ఫుల్ 5 సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ 6న విడుదల కానుంది. అనన్య.. కంట్రోల్ సినిమాతో పాటు కాల్ మీ బే వెబ్ సిరీస్తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించింది.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
అతని కోసం చాలా విషయాల్లో రాజీపడ్డాను : అనన్యా పాండే!
‘మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది’ అంటున్నారు హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారీ నార్త్ బ్యూటీ. 2022 ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలైంది. ‘లైగర్’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదామె. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. రిలేషన్షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే మనం మారుతున్నామనే విషయం ఆరంభంలో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థం అవుతాయి. రిలేషన్షిప్లో నేను నిజాయతీగా ఉంటాను. ఎదుటి వ్యక్తి నుంచీ అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుంది. నాకు కాబోయే వ్యక్తి సింప్లిసిటీగా, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి’’ అని తెలిపారు అనన్యా పాండే. ఇదిలా ఉంటే నటుడు ఆదిత్యరాయ్ కపూర్తో అనన్య ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం ‘శంకరా’ అనే సినిమాలో నటి స్తున్నారు అనన్యా పాండే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. -
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
లైగర్ బ్యూటీ బర్త్డే.. ఇక్కడికీ వచ్చేశాడ్రా బాబూ! (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు
-
నం.1 నెపోటిజం బాధితురాలు.. ప్రతిసారి విమర్శలే.. బ్యాడ్ లక్ హీరోయిన్! (ఫొటోలు)
-
అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్ మీ బే సీజన్-2లో నటిస్తోంది.అంబానీ పెళ్లిలో సందడి..ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.ఐ లవ్ యూ అంటూ పోస్ట్అయితే ఇవాళ అనన్య పాండే బర్త్ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్స్టా స్టోరీస్లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.తొలిసారిగా ఆ పెళ్లిలోనేకాగా.. అనన్య, వాకర్లు మొదటిసారిగా జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. -
టాంజానియాలో లైగర్ భామ.. గోవాలో బాలీవుడ్ బ్యూటీ!
జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ క్యూట్ లుక్స్.. ఈవెంట్లో సందడి చేసిన ఉప్పెన భామ కృతి శెట్టి.. టాంజానియాలో లైగర్ భామ అనన్య పాండే చిల్.. గోవాలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్ హాట్ లుక్స్.. హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ లేటెస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by @natasastankovic__ -
అమ్మ పెట్టె నల్ల చుక్కలు.. స్నానమే చేయలేదనుకుంటారు: అనన్య పాండే (ఫోటోలు)
-
హీరోయిన్పై సమంత ప్రశంసలు.. అన్ఇన్స్టాల్ చేశానంటూ!
బాలీవుడ్ భామ అనన్య పాండేపై టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. ఇటీవల విడుదలైన చిత్రం సీటీఆర్ఎల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి.. ప్రారంభం నుంచి చివరి దాకా అద్భుతంగా రూపొందించారు. ఇందులో అనన్య పాండే నటన నన్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వెంటనే నా ఫోన్ తీసుకుని చాలా యాప్స్ను అన్ఇన్స్టాల్ చేశా అంటూ రాసుకొచ్చింది.కాగా.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తాజా చిత్రం సీటీఆర్ఎల్. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ చిత్రంలో నటుడు విహాన్ సమత్ కూడా నటించారు. అంతకుముందు అనన్య పాండేతో కలిసి కాల్ మీ బే వెబ్ సిరీస్లోనూ నటించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.కాగా.. సమంత ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ హనీ బన్నీలో కనిపించునుంది. ఆ తర్వాత పలు చిత్రాలకు ఓకే చెప్పింది. ఇటీవల సామ్ ఈషా ఫౌండేషన్లో అమ్మవారికి పూజలు చేస్తూ కనిపించింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పూజలు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. -
నవ్వుతో అనసూయ మాయ.. వజ్రాల నెక్లెస్తో అనన్య
చీరలో డిఫరెంట్ గెటప్లో యాంకర్ అనసూయబ్లాక్ డ్రస్సులో అదరగొట్టేస్తున్న రీతూ చౌదరిబీచ్ ఒడ్డున బంగారు జలకన్యలా ఐశ్వర్య మేనన్భర్తతో కలిసి మాల్దీవులు హానీమూన్లో సోనాలీఈజిప్ట్ టూర్లో చిల్ అవుతున్న హీరోయిన్ అతుల్యవైట్ గౌనులో వయ్యారాలు పోతున్న ప్రియా వారియర్బిగ్బాస్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన దివి వత్య View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Holakkal (@aishwarrya_holakkal) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sonal Monteiro Official (@sonal_monteiro_official) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
అనుకున్నంత ఈజీ కాదు.. దేవర బ్యూటీపై అనన్య ప్రశంసలు
దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ కమర్షియల్ సినిమాలో జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై హీరోయిన్ అనన్య పాండే స్పందించింది. తన లేటెస్ట్ మూవీ కంట్రోల్ ప్రమోషన్స్లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర మూవీ గురించి మాట్లాడింది.అంత ఈజీ కాదుకమర్షియల్ సినిమాల్లో నటించడం చాలా ఈజీ అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అది నిజం కాదు. అలాంటి చిత్రాల్లో నటించడమనేది ఒక కళ. దేవరలో జాన్వీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పాటల్లో తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆమె ఎనర్జీ గురించి మాటల్లో చెప్పలేం అని మెచ్చుకుంది.ఆ కోణంలో ఆలోచిస్తా..ఇంకా మాట్లాడుతూ.. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలనుంది. స్క్రిప్ట్ చదివేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో నుంచే ఆలోచిస్తాను. దీన్ని జనాలు ఆదరిస్తారు అనిపించిన కథల్ని వెంటనే ఓకే చేసేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనన్య నటించిన కంట్రోల్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు స్పెషల్గా విష్ చేసిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్! -
సైబర్ థ్రిల్లర్ CTRL : సోషల్మీడియా కంట్రోల్...కంట్రోల్
జీవితాన్ని ‘విధి’ నియంత్రించడం మాట దేవుడెరుగు... రకరకాల యాప్లు మాత్రం నియంత్రిస్తున్నాయి. టెక్నాలజీపై అతిగా ఆధారపడి అనర్థాలను కొని తెచ్చుకోవడం నుంచి డీప్ఫేక్ వరకు డిజిటల్ స్పేస్లోని చీకటి ప్రపంచంపై దృష్టి సారిస్తుంది కంట్రోల్. నెట్ఫ్లిక్స్ సైబర్–థ్రిల్లర్ ‘కంట్రోల్’ ట్రైలర్ నేపథ్యంలో సాంకేతిక వైపరీత్యాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది...అనగనగా ‘కంట్రోల్’ అనే యాప్. ఈ యాప్లోకి అడుగు పెడితే ఏ.ఐ అసిస్టెంట్ ప్రత్యక్షమౌతాడు. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడగలను’ అని అడుగుతాడు.యూజర్ తన మనసులో మాట చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి యూజర్ జీవితం, సంతోషం ఏఐ ఆసిస్టెంట్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది.విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన సైబర్ థ్రిల్లర్ ‘కంట్రోల్’లో అనన్య పాండే, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అనన్య పాత్ర పేరు... నెల్లా అవస్తీ.కంట్రోల్యాప్. ఇన్లోకి నెల్లా లాగిన్ కావడంతో రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ మొదలవుతుంది. ఈ యాప్లోకి లాగిన్ అయిన నెల్లా తన జీవితాన్ని నియంత్రించే హక్కును ఏఐ–జనరేటెడ్ పర్సన్ ఎలెన్కు ఇస్తుంది. నెల్లా, జో ల మధ్య ఆనందకరమైన ప్రేమ అర్ధంతరంగా విచ్చిన్నం అవుతుంది. దీనికి కారణం జో చేసిన మోసం. బ్రేకప్ తరువాత కక్షసాధింపు చర్యల్లో భాగంగా నెల్లాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటాడు జో. జో టార్చర్ తట్టుకోలేక ‘కంట్రోల్’ యాప్ను ఆశ్రయిస్తుంది నెల్లా. తన ‘ఎక్స్’ను రిమూవ్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ సహాయం కోరుతుంది. దీంతో జో సోషల్ మీడియా బ్లూప్రింట్ పిక్సెల్ బై పిక్సెల్ తుడిచిపెట్టుకు΄ోతుంది. సోషల్ మీడియాలోనే కాదు రియల్ వరల్డ్లోనూ అతడి ఉనికి కనిపించదు. జో ‘మిస్సింగ్’ వార్త నెల్లా చెవిలో పడుతుంది. ‘నీకు కావాల్సింది ఇదే కదా’ అని నెల్లాతో ఏఐ–అసిస్టెంట్ చెప్పడంతో క్లిప్ ముగుస్తుంది.‘అన్లైన్లో మన ఉనికికి, నిజ జీవితంలో మనం ఎవరం అనే దానికి మధ్య గీసుకోవాల్సిన విభజన రేఖ గురించి కంట్రోల్ సిరీస్ దృష్టి పెడుతుంది’ అంటుంది అనన్య.ఇటీవల కాలంలో అమీర్ఖాన్, రణ్వీర్ సింగ్, ఆలియాభట్, రష్మిక మందనలాంటి టాప్ మూవీస్టార్స్ ‘డీప్ఫేక్’ బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘చాలా భయంగా ఉంది. సెలబ్రిటీలుగా మా ముఖాలు, గొంతులు ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తాయో తెలియకుండా ఉంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామో తెలియడం లేదు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చట్టాలు తేవాలి. గట్టిగా అమలు పర్చాలి. ఇదొక్కటే పరిష్కారం’ అంటుంది అనన్య పాండే.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉత్సాహవంతమైనదో, సృజనాత్మకమైనదో మరో కోణంలో చూస్తే వినాశకరమైనది. డీప్ఫేక్ టెక్నాలజీని మహిళల విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ వేధింపులలో మహిళలలే బాధితులు. కృత్రిమ మేధను ఒక ప్రత్యేకమైన జీవిగా, ఒక కొత్త జాతిగా... ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవడంలో ఆ వర్ణణలేవీ ఉపయోగపడడం లేదు.– వెరిటీ హార్డింగ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియాంక చోప్రాకు ట్రోలింగ్ కొత్త కాదు. ఎన్నో సందర్భాలలో ట్రోలింగ్కు గురైంది అయితే చో్ర΄ా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. డీలా పడి΄ోలేదు. ఆమె జపించే మంత్రం... సెల్ప్–లవ్. తాజాగా ప్రియాంక చోప్రా ఒక హార్ట్వామింగ్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. విశాలమైన కళ్ల అబ్బాయిలా కనిపించే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఫొటో అది. ఆ ఫొటో చోప్రాదే. ఫొటోను షేర్ చేస్తూ ప్రియాంక ఇలా రాసింది...వార్నింగ్: నా తొమ్మిదేళ్ల చిన్నారిని ట్రోల్ చేయకండి. తన ప్రీ- టీనేజ్ హెయిర్ స్టైల్ను ‘కటోరి కట్’గా అభివర్ణించింది. ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అంటూ సెల్ఫ్–లవ్ ప్రాముఖ్యత గురించి చెప్పింది. -
ఐటం సాంగ్ చేస్తా.. కాకపోతే కొన్ని కండీషన్స్!
ఒకప్పుడు ఐటం సాంగ్స్ అంటే హీరోయిన్లు జంకేవారు. కానీ ఇప్పుడు చాలామంది తారలు స్పెషల్ సాంగ్లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రత్యేక పాటలో కనిపించేందుకు తనకూ ఎలాంటి అభ్యంతరం లేదంటోంది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. కానీ తనకంటూ కొన్ని కండీషన్స్ ఉన్నాయట!మితిమీరొద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐటం సాంగ్ చేయడానికి నేను ఒప్పుకుంటాను. కాకపోతే.. ఆ సాంగ్లో మరీ అతిగా అందాల ప్రదర్శన ఉండకూడదు. పైగా ఆ సాంగ్లో నా పాత్రకు గౌరవం ఇవ్వాలి. కాదు, కూడదు అంటే మాత్రం ఐటం సాంగ్ చేసేందుకు అంగీకరించను. అలాగే పాటలో అమ్మాయిని చూపించే విధానంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలాగైతే ఓకేఏళ్ల తరబడి చిత్రీకరిస్తున్న పద్ధతినే ఇప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. పాటలో అమ్మాయిని అందంగా చూపించాలి, కానీ ఒక బొమ్మగా చిత్రీకరించొద్దు. ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా నడుచుకోకూడదు? అనే అధికారం పూర్తిగా అమ్మాయికే ఇవ్వాలి' అని చెప్పుకొచ్చింది. మరి ఈ లైగర్ బ్యూటీ కోరుకున్నట్లుగా ఎవరైనా ఈ రకంగా ఐటం సాంగ్ రాసుకుని ఈమెను సంప్రదిస్తారేమో చూడాలి! -
మహిళలకు ఇది చీకటి కాలం..
-
ప్రతిరోజు మిస్ అవుతా.. హీరోయిన్ అనన్య ఎమోషనల్ పోస్ట్
విజయ్ దేవరకొండ 'లైగర్'తో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు బాధలో ఉండిపోయింది. తన పెంపుడు శునకం చనిపోవడంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)2008 నుంచి ఫడ్జ్ అనే పెంపుడు కుక్క అనన్య పాండే ఇంట్లో ఉంది. ఇప్పుడు అది చనిపోయింది. ఈ మేరకు తన పెట్ డాగ్తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకుంది. ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతా అని కాస్త ఎమోషనల్ అయింది.అనన్య తండ్రి చుంకీ పాండే కూడా నటుడే. బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నాడు. ప్రభాస్ 'సాహో' మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ చేశాడు. అనన్య పాండే కూడా పలు సినిమాలు చేసింది కానీ నటిగా ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఈమె నటించిన 'కాల్ మీ బే' మూవీ సెప్టెంబరు 6న నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
Actress Ananya Pandey : మోడ్రన్ లుక్లో అనన్యపాండే వయ్యారాలు (ఫొటోలు)
-
Ananya Panday: పూల చీరలో అప్సరసలా అనన్య పాండే (ఫొటోలు)
-
తిరుమలలో మహేశ్ ఫ్యామిలీ.. కిరాక్ ఫోజులు ఇచ్చిన శ్రీలీల
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ ఫ్యామిలీ బిగ్ బాస్ హరితేజ మేకోవర్ వీడియో వైరల్అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కోలీవుడ్ మీడియా చీరలో మ్యాజిక్ చేస్తున్న అనన్య పాండే View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Arjun Sarjaa (@arjunsarja_) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nazriyafahadh (@nazriyaoffl) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. హార్దిక్ తో డేటింగ్..!
-
హార్దిక్తో డేటింగ్ రూమర్స్.. ఖరీదైన కారు కొన్న బ్యూటీ!
సినీతారలకు కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్లో ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చిందంటే గ్యారేజ్లోకి రావాల్సిందే. హీరోలైనా, హీరోయిన్లయినా సరే తమ రేంజ్కు తగిన కారును కొనేస్తుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొన్న రేంజ్ రోవర్ కారు విలువ దాదాపు రూ.3.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఇటీవల బ్యాడ్ న్యూజ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కాల్ మీ బే అనే వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. హార్దిక్తో డేటింగ్!ఇటీవల అనంత్ అంబానీ బారాత్లో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అనన్య డ్యాన్స్ చేసిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా ఇన్స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత వైరలయ్యాయి. కాగా.. తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్లో ఈ ఏడాది మార్చి బ్రేకప్ చేసుకుంది. మరోవైపు హార్దిక్ ఇటీవలే తన భార్య నటాసా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే డేటింగ్ రూమర్స్ పై అనన్య పాండే, హార్దిక్ కానీ ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Ananya pandey 💫💛 (@ananya__panday__love) -
హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!
లైగర్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ అనన్య పాండే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. బారాత్ వేడుకల్లో రణ్వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.అయితే ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నారు. వీరిద్దరూ కలిసి బరాత్లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.ఎందుకంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్తో విడిపోయినట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అనన్య పాండే సైతం తన బాయ్ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్స్టాగ్రామ్లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బరాత్లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్లో సినిమా స్టార్స్ డ్యాన్స్తో హోరెత్తించారు.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్లో సరదాగా చిందేశారు. Ananya is literally representing Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సిస్టర్..!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.ఇదిలా ఉండగా అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తన భర్తతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతేడాది మార్చిలో ఐవోర్ మెక్క్రేని వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న గర్భం దాల్చినట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. ముంబయిలోని హోటల్లో జరిగిన వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Alanna Panday (@alannapanday) -
మెరుపు తీగలా మెరుస్తున్న ఈ ష్యాషన్ క్వీన్ని చూశారా? (ఫొటోలు)
-
అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. వేరే లెవల్ అంతే! (ఫొటోలు)
-
ఆ హీరోతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న లైగర్ బ్యూటీ
అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్ నటిగా రాణిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కాలీ పీవీ, డ్రీమ్ గర్ల్ 2, తెలుగు చిత్రం లైగర్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ బయోపిక్లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్లో నటుడు విజయ్ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది. -
టీనేజ్ గుర్తొచ్చింది!
టీనేజ్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని సంబరపడిపోతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే. హఠాత్తుగా అనన్యా పాండేకు టీనేజ్ జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి కారణం ‘ఇన్సైడ్ అవుట్ 2’ అనే అమెరికన్ యానిమేటెడ్ ఫిల్మ్. కెల్సీ మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ తారలు అమీ పోహ్లర్, ఫిలిస్ స్మిత్, లూయిస్ బ్లాక్, టోనీ హేల్ వంటి వారు ఈ సినిమాలోని హ్యాపీ, సాడ్నెస్, యాంగర్ వంటి ఎమోషన్స్కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.రిలే ఆండర్సన్ అనే ఓ 13 ఏళ్ల టీనేజ్ అమ్మాయి పాత్రకు హిందీ వెర్షన్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు అనన్యా పాండే. సినిమాలో కెన్సింగ్టన్ తాల్మన్ ఈ పాత్ర చేసింది. రిలే ఆండర్సన్కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సందర్భంగా అనన్యా పాండే మాట్లాడుతూ– ‘‘పిక్సర్ అండ్ డిస్నీ స్టూడియోల యానిమేషన్ చిత్రాలకు నేను అభిమానిని. ఈ సంస్థల నుంచి వస్తున్న ‘ఇన్సైడ్ అవుట్ 2’కి వాయిస్ ఓవర్ ఇవ్వడం హ్యాపీగా ఉంది. రిలే పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు నాకు నా టీనేజ్ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా ‘ఇన్సైడ్ అవుట్ 2’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సారా అలీ ఖాన్తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాలీవుడ్లో మరో స్టార్ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్లో లవ్ బర్డ్స్గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.గతంలో జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. -
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామన్లు వారిని క్లిక్మనిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ పక్షులు కనిపించారంటే వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరినీ ఫాలో అవుతూ తమ కెమెరాలకు పని చెప్తుంటారు. కత్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్లో అయితే మరీనూ.. అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట!ఫోటోలు తీయొద్దుఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ వెల్లడించారు. 'ఒకసారి కత్రినా.. తమ ఫోటోలు తీయొద్దని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత యష్ రాజ్ స్టూడియోస్కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశల్తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది. మిగతావి డిలీట్ చేయమని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చదవండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్.. అంతేకాదు! -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్, ఆనన్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కేకేఆర్ యాజమాని, బాలీవుడ్ బాదుషా షారుఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు వచ్చాడు. స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్తో పాటు అతని కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సైతం కేకేఆర్ను సపోర్ట్ చేసేందుకు వచ్చారు. ముఖ్యంగా లక్నో కీలక ఆటగాడు ఆయూష్ బదోని ఔటయ్యాక షారుఖ్,సుహానా,అనన్య సంబరాల్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు. pic.twitter.com/fdC6JLf9Lf — Sitaraman (@Sitaraman112971) April 14, 2024 -
అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. పెళ్లి తర్వాత రకుల్ లుక్స్ వైరల్!
గౌనులో చిన్నపిల్లలా మారిపోయిన రవీనా టాండన్ అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. కళ్లతోనే మాయ చేస్తోన్న శ్రియా శరణ్.. గ్రీన్ డ్రెస్లో లైగర్ భామ అనన్య పాండే అలాంటి పోజులు.. బ్లాక్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్... View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Arun Prasath (@arunprasath_photography) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రీల్ అవార్డ్స్ 2024లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
-
సదా వన్నె తరగని అందం.. నవ్వుతో పడేస్తున్న రజినీ రీల్ కూతురు!
భూటాన్ విహారయాత్రలో హీరోయిన్ మాళవిక మోహనన్ గ్లామర్ డాల్లా మెరిసిపోతున్న ఒకప్పటి హీరోయిన్ సదా మేలిమి వజ్రంలా తళతళమంటున్న లైగర్ బ్యూటీ అనన్య రెడ్ డ్రస్లో ధగధగమని కనిపిస్తున్న సచిన్ కూతురు సారా బెల్లీ డ్యాన్స్తో మెస్మరైజ్ చేసిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ క్యూట్నెస్తో చంపేస్తున్న సీరియల్ బ్యూటీ నవ్య స్వామి నవ్వుతో మాయ చేస్తున్న రజినీ రీల్ కూతురు ధన్సిక View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
లైగర్ హీరోయిన్ సోదరికి ప్రెగ్నెన్సీ.. వీడియో వైరల్!
లైగర్ భామ అనన్య పాండే గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కాగా.. గతేడాది అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 2023లో తన ప్రియుడు ఐవోర్ మెక్ క్రేను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. తాజాగా అలన్నా పాండే గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకుంది. బేబీ బంప్తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనన్య తల్లి భావన పాండే సైతం శుభాకాంక్షలు తెలిపింది. అలన్నా, ఐవర్ వివాహం అనన్య పాండే తండ్రి చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తె అయిన అలన్నా.. తన ప్రియుడు ఐవోర్ మెక్క్రేని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్తో సహా పలువురు బీ టౌన్ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కాగా.. ఐవోర్ ఒక అమెరికన్ దర్శకుడు, ఫోటోగ్రాఫర్గా రాణిస్తున్నారు. కాగా.. గతంలో వీరిద్దరు మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Alanna Panday (@alannapanday) -
లైగర్ భామతో డేటింగ్.. యంగ్ హీరో రిప్లై ఇదే !
బాలీవుడ్ తారలే కాదు.. సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి. అలా రూమర్స్ కొన్నిసార్లు నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే రూమర్స్తో మొదలైన పెళ్లిబంధంతో ఒక్కటైన బాలీవుడ్ జంటలు కూడా ఉన్నాయి. వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, ఇటీవలే పెళ్లి చేసుకున్న రణ్దీప్ హుడా-లైస్రామ్ కూడా ఉన్నారు. తాజాగా ఈలిస్ట్లో లైగర్ భామ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో అనన్య బర్త్డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎక్కడా కూడా తమ రిలేషన్పై నోరు విప్పలేదు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైన ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అర్జున్ కపూర్తో కలిసి పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనన్యతో డేటింగ్ గురించి ప్రశ్నలు సంధించారు కరణ్ జోహార్. అయితే ఆ ప్రశ్నకు ఆదిత్య రాయ్ కపూర్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. ఆదిత్య మాట్లాడుతూ..'నన్ను రహస్యాలు మాత్రం అడగవద్దు. అయితే నేను కచ్చితంగా అబద్ధాలైతే మాత్రం చెప్పను' అని అన్నారు. అంతే కాకుండా తన మాజీ లవర్ శ్రద్ధా కపూర్ గురించి కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు కరణ్. మీరు అనన్య పాండే, శ్రద్ధా కపూర్తో కలిసి లిఫ్ట్లో చిక్కుకుంటే.. ఏం చేస్తారని ఆదిత్యను అడిగారు. అయితే దీనికి పక్కనే ఉన్న అర్జున్ కపూర్ ఫన్నీ ఆన్సరిచ్చాడు. 'కచ్చితంగా రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో చేస్తాడో మాత్రం తెలియదు'.. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ చెప్పాడు. అనన్య, ఆదిత్య రిలేషన్ కాగా.. లైగర్ భామ అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది కృతి సనన్ దీపావళి పార్టీలోనూ జంటగా కనిపించారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చాలాసార్లు విదేశాలకు వెళ్తూ విమానాశ్రయాల్లో జంటగా కనిపించారు. అంతకు ముందే సారా అలీఖాన్తో కలిసి అనన్య పాండే సైతం కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది. మరోవైపు ప్రస్తుతం ఆదిత్య, అనన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
'ఫారే' ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన లైగర్ భామ.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Ananya Panday: హీరోయిన్ నూతన ఇంటి గృహప్రవేశం.. ఇప్పుడు కూడా గ్లామర్ షో వదల్లేదుగా (ఫోటోలు)
-
25 ఏళ్లకే కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. గృహప్రవేశం ఫోటోలు వైరల్
అనన్య పాండే.. బాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్. లైగర్ మూవీతో టాలీవుడ్కు పరిచయమైంది. కానీ ఈ సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ బాలీవుడ్కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది. అయితే 25 ఏళ్లకే బాగా సంపాదించిన అనన్య పాండే తాజాగా ముంబైలో కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ధంతేరస్ నాడు నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ 'ఇదే నా కొత్త ఇల్లు' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గుమ్మం ముందు కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే లోనికి అడుగుపెట్టింది. ఈ వీడియోను సైతం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత త్వరగా ఇల్లు కొనేశావా? వావ్.. ఈ ఇల్లు నీకు సంతోషంతోపాటు అదృష్టాన్ని కూడా అందించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అనన్య తల్లి భావన ఈ పోస్ట్పై స్పందిస్తూ.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. చాలా గర్వంగా ఉంది అని కామెంట్ చేసింది. కాగా అనన్య పాండే చివరగా డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటించింది. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. ఈ రెండో భాగంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా రాజ్ శాండిల్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కో గయే హమ్ కహాన్, కంట్రోల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి: అవసరం లేకున్నా ఆ సీన్ చేయమన్నారు: హీరోయిన్ -
హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్డ్ బాయ్ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్లో..'!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్తో స్క్రీన్ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్లో కూడా నటించనుంది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) -
విజయ్ దేవరకొండ హీరోయిన్.. బాయ్ఫ్రెండ్తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్!
బాలీవుడ్ భామ అనన్య పాండే బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. తాజాగా ఈ ముంబై ముద్దుగుమ్మ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది భామ. అంతే కాకుండా వేడుకలకు భాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరోజు ముందే ఆమె ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ ముంబై విమానాశ్రయంలో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఇద్దరు కలిసి బర్త్ డే వేడుకల కోసం మాల్దీవుస్కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ బర్త్ డే భామ మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ది ఫర్ఫెక్ట్ హ్యాపీ బర్త్ డే మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఆదిత్య రాయ్ కపూర్తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ లవ్ బర్డ్స్ షికారుకు వెళ్లగా.. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుని కనిపించింది. కాగా.. ఈ ఏడాది అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్-2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. చుంకీ పాండే స్పెషల్ విషెస్ అనన్య పాండే పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి చుంకీ పాండే ఎమోషనల్ పోస్ట్ చేశారు. అనన్య త్రోబ్యాక్ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనన్యతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ "హ్యాపీ హ్యాపీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ మై డార్లింగ్.. లవ్ యు ఫరెవర్" అనే క్యాప్షన్తో తన ప్రేమను చాటుకున్నారు. కాగా.. ఆమె తండ్రి చుంకీ పాండే మూడు దశాబ్దాల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
Birthday Special: గ్లామర్తో బాలీవుడ్లో హీట్ పెంచిన అనన్య పాండే బర్త్డే నేడు (ఫోటోలు)
-
ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ ఫిలిం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన కామెడీ ఎంటర్టైనర్ డ్రీమ్ గర్ల్ 2. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కింది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోందీ మూవీ. అక్టోబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'మీ కలలు నిజం కాబోతున్నాయి. డ్రీమ్ గర్ల్ రెట్టింపు మ్యాజిక్, డబుల్ ఎంటర్టైన్మెంట్తో తిరిగి వస్తోంది.. రేపటి నుంచి డ్రీమ్ గర్ల్ 2 ఓటీటీలో అందుబాటులో ఉంటుంది' అని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఫ్యాన్స్ ఖుషీ.. ఇది చూసిన అభిమానులు.. హమ్మయ్య, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరమ్గా ఆయుష్మాన్, పరిగా అనన్య పాండే నటించింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, మంజోత్ సింగ్, రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్ -
గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు
పెట్ డాగ్కి ముద్దులు పెట్టేస్తున్న తమన్నా కేవలం షర్ట్ వేసుకుని నిహారిక ఫొటోషూట్ రెడ్ డ్రస్ లో మిర్చిలా హాట్గా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అంతా చూపిస్తున్న 'లైగర్' బ్యూటీ అనన్య మెరిసే ఔట్ఫిట్లో జిగేల్మంటున్న పూజాహెగ్డే మెరుపుల చీరలో రకుల్ ప్రీత్ హోయలు వింటేజ్ లుక్ బ్లాక్ కలర్ డ్రస్లో మీరా జాస్మిన్ థైస్ లుక్తో యంగ్ బ్యూటీ పూజిత View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
Ananya Panday Latest Photos: లైగర్ బ్యూటీ.. అనన్య పాండే లేటెస్ట్ పిక్స్
-
అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!
లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2 ఆగస్ట్ 25న శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్కి సీక్వెల్గా తెరకెక్కించారు. అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్తో రిలేషన్పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!) -
లుక్ మార్చేసిన కృతి.. తెలుగు పిల్ల వయ్యారాలు
టెంప్టింగ్ పోజుల్లో కృతిశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న తెలుగు పిల్ల మోడ్రన్ డ్రస్లో ఈషా హ్యాపీ మోడ్ ఒరకంట చూస్తు నవ్వుతున్న రీతూ 'ఖుషి' ఈవెంట్ ఫొటోలు.. సామ్ స్మైల్ టైట్ డ్రస్లో హీట్ పెంచుతున్న అనన్య బిగ్ బాస్ దివి వానలో క్యూట్ స్టిల్స్ View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
టాప్ లేపిన కేతిక.. క్యూట్ పోజుల్లో హన్సిక!
96 బ్యూటీ గౌరీ క్యూట్ పోజులు బ్లాక్ టాప్తో రచ్చ లేపుతున్న కేతిక చీరకట్టులో హాట్ బ్యూటీ అనన్య పాండే అందాలు చూపిస్తున్న హన్సిక ర్యాంప్ వాక్ లో హీరోయిన్ ప్రణీత అందాల విందుతో కేక పుట్టిస్తున్న నిక్కీ 'ఉస్తాద్' బ్యూటీ కావ్య లేటెస్ట్ స్టిల్స్ బ్లాక్ టాప్ లో కోమలి ప్రసాద్ వయ్యారాలు View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
Ananya Panday : బీచ్లో పింక్ బికినీలో లైగర్ హీరోయిన్ (ఫొటోలు)
-
స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!
ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్కు వెళ్లగా.. అక్కడ వీధులు, రెస్టారెంట్లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమివ్వడంతో డేటింగ్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ఈ వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కూతురి రిలేషన్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) చంకీ పాండే మాట్లాడుతూ..' నటీనటుల జీవితంలో రిలేషన్స్పై రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్లో వృత్తిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో టైగర్ ష్రాఫ్ సరసన, 'పతి, పత్నీ ఔర్ వో'లోని కార్తీక్ ఆర్యన్తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే మెరుగ్గా ఉండాలి.' అని అన్నారు. కాగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో 'డ్రీమ్ గర్ల్' సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలో నటించనుంది. ఆదిత్య రాయ్ కపూర్'ది నైట్ మేనేజర్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) -
ఆ హీరోతో 'లైగర్' బ్యూటీ షికార్లు.. ఆమె మాజీ బాయ్ ఫ్రెండేమో?
టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో బాయ్ఫ్రెండ్, గర్ల్ఫ్రెండ్ కల్చర్ చాలా ఎక్కువ. పార్టీలు, పబ్బులు అంటూ యంగ్ యాక్టర్స్ తెగ తిరిగేస్తుంటారు. ఇలా ఈ మధ్య 'లైగర్' భామ అనన్య పాండే వార్తల్లో నిలిచింది. హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఈమె విదేశాల్లో ఉంది. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీళ్ల విషయం లీక్ అయింది. ఇప్పుడు ఈమె మాజీ బాయ్ ఫ్రెండ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) హిందీ సినిమాలు అడపాదడపా చూసేవాళ్లకు ఇషాన్ కట్టర్ గురించి తెలిసే ఉంటుంది. 'బియాండ్ ద క్లౌడ్స్' మూవీతో హీరోగా పరిచయమైన ఇతడు.. 'దఢక్'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలీ పీలీ, ఫోన్ బూత్, ఫర్సాత్ చిత్రాలు చేశాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు. అయితే 'కాలీ పీలీ' షూటింగ్ టైంలో అందులో నటించిన ఇషాన్-అనన్య లవ్లో పడ్డారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కలిసి చాలాచోట్ల కనిపించారు. మరి ఏమైందో ఏమో గానీ వీళ్లిద్దరూ విడిపోయారు. పలు షోల్లో ఈ విషయం గురించి ఇద్దరు ఓపెన్గా చెప్పారు కూడా. మొన్నటివరకు సింగిల్గానే ఉన్న అనన్య.. కొన్నాళ్ల ముందు ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ ఉందనే వార్తలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమెకు రివేంజ్ అన్నట్లు ఇషాన్ కట్టర్ ఓ అమ్మాయితో బైక్పై కనిపించాడు. దీంతో నెటిజన్స్ అనన్య ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) -
ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!
లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా నామమాత్రపు విజయాన్ని కూడా అందుకోలేదు. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ బ్యూటీ.. గంపెడాశలు పెట్టుకున్న లైగర్ కూడా ఫ్లాపవడంతో కొంత నిరాశచెందింది. అయినా సరే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ప్రస్తుతం అనన్య హిందీలో నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇకపోతే డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో ఉండే అనన్య ఇటీవల బాయ్ఫ్రెండ్, నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఈ లవ్ బర్డ్స్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం రాత్రి షికారుకు వెళ్లారు. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుంది. వీరిని ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్మనిపించగా అనన్య తన ముఖాన్ని దాచేందుకు ప్రయత్నించింది. అయితే ఆదిత్య మాత్రం హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. 'వీరి జంట చూడచక్కగా ఉంది..', 'ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా ఉన్నారు', 'వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది, ఇంతదాకా వచ్చాక ఇంకా సిగ్గుపడటం దేనికి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కిడ్నీ ఫెయిల్.. బతకడం కష్టమనుకున్నా.. ఇంట్లో వాళ్లే పట్టించుకోలేదు: హీరోయిన్ ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నా: జబర్దస్త్ వర్ష -
'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!
Ananya Pandey Aditya Roy Kapoor: టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం హీరోయిన్లు డేటింగ్, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ముందుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరో హీరోయిన్లు దాదాపుగా డేటింగ్-రిలేషన్ లాంటి వాటిలో ఉండి వచ్చినవాళ్లే. వాళ్ల గురించి ఇప్పుడేం చెప్పట్లేదు. హీరోయిన్ అనన్య పాండే మాత్రం ప్రస్తుతం ఓ హీరోతో సీరియస్ డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని బయటపెట్టేసింది కూడా. హీరోయిన్గా నో హిట్ సాధారణంగా హీరోయిన్ అయిన తర్వాత ఒకటి కాకపోతే మరో సినిమాతో అయినా హిట్ కొడతారు. అందుకోసం ప్రయత్నిస్తారు. కానీ అనన్య పాండేని చూస్తే అలా అస్సలు అనిపించదు. ఎందుకంటే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, కాలీ పీలీ, గెహ్రాయాన్, లైగర్ చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) రెండో బాయ్ ఫ్రెండ్ తండ్రి చుంకీ పాండే నటుడు కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య పాండే.. సక్సెస్ కంటే డేటింగ్ రూమర్స్తోనే ఎక్కువ పాపులర్ అయింది. గతంలో హీరో ఇషాన్ కట్టర్ తో 'కాలీ పీలీ' సినిమా చేసింది. షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు, ఆ తర్వాత విడిపోయారని సమాచారం. ఇప్పుడు హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. స్పెయిన్లో హగ్గులు గతేడాది దీపావళి సందర్భంగా హీరోయిన్ కృతిసనన్ పార్టీ ఇచ్చింది. అప్పుడు లీక్ అయిన ఓ ఫొటో వల్ల అనన్య-ఆదిత్య డేటింగ్ విషయం బయటపడింది. ఇప్పుడు వీళ్లిద్దరూ స్పెయిన్లోని ఓ కన్సర్ట్ చూడటానికి వెళ్లారు. ముంబయి నుంచి విడివిడిగానే వెళ్లినప్పటికీ ఇన్ స్టాలో స్టోరీలు పోస్ట్ చేయడంతో ఒకేచోట ఉన్నారని అందరికీ అర్థమైంది. అలానే ఓ బ్రిడ్జిపై హగ్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల డేటింగ్ నిజమని తేలిపోయింది. Maro mujhe #AdityaRoyKapur #AnanyaPanday pic.twitter.com/RjSEwhGEYM — Alyaa 💕 (@birdiealyaa) July 12, 2023 (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఎప్పటికీ తనని క్షమించను: సింగర్) -
సోదరి పెళ్లిలో సందడి చేసిన అనన్య పాండే (ఫొటోలు)
-
ఇంట్లో పెళ్లి పెట్టుకుని సిగరెట్ తాగిన హీరోయిన్, ఫోటో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మంగళవారం ముంబైలో జరిగిన మెహందీ వేడుకలకు అనన్య హాజరైంది. ఈ ఫంక్షన్లో పింక్ లెహంగా మెరిసిపోయిందీ బ్యూటీ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం ఎంచక్కా సిగరెట్ తాగింది. పబ్లిక్లోనే దర్జాగా దమ్ము కొడుతున్న అనన్య ఫోటోను అలన్నా పెళ్లాడబోతున్న ఇవోర్ మెకరీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. కొద్ది సేపటికే సదరు ఫోటోను డిలీట్ చేశాడు. కానీ అంతలోనే ఆ ఫోటోను స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్న ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. 'అనన్య దమ్ము కొడుతుందా? ఇది అస్సలు ఊహించలేదు', 'అనన్య.. ఏంటి, ఇలా షాకిచ్చావు? నేనిది నమ్మలేకపోతున్నా..', 'పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఆ అలవాటు మానేయ్', 'కంటికి కనిపించేదంతా నిజం కాదని మరోసారి నిరూపించావు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య పాండే.. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రొమాంటిక్ హోలీ.. సిద్ధార్థ్ బుగ్గలపై రంగులు అద్దిన కియారా!
కులమతాలకతీతంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ ఒకటి. నేడు, రేపు దేశవ్యాప్తంగా ఈ రంగుల పండగ జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త వసంతానికి స్వాగతం పలుకుతూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. సినీ తారలు సైతం హోలీ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో కలిసి తొలిసారి హోలీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంది. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు అనన్య పాండే, మల్లికా షెరావత్, కరణ్ జోహార్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు ‘రొమాంటిక్’గా హోలీ పండను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) बुरा न मानो होली है।❤️🔫 हैप्पी होली।❤️💛💚 . .#holihai #holifestival #holi #HappyHoli2023 pic.twitter.com/vKmyg0b0Na — Soundarya Sharma (@soundarya_20) March 7, 2023 Wishing everyone a very happy Holi ♥️🎨 #Holi pic.twitter.com/siGxrpdjIm — SONAL CHAUHAN (@sonalchauhan7) March 7, 2023 Holi is the day of colour.. It is the day good wins over evil. It is the day we let our inner child out… today let us tell our adult selves also to believe in the goodness of humanity. When we believe it will be so. 🙏 ❤️🧡💛💚💙💜🤍#HappyHoli #Holi #Colours pic.twitter.com/unhlSrOsXu — Kajol (@itsKajolD) March 7, 2023 View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
మా మధ్య ఏదో ఉందనుకుంటారు.. కానీ: డేటింగ్పై యంగ్ హీరో
ఇటీవల 'భూల్ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్ స్టార్గా మారాడు చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందించింది. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్గా పేరున్న ఆర్యన్పై డేటింగ్ రూమర్లు పెద్ద ఎత్తున వైరలయ్యాయి. ఈ జాబితాలో సారా అలీ ఖాన్, అనన్య పాండే కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తలపై ఎక్కడా నోరు విప్పలేదు కార్తీక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు తొలిసారి డేటింగ్ వార్తలపై స్పందించారు. కార్తీక్ మాట్లాడుతూ.. ' నాకు కాఫీ తాగడం అంటే ఇష్టం. ఎవరైనా నాతో కాఫీ తాగడానికి పిలిస్తే వారితో వెళ్లిపోతా. ఈ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటా. నాపై డేటింగ్ వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రజలు బయటి ప్రపంచంలో కనిపించే వాటినే ఎక్కువగా నమ్ముతారు. వార్తల్లో వచ్చిన వాటిని చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటారు. ' అని అన్నారు. కాగా.. కార్తీక్ 2020లో లవ్ ఆజ్ కల్లో సారా అలీ ఖాన్తో కలిసి పనిచేశాడు. పతి పత్నీ ఔర్ వో సినిమా సమయంలో కార్తీక్, అనన్య డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ప్రస్తుతం కృతి సనన్తో నటించిన షెహజాదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది. కార్తీక్ చేతిలో కెప్టెన్ ఇండియా, సత్యప్రేమ్ కీ కథ, ఆషికి 3 కూడా ఉన్నాయి. అతను హేరా ఫేరి 3లో కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. -
బీచ్లో ఎంజాయ్ చేస్తున్న లైగర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్లో రష్మీ
► కూతురితో ట్విన్నింగ్ అంటున్న హీరోయిన్ ప్రణీత ► పట్టు పరికిణిలో సాంప్రదాయబద్దంగా రీతూ చౌదరి ► సెజ్లింగ్ లుక్లో యాంకర్ రష్మీ ► పెళ్లికూతురి గెటప్లో మురిసిపోతున్న వర్ష ► బీచ్లో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ► దుబాయ్లో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న మెహ్రీన్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Dhanvika (@dhanvikashasha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
డార్క్ మోడ్లో రాశిఖన్నా అందాలు.. పెళ్లి వేడుకలో రకుల్ సందడి
డార్క్ మోడ్లో రాశి ఖన్నా స్టన్నింగ్ లుక్స్ గ్లామర్ డోస్ పెంచిన అనన్య పాండే థాయిలాండ్లో విహరిస్తోంది కీర్తి సురేశ్ వివాహ వేడుకలో రకుల్ సందడి View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
అనన్య ఫ్యాన్గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’
ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తూ ఫ్యాన్గర్ల్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్హాంను కలుసుకున్నానంటూ ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ సెమిఫైనల్స్ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్హాంను ఆమె కలుసుకుంది. డ్రెస్సింగ్ రూం వద్ద ఫార్మల్ సూట్లో ఉన్న డేవిడ్ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్ తన ఫ్యాన్స్కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్ డన్.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్ బేక్హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్ 14న సెమిఫైనల్స్లో తలపడిన అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్ను వీక్షించారు. 🤩Popular Bollywood actors Sanjay Kapoor, Aditya Roy Kapur & Chunky Panday, tennis star Sania Mirza and other personalities spotted at Nammos, Al Maha Island! #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #almahaisland pic.twitter.com/yLJFFyxAov — ILoveQatar - Live (@ILQLive) December 13, 2022 చదవండి: ‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే.. మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్కు తండ్రిగా ఆ స్టార్ నటుడు? -
ఈ ఏడాది టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన అందమైన భామలు వీళ్లే..
2022లో తెలుగు సిల్వర్ స్క్రీన్ మురిసిపోయింది. ఎందుకంటే ఇక్కడి తెరపై కొత్తగా మెరిసిన నాయికలను చూసి.. వేరే భాషలో ‘స్టార్’ అనిపించుకున్న నాయికలు, కొత్తవారు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దేశీ భామలనే కాదు.. విదేశీ భామలను కూడా తెలుగు స్క్రీన్ చూపించింది. ‘హాయ్ హాయ్.. నాయికా’ అంటూ ఈ తారలను ఆహ్వానించింది మామూలుగా ఉత్తరాది భామలు ఎక్కువగా తెలుగుకి వస్తుంటారు. ఈసారి కూడా వచ్చారు. అయితే హిందీలో స్టార్ అనిపించుకుని, తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయ్యారు. దాదాపు పదేళ్లు హిందీలో హీరోయిన్గా సినిమాలు చేసిన ఆలియా భట్ ఈ ఏడాది తెలుగుకి పరిచయం కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో ఎన్టీఆర్ ప్రేయసిగా చేసిన పాత్ర ద్వారా విదేశీ బ్యూటీ ఒలీవియా మోరిస్ తెలుగు తెరపై మెరిశారు. అలాగే ముంబై బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, అనన్యా పాండే, సయీ మంజ్రేకర్ల టాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ ఏడాదే జరిగింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామం’ హీరోయిన్గా తెలుగులో మృణాల్కు తొలి చిత్రం. మరో హిందీ భామ అనన్యా పాండే (నటుడు చుంకీ పాండే కుమార్తె) నటించిన తొలి తెలుగు చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం రూపొందింది. అలాగే బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ‘గని’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తర్వాత సయీ ‘మేజర్’ (తెలుగు – హిందీ)లో ఓ హీరోయిన్గా నటించారు. ఇందులో అడివి శేష్ టైటిల్ రోల్ చేయగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘అల్లూరి’తో నార్త్ ఈస్ట్ అమ్మాయి కయాదు లోహర్, విశ్వక్సేన్ ‘ఓరి. ..దేవుడా’తో మిథిలా పాల్కర్, ఆకాష్ పూరి ‘చోర్ బజార్’తో గెహ్నా సిప్పి.. ఇలా చాలామంది తెలుగుకి వచ్చారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’తో పరిచయమైన విదేశీ భామ ఒలీవియాలానే ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన మరో విదేశీ భామ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ద్వారా ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ తెలుగుకి వచ్చారు. మరోవైపు మలయాళ కుట్టీల తెలుగు అరంగేట్రం కూడా ఈ ఏడాది బాగానే జరిగింది. మలయాళంలో అగ్ర తారల్లో ఒకరైన నజ్రియా ఎంట్రీ ఈ ఏడాది జూన్ 10న విడుదలైన ‘అంటే.. సుందరానికీ!’ చిత్రంతో కుదిరింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందిన ‘భీమ్లా నాయక్’లో ఓ హీరోయిన్గా నటించారు సంయుక్తా. ఈ చిత్రంలో రానా భార్య పాత్రలో కనిపిస్తారామె. కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ‘బింబిసార’లోనూ సంయుక్త నటించారు. మరోవైపు రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్లో వచ్చిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు రజీషా విజయన్. కాగా ‘బ్లఫ్మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ కాంబినేషన్లో వచి్చన ‘గాడ్సే’తో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించిన ‘సర్కారువారి పాట’లో సౌమ్య మీనన్ నటించారు. కీర్తి ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తారు సౌమ్య. ఇంకోవైపు సత్యదేవ్ హీరోగా నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుర్తుందా.. శీతాకాలం’లో కన్నడ భామ కావ్యా శెట్టి హీరోయిన్గా చేశారు. విశ్వక్సేన్ ‘ఓరి.. దేవుడా’లో ఓ హీరోయిన్గా చేసిన ఆశా భట్ కన్నడ బ్యూటీనే. ఈ కథానాయికలకే కాదు... టాలీవుడ్ మరెందరో తారలకు స్వాగతం పలికింది. మొత్తానికి 2022 తెలుగు సిల్వర్ స్క్రీన్ కొత్త మెరుపులను చూపించింది. -
'లైగర్' ఫ్లాప్తో హీరోయిన్ అనన్య సంచలన నిర్ణయం!
స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ఒక్క ఫ్లాప్ రాగానే అవకాశాలు చేజారిపోతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యకు సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ కావడంతో దాని ఎఫెక్ట్ అనన్య మీద గట్టిగానే పడింది. ఆమె నటనను బాగా ట్రోల్ చేసిన నెటిజన్లు అనన్య స్థానంలో వేరే వాళ్లని తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. ఇక లైగర్ రిజల్ట్ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తుంది. దీంతో చేసేదేమి లేక అనన్య తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట. ఇంతకుముందు సుమారు రూ. 80 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అనన్య ఇప్పుడు దాదాపు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి అనన్య అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్కుమార్రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్కు డ్యాన్స్లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
లైగర్ బ్యూటీ ప్రేమలో పడిందా.. ఆ స్టార్ హీరోతోనేనా?
బాలీవుడ్ నటి, లైగర్ బ్యూటీ అనన్య పాండేపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆమె మరో నటుడితో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పార్టీలో అతనితో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 'ఆషికీ-2’తో యువతకు చేరువైన నటుడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా నటి అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కృతిసనన్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుంచి అభిమానులు దృష్టంతా వీరిద్దరిపైనే పడింది. గత రాత్రి బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్ను గ్రాండ్గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేయగా.. వారిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు అనన్య - ఆదిత్య ప్రేమలో ఉన్నారా?’ అని మరోసారి చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
లైగర్ బ్యూటీకి అవమానం, కనీసం పట్టించుకోని ఆర్యన్
సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. లైగర్ హీరోయిన్ అనన్య పాండేకు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అని ఇటీవలే ఓ షోలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవలే అనన్య.. 'మజా మా' సినిమా స్క్రీనింగ్కు వెళ్లగా అక్కడ ఆర్యన్ తారసపడ్డాడు. కానీ అతడు ఈ బ్యూటీని అని అసలు లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'ఆర్యన్ కాదు కదా, అతడి డ్రైవర్ కూడా పట్టించుకోలేదు', 'చూశారా... ఆర్యన్ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో', 'పాపం, అనన్యను చూస్తే జాలేస్తోంది. ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైతే మాత్రం అంతలా యాటిట్యూడ్ చూపించాలా?', 'షారుక్ ఖాన్ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకో' అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'బహుశా ఆర్యన్ ఏదో బాధలో ఉన్నాడేమోలే' అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఓటీటీని షేక్ చేస్తున్న కార్తికేయ 2 ఆ హీరోతో కలిసి పని చేస్తే అంతే సంగతులు -
ఓటీటీలోకి వచ్చేసిన లైగర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్న్యూస్.. ఇప్పుడు లైగర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్లో ఈరోజు(సెప్టెంబర్22)నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కథేంటంటే..తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ ఈ చిత్రం. పు పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా "లైగర్". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. "లైగర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3dywSjk -
లైగర్ హీరోయిన్తో బ్రేకప్పై స్పందించిన ఎక్స్ బాయ్ఫ్రెండ్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. -
అనన్యా పాండే వేసుకునే దుస్తుల ధర ఎంతో తెలుసా..?
స్టార్ కిడ్స్ అయినా స్పార్క్ లేకపోతే ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిపోతారు. ఆ స్పార్క్ ఉంది కాబట్టే అనన్య తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ మార్క్ నటనలోనే కాదు ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్లోనూ కనబడుతోంది ఇలా... కెరీర్ మొదట్లో ఇతరులు మెచ్చే డ్రెసెస్ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నచ్చే..నప్పే డ్రెస్సులే వేసుకుంటున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవడం మానేశా. నాకు నచ్చిన బట్టలు వేసుకున్నానా, ఫొటోలు బాగొస్తున్నాయా? హ్యాపీగా ఉన్నానా.. లేదా అని మాత్రమే చూసుకుంటున్నా.. అదే నాకు ముఖ్యం కూడా. – అనన్యా పాండే దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే (రూ. 85,500) ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఆమ్రపాలి జ్యూయెలరీ.. నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, వాటి నకలును రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, వాటి ఇమిటేషన్ పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు. 'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. -
లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్కు ముందే ఈ డీల్ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. రిలీజ్కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. అయితే ఈ లైగర్ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్తో పాటు లైగర్లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
'లైగర్' ఫస్ట్డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నైజాంలో రూ. 4.2కోట్లు సీడెడ్లో రూ. 1.32కోట్లు వైజాగ్లో రూ. 1.30కోట్లు ఈస్ట్లో రూ.. 64లక్షలు వెస్ట్లో రూ. 39లక్షలు కృష్ణలో రూ. 48 లక్షలు గుంటూరులో రూ. 83లక్షలు నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. -
Liger Review: లైగర్ మూవీ రివ్యూ
టైటిల్ : లైగర్ నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్టైసన్, విషురెడ్డి, అలీ తదితరులు నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్,పూరీ కనెక్ట్స్ నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా దర్శకత్వం:పూరి జగన్నాథ్ సంగీతం :సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనీష్ భాగ్చి సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్:జనైద్ సిద్దిఖీ విడుదల తేది: ఆగస్ట్ 25, 2022 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘లైగర్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లైగర్’ కథేంటంటే.. కరీంనగర్కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్.ఎమ్.ఏ)లో నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. కొడుకుకి ట్రైనింగ్ ఇప్పించడం కోసం కరీంనగర్ నుంచి ముంబై వస్తుంది. అక్కడ ఓ టీస్టాల్ నడుపుతూ లైగర్కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పిస్తుంది. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కానీ లైగర్ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా లైగర్ని ప్రేమిస్తుంది కానీ అతనికి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన లైగర్ చివరకు తన గోల్ని రీచ్ అయ్యాడా? లేదా? ఇంటర్నేషనల్ చాపియన్షిప్లో పాల్గొనడానికి లైగర్కు సహాయం చేసిందెవరు? తన గురువులా భావించే మైక్ టైసన్తో లైగర్ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో ‘లైగర్’చిత్రానికి వచ్చినంత హైప్ ఏ చిత్రానికి రాలేదు. ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. తీరా సినిమా చూశాక.. పూరీ మళ్లీ పాత పాటే పాడరనిపిస్తుంది. ఓ సాధారణ ప్రేమ కథకి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యాన్ని జోడించి ‘లైగర్’ని తెరకెక్కించాడు. ఇది ప్రేమ కథ అని ప్రచారం చేయడం కంటే.. ఎమ్ఎమ్ఏ నేపథ్యంలో వస్తున్న చిత్రమనే ఎక్కువగా ప్రచారం చేశారు. హీరోని కూడా అదే స్థాయిలో చూపించారు. కానీ కథలో మాత్రం ఆ సిరియస్నెస్ ఎక్కడా కనిపించలేదు. ఎమ్.ఎమ్.ఏ సంబంధించిన సీన్స్ సాధారణంగా సాగుతాయే తప్ప ఉత్కంఠను రేకెత్తించవు. పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. యూత్ని అట్రాక్ చేయడం కోసం బోల్డ్నెస్ని అతికించడం కొంతమేర ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. వాళ్లు విడిపోవడం, సెకండాఫ్లో బ్రేకప్కి చెప్పిన రీజన్ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. అయితే తెరపై విజయ్ని చూపించిన తీరు మాత్రం అందరిని మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ ఎక్కువగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాపింయన్ చుట్టే తిరుగుతుంది. ఇంటర్నేషనల్ ఛాపింయన్షిప్ కోసం అమెరికా వెళ్లాల్సిన లైగర్కు ప్రభుత్వం సహాయం చేయకపోవడం.. స్పాన్సర్షిప్ వ్యవహారం అంతా సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొడుకు అమెరికాలో ఫైట్ చేస్తుంటే.. తల్లి ముంబైలోని ఇంట్లో కూర్చొని ప్రోత్సహించడం లాంటి సీన్తో పాటు మరికొన్ని సనివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. మైక్టైసన్, విజయ్ల మధ్య వచ్చే ఫైటింగ్ సీన్ అయితే మైక్టైసన్ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. సినిమాలోని మెయిన్ పాయింట్కి ఆధారంగా ముగింపు ఉంటే బాగుండేది. హీరో నత్తితో పలికే డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. పూరీ రాసుకున్న స్టోరీ లైన్, లైగర్ అనే క్యారెక్టర్ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్కి తగ్గట్లుగా కథనాన్ని మాత్రం నడిపించలేకపోయాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ యాక్టింగ్. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే ఇందులో విజయ్ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్తో విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక లైగర్ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్, అనన్య రొమాన్స్ ఆకట్టుకుంటుంది. లైగర్ కోచ్గా రోనిత్ రాయ్ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
-
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో లైగర్పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ అంచనాల మధ్య నేడు(గురువారం)లైగర్ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసేందుకు విజయ్, అనన్య హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లారు. వీళ్లు ఎంట్రీ కాగానే ఆడియెన్స్ థియేటర్లో రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ పేపర్లు చింపుతూ హంగామా సృష్టించారు. దీంతో విజయ్ క్రేజ్ చూసిన అనన్య పాండే కాస్త భయపడినట్లుంది. కాస్త కంగారుగానే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘లైగర్’ ట్విటర్ రివ్యూ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘లైగర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 25) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘లైగర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. సినిమా బాగుందని , కమర్షియల్గా ఆడుతుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. స్టోరీ యావరేజ్గా ఉందని, విజయ్ మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నారని మరికొందరు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ బాగుందని, నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడని, సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉందంటున్నారు. Just now finished watching the #Liger..the movie is so high standards with very quality output. @TheDeverakonda lived in his character..Production values are so high @PuriConnects . Boss #purijagan delivered another block buster. Please go and book the tickets to watch #Liger https://t.co/JGX5jkI38J — Ramu Akula (@Akula4Ramu) August 25, 2022 ‘ఇప్పుడే లైగర్ సినిమా చూశా. సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ తన పాత్రలో జీవించేశాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. పూరీ జగన్నాథ్ మరో బ్లాక్ బస్టర్ అందించాడు’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. One word review:- Excellent One of the best movies related to journey of a wrestler and fight scenes were so classic. #VijayDevarakonda as usual nailed his role in movie.#MikeTyson played an excellent role.#AnanyaPanday was so hot and pretty.#Liger #LigerReview pic.twitter.com/fNzJaH728X — 𝙰𝚑𝚊𝚍 (@catzproud) August 25, 2022 బాక్సర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో లైగర్ ఒక బెస్ట్ చిత్రమని, విజయ్ దేవరకొండ ఎప్పటి మాదిరే తన పాత్రలో ఒదిగిపోయాడు. మైక్టైసన్ ఓ అద్భుతమైన పాత్రని పోషించాడు. అనన్య పాండే తెరపై అందంగా కనిపించింది. మొత్తంగా లైగర్ ఓ అద్భుతమైన చిత్రమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Liger #LigerHuntBegins A below average first half followed by a hideous second half. HIDEOUS. Abysmal writing and horrible screenplay. A climax Endira 😭😭😭 There's no story no screenplay just random montages. VD couldn't do much either. Stammer, ruining characterization😭 — Sai_Reviews (@saisaysmovies) August 24, 2022 ఫస్టాఫ్ యావరేజ్గా ఉందని, సెకండాఫ్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. #LigerReview ⭐️/ 5 Firstly #Liger is not a Telugu Film, Whole film/songs shot in Hindi & then dubbed into Telugu. Such a disrespect to our Audience Positives: - Vijay looks Negatives: - Songs 🤮 - #AnanyaPanday 🙏 Poker-faced actress i've seen in recent times 🤦 1/3 — ᐯ K (@vamsixplores) August 25, 2022 If #Liger makes money it’s only because of @TheDeverakonda acting but if it fails it’s because of bad screenplay, misplaced songs & bollywoodizing south content. @ananyapandayy and @karanjohar association leaves bad side effects to this movie !! Good luck ! — Nidhi Singh (@NidhiSi85385249) August 25, 2022 #LigerReview : Puri missed a great chance with the movie #Liger STORY👎 SCREENPLAY👎 SECOND HALF 👎 CLIMAX👎 Heroine Track👎 HERO acting 👎#VijayDeverakonda action is poor the stuttering character didn't suit Vijay Devarakonda. Rating:1.5/5 — Harish (@Harish1432D) August 25, 2022 #LigerReview our rating 2/5 Plus points; 👉Vijaya Deverakonda Minus points 👉Story 👉Screen Play 👉Heroine Track 👉Climax 👉Songs Puri Missed a great chance with the movie #Liger@TheDeverakonda @sarigamacinemas @purijagan#Waatlagadenge pic.twitter.com/08VlBakVVQ — Movies Box Office (@MovieBoxoffice5) August 25, 2022 #Liger Review: OK Action Entertainer 👍#VijayDeverakonda Shines👏#RamyaKrishnan & #MikeTyson r effective👌#AnanyaPanday 🥲🙏 Songs👎, but BGM👍 Story & Screenplay🙏 Action scenes r good✌️ Rating: ⭐⭐⭐/5#LigerReview #LigerHuntBegins #WaatLagaDenge pic.twitter.com/vY9DjGmnDM — Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022 -
‘లైగర్’కి ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. పూరీని ఇలా పిలిచిందేంటి?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా మూవీ ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసేంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్లే ప్రచారం కూడా చేయడంతో ‘లైగర్’గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. (చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్లో రికార్డు) ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. లైగర్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా స్టార్ హిరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా ‘లైగర్’టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయ్ కూడా అనుష్క పోస్ట్పై స్పందించాడు.‘ థ్యాంక్యూ సోమచ్ స్వీటీ.. అర్జున్ రెడ్డి సినిమా విడుదలప్పుడు కూడా మీకు ఇలాగే విషెస్ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ రిప్లై ఇచ్చాడు. అయితే అనుష్క తన పోస్ట్లో పూరి జగన్నాథ్ ‘జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతోనే అనుష్క వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
అలా బతకలేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా, ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు అని అడిగితే.. 'నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు.. నాకు అనిపించింది నేను చేస్తా. నచ్చినట్లు ఉంటా. అన్నింటికంటే నాకు ఇదే ముఖ్యం. నచ్చినట్లు బతకలేకపోతే సూపర్ స్టార్ అయినా, ఎంత సంపాదించినా లాభం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తనను చాలా బాగా అర్థం చేసుకుంటారని, తన గురించి తనకే చెప్తారంటూ పేర్కొన్నాడు. ఇక విజయ్ అందరికీ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం అతని నిజాయితీ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. ప్రతిరోజూ విజయ్ తనకు కొత్తగానే కనిపిస్తాడని, పని విషయంలో చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చింది. -
బాయ్కాట్ చేస్తారా ..ఏదొచ్చినా కొట్లాడుడే: విజయ్ దేవరకొండ
‘లైగర్ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రాణం పెట్టి నటించాను. తల్లి సెంటిమెంట్తో భారతీయ జెండాను ఎగురవేస్తే బాయ్ కాట్ చేస్తారా? మనం ధర్మంతో ఉన్నాం. ఏదొచ్చిన కొట్లాడుడే’అని విజయ్ దేవరకొండ అన్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ శనివారం విజయవాడలో ఈవెంట్ నిర్వహించింది. ఇందులో హీరో విజయదేవర కొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ప్రొడ్యూసర్ చార్మి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో ముచ్చటిస్తూ బాయ్కాట్ వివాదంపై స్పందించారు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుడే. తల్లి సెంటిమెంట్తో మంచి సినిమా చేస్తే బాయ్కాట్ చేస్తారా? చూద్దాం.. అల్రెడీ బుకింగ్స్ ఓపెనయ్యాయి’ అన్నారు. ఇక లైగర్ సినిమా గురించి పూరి కధ చెప్పగానే మెంటలొచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానన్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్నిఇండియా కు పరిచయం చేశారని చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. లైగర్ ఓ యాక్షన్ డ్రామా చిత్రమని, చిన్నా, పెద్ద అంతా కలిసి చూడొచ్చని చెప్పారు. అమ్మా నాన్నా తమిళ అమ్మాయి చిత్రానికి లైగర్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్లోనే చూడాలని, ఓటీటీ చూడాల్సిన మూవీ కాదన్నారు. Manam Correct unnapudu Mana Dharmam manam chesinapudu Evvadi maata vinedhe ledu. Kotladudham 🔥#Liger — Vijay Deverakonda (@TheDeverakonda) August 20, 2022 -
ట్రెండింగ్లోకి ‘బాయ్కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్
బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండింగ్ నడుస్తోంది. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్కాట్ సెగ తగిలింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బాయ్కాట్ సెగ విజయ్ దేవరకొండను తాకింది. ఆయన నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ను బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్ట్యాగ్ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్(#iSupportLIGER), అన్ స్టాపబుల్ లైగర్(#UnstoppableLiger) అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు. (చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్కాట్ సెగ.. ట్విట్టర్లో ట్రెండింగ్) లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పని అని అంటున్నారు. లైగర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ తట్టుకోలేని కొంతమంది.. బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాయ్కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది. ఇక లైగర్ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్లో ముందుగా తాను వేరు హీరోయిన్ను అనుకున్నట్లు చెప్పాడు. చదవండి: ప్రపోజల్స్పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం జాన్వీ కపూర్ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ను వదులుకుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు ఇదే విషయాన్ని కరణ్కు చెప్పడంతో ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్గా ఫైనల్ చేశాం. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్లో కరణ్ జోహార్-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు లైగర్కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. -
‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ సీన్స్ని తొలగించాల్సిందేనట!
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. దేశమంతా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ.. చిత్ర యూనిట్కి భారీ షాక్ ఇచ్చారు. (చదవండి: వీల్చైర్లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..? ) ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చెప్పే బోల్డ్ డైలాగ్స్కి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంతో చేతులతో సంజ్ఞ చేసే సీన్ని పూర్తిగా తొలగించమని చెప్పింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. ఇక పూరీ లాంటి ఊరమాస్ డైరక్టర్ తోడైతే ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయో ఊహించొచ్చు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
వీల్చైర్లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్ షూటింగ్లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’ Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK — Zedbugs (@Zedbugs1) August 17, 2022 ఈ దృశ్యాలు టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్ను వీల్ చైర్ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్పైరీ డేట్కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్కు జోడీగా బాలీవుడ్ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్ కీ రోల్ పోషించాడు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. టైసన్ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగాడు. జూన్ 30, 1966లో జన్మించిన టైసన్.. చిన్నవయసులోనే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్.. స్ట్రీట్ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగిక వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్ జైల్లో ఉండగానే బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్ హోలిఫీల్డ్ చెవి కొరికి 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్ కెరీర్ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది. చదవండి: విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే -
విజయ్ దేవరకొండ ఇంట్లో పూజలు!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం లైగర్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్లో మార్మోగుతున్నాయి. మరోవైపు చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేశాన్ని చుట్టొస్తోంది. విజయ్, అనన్య పాండే ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా ఇంకా మరికొన్ని సిటీలను పలకరించాల్సి ఉంది. దేశాన్ని చుట్టొస్తున్న కొడుకు సురక్షితంగా ఉండాలంటూ పూజలు చేసింది రౌడీ హీరో తల్లి. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. 'దాదాపు ఈ నెలంతా ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే మేము ఎన్నో నగరాలు తిరిగాం, ఎంతో ప్రేమను పొందాం.. కానీ అమ్మ మాకు రక్షణ అవసరమని భావించింది. కాబట్టి ఇంట్లో పూజ చేసి, మా అందరికీ తాయత్తులు కట్టింది. ఇక మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది' అంటూ పూజకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో విజయ్, అనన్య తాయత్తులు కట్టుకున్నట్లు తెలుస్తోంది. This whole month touring across India and receiving so much love already felt like God's blessing! But Mummy feels we needed his protection :) So Poooja 😌🙏 and sacred Bands for all of us 🥰 Now she will sleep in peace while we continue our tour 😘❤️#Liger pic.twitter.com/q6ew2HFzik — Vijay Deverakonda (@TheDeverakonda) August 17, 2022 చదవండి: ప్రభాస్ ‘సలార్’-‘హృతిక్’ ఫైటర్ ఢీకొట్టనున్నాయా?! ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే! -
అల్లు అర్జున్ అంటే ఇష్టం, ఇక ఆ హీరోయిన్కి పెద్ద ఫ్యాన్: అనన్య
ప్రస్తుతం లైగర్ మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేఖరి తన ఫేవరేట్ తెలుగు హీరో ఎవరు? అని ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ, తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ, ఆయన డాన్స్ తనని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని చెప్పింది. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్తో సర్ప్రైజ్ ఇక ఆయన సినిమాల్లో అల వైకుంఠపురంలో చిత్రం చూశానని, తన యాక్టింగ్కు ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చిది. ఇక హీరోయిన్లో ఎవరని అడగ్గా.. అలియా భట్కు తను పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. కాగా ఇటీవల వరంగల్లో జరిగిన ఈ మూవీ ఈవెంట్లో అనన్య తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తనకి విజయ్ తెలుగు నేర్పించాడంటూ ఆమె క్యూట్గా చెప్పుకొచ్చింది. కాగా లైగర్ మూవీతో అనన్య తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం వరుస ప్రమోషన్స్తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్కు విజయ్ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. -
హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
‘‘నా కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా ‘లైగర్’. ఫిజికల్గా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా ఇదే. బాడీ ట్రాన్స్ఫార్మ్ కోసం ఏడాదిన్నర పట్టింది. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా సవాల్తో కూడున్న సినిమా ఇది. పూరీగారు ఇచ్చిన అద్భుతమైన కథకి న్యాయం చేసేందుకు నా సర్వస్వం ఇచ్చేశా’’ అన్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పంచుకున్న విశేషాలు. నటుడిగా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. పూరి జగన్నాథ్గారు అయితే సహాయ దర్శకులకు మంచి జీతం ఇస్తారని, ఆయన వద్ద చేరమని నాన్నగారు చెప్పారు. పూరీగారి ఆఫీసుకు వెళ్లాను.. కానీ, ఆయన్ని కలవడం కుదరలేదు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తర్వాత కలిశాను. ‘లైగర్’ని తెలుగు సినిమాగానే చేద్దామనుకున్నాం. అయితే కథ మొత్తం విన్న తర్వాత దేశం మొత్తం ఈ కథ చెప్పొచ్చని అనిపించి, పాన్ ఇండియా సినిమాగా చేశాం. లైగర్’ హిందీ సినిమాలా కనిపిస్తోందని తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇది పక్కా తెలుగు చిత్రం. మన సినిమాని (తెలుగు) ఇండియాకి చూపిస్తున్నాం. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియాలో ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున జనాల నుంచి ప్రేమ లభించింది. ఎప్పుడూ మరచిపోలేని అలాంటి ప్రేమ ఇక్కడి నుండే (తెలుగు నుంచే) మొదలైంది. ఆ ప్రేమ వల్లే ‘లైగర్’పై నమ్మ కంగా ఉన్నాం. ఆగస్ట్ 25న ఇండియా షేకవుతుంది. 'లైగర్’లో మైక్ టైసన్గారితో యాక్షన్ సీన్స్ అన్నప్పుడు మా అమ్మ భయపడింది. ఆయన రియల్ ఫైటర్.. నటన అనుభవం లేదు. అందుకే నిజంగా కొట్టేస్తారేమో అని భయం వేసింది (నవ్వుతూ).. నా ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి, కరణ్ జోహార్గారు కాల్ చేసి, హిందీలో చేసే ఆలోచన ఉంటే చెప్పమన్నారు. ‘లైగర్’ గురించి చెప్పగానే కథ వినకుండా చేద్దామన్నారాయన. ఈ చిత్రంలో నత్తి పాత్ర చేయడానికి మొదట మూడు రోజులు కష్టపడ్డాను. ఆ తర్వాత ఆ పాత్రతో ఒక కనెక్షన్ వచ్చేసింది. ‘లైగర్’లో పాత్ర కోసం రోజుకు ఐదారు గంటలు వర్కవుట్ చేయాల్సి వచ్చింది. చిన్నప్పుడు ఆదివారం వస్తే చికెన్ కోసం ఎదురుచూసేవాణ్ణి.. ముక్కలు సరిపోయేవి కాదు. అయితే రెండేళ్లుగా ప్రతిరోజూ మూడు పూటలు చికెన్ తినడం వల్ల విరక్తి వచ్చేసింది. చిన్నప్పుడు మనస్ఫూర్తిగా తిందామంటే దొరికేది కాదు.. దాన్ని గుర్తు చేసుకొని ‘ఇప్పుడు దొరికింది కదా.. తిను’ అని నాకు నేను చెప్పుకుంటూ తినేవాణ్ణి. అనన్యా పాండే మాట్లాడుతూ – ‘‘పూరి, ఛార్మీగార్లు ‘లైగర్’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఈ సినిమాతో సౌత్లోకి రావడం ఆనందంగా ఉంది. మా నాన్నతో (చుంకీ పాండే) నటించాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆయన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేయమని చెప్పేవారు. ‘లైగర్’తో ఒకేసారి రెండు కోరికలు తీరడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
'లైగర్'.. ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ : పూరి జగన్నాథ్
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఒక రోజు మా ఆవిడ తిట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు'' అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ? హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి' అని కోరారు. ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే'' అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం (ఫోటోలు)
-
డేటింగ్లో ఉన్నా.. కానీ ఆమెకు ఇష్టం ఉండదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సాన పనిలేదు. విడుదలకు ముందే ఆయన నటించిన లైగర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. ఈనెల25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న విజయ్ తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్పై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. 'నా పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్ లైఫ్లో ఉండటం నాకు ఇష్టమే. కానీ పబ్లిక్లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు ' అంటూ చెప్పుకొచ్చాడు దీంతో విజయ్ డేటింగ్లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా విజయ్ స్టేట్మెంట్తో రష్మికతో డేటింగ్ రూమర్స్కి కూడా చెక్ పెట్టినట్లయ్యింది. -
Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా
నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్రం తమిళనాడు విడుదల హక్కులను స్టూడియో–9 సంస్థ అధినేత, నటుడు, నిర్మాత ఆర్.కె.సురేష్ పొందారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నటుడు విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే, ఆర్కే సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్కే సురేష్ మాట్లాడుతూ.. అర్జున్రెడ్డి చిత్రం చూసిన తరువాత తాను విజయ్ దేవరకొండకు ఫ్యాన్ అయ్యానన్నారు. ఆయన అమేజింగ్ యాక్టర్ అని అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. ఇది మాస్ ఎంటర్టైనర్ అని, ప్రేమ సన్నివేశాలు ఉంటాయని నటి అనన్యపాండే పేర్కొంది. ఎంతో ప్రేమిస్తూ చిత్రం చేసినట్లు చెప్పారు. చదవండి: ('ఆర్ఆర్ఆర్' అని గూగుల్లో సెర్చ్ చేశారా? మీకో సర్ప్రైజ్ !) విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. లైగర్ చిత్రంలో తన పాత్రకు నత్తి ఉంటుందని తెలిపారు. అలా నటించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నారు. తమిళంలో నోటా చిత్రం చేశానని.. తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని తెలిపారు. తమిళంలో వరుసగా నటించాలన్న ఆశ ఉందన్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, పా.రంజిత్ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి వారితో ఫోన్లో టచ్లో ఉన్నానని, త్వరలోనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానన్నారు. మైక్టైసన్తో నటించే ముందు కాస్త టెన్షన్ పడ్డానన్నారు. అయితే నటించడం గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు. ఆయన గ్రేట్ పర్సన్ అన్నారు. షూటింగ్లో ఆయన చెంపపై కొట్టిన దెబ్బకు నొప్పితో ఆ రోజంతా బాధపడ్డానని చెప్పారు. నటి రమ్యకృష్ణ సూపర్బ్ యాక్టర్ అని కొనిడాడారు. చిత్రంలో స్ట్రాంగ్ మదర్గా నటించారని చెప్పారు. -
పంజాబీ స్టైల్లో.. కోకా సాంగ్తో పిచ్చెక్కిస్తున్న రౌడీ హీరో
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని ‘కోకా 2.0..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను గీతా మాధురి, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. -
క్రేజీ.. విజయ్ 'లైగర్' మేకింగ్ స్టిల్స్ వచ్చేశాయి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాక్సర్గా నటిస్తున్న చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్లో దూకుడు పెంచిన లైగర్ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. చదవండి: అందుకే ప్రమోషన్స్కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్ దేవరకొండ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ స్టిల్స్ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. The frames that captured all the madness in making 📸💥 Here are some Exclusive Making Stills of #LIGER 🔥 15 Days to Go for the Mass Action Entertainer 😎#LigerOnAug25th 💥@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @DharmaMovies pic.twitter.com/J60A6E46Ni — Puri Connects (@PuriConnects) August 10, 2022 -
అందుకే ప్రమోషన్స్కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్ దేవరకొండ
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. అయితే ట్రైలర్ రిలీజ్ నుంచి ఇప్పటివరకు ప్రతీచోటవిజయ్ చెప్పులు(స్లిప్పర్స్)ధరిస్తూ తన సింప్లిసిటీ చూపిస్తున్నాడు. మరికొంతమంది మాత్రం అటెన్షన్ కోసమే విజయ్ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. 'నాకు ఆ టైమ్లో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాకుండా సినిమా రిలీజ్కి ఎక్కువ టైం కూడా లేదు. ప్రతిరోజూ ఒక డ్రెస్, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా. దీనివల్ల నా డ్రెస్సింగ్కి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయినా ప్రమోషన్స్కి ఇలా చెప్పులేసుకొని వెళ్లడం వల్ల ఎవరేమనుకుంటారో అని పట్టించుకోను. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా' అంటూ విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్గా 'లైగర్' సాంగ్
Aafat Song From Vijay Devarakonda Liger Movie Released: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాక్సర్గా నటిస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అలరించనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎప్పటినుంచో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగానే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. 'ఆఫత్' అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేరకొండ, అనన్య పాండేల కెమిస్ట్రీ యూత్ను అట్రాక్ట్ చేసేలా ఉంది. ఈ పాట పూర్తి వీడియోను షేర్ చేస్తూ 'మోస్ట్ ఎలక్ట్రిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అని విజయ్ అభివర్ణించాడు. 'ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే' అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్లతో ప్రారంభమైన ఈ పాటలో విజయ్, అనన్య డ్యాన్స్ మూమెంట్స్తో ఆకట్టుకున్నారు. ఇదివరకు ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. Vibe to the most electric song of the year #AAFAT 💞 ▶️ https://t.co/yHkGSmd8x6#LIGER #LigerOnAug25th pic.twitter.com/otJw78WvHT — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 -
‘లైగర్’ సెన్సార్ పూర్తి? థియేట్రికల్ రన్టైం ఎంతంటే..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిచన ఈ చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే మూవీ టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ వర్క్ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రణ్వీర్ని ఫాలో అయిన నటి.. టాప్లెస్ ఫొటోతో రచ్చ సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలోని మరిన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నాయంటున్నారు. బాక్సర్గా విజయ్ అదరగొట్టాడని, అతడి మాస్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా కాకుండ ఉండలేరట. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ పాత్ర స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుందట. అంతేకాదు ఇందులోని ప్రతి పాత్ర ఆడియన్స్ను మెప్పిస్తుందంటున్నారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు లైగర్ టీంను ప్రశంసించినట్లు తెలుస్తోంది. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? మొత్తానికి లైగర్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఆగస్ట్ 25న బాక్సాఫీసుపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరోవైపు ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్కు పరిచయకాబోతున్నాడు. ఇప్పటికే నార్త్లో విజయ్కి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనికి ఇటీవల ముంబైలో మాల్ జరిగిన మూవీ ఈవెంట్యే ఉదాహరణ. మరి ఈ మూవీతో విజయ్ నార్త్ ఆడియన్స్ ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి. -
లైగర్ను దొంగచాటుగా కలిసిన బ్యూటీ!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయిక. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగా ట్రైలర్, సాంగ్స్ను సైతం విడుదల చేస్తోంది. తాజాగా సినిమాలోని థర్డ్ సింగిల్ ఆఫత్ వీడియో టీజర్ను రిలీజ్ చేసింది. ఇందులో ఇంటి దగ్గర ఉన్న రౌడీని కలిసేందుకు దొంగచాటుగా ఇంటికే వచ్చేసింది అనన్య. అంతేకాదు, దర్జాగా ప్రియుడితో చిలిపి పనులు చేయడం మొదలుపెట్టింది. మరి వీరి రొమాంటిక్ సాంగ్ చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! There's always a beautiful drama Queen who will come between a mother and son!#Aafat 💞 Song Tomorrow at 4 PM!#FirstOnTwitter #Liger pic.twitter.com/2gBp7QWiF7 — Vijay Deverakonda (@TheDeverakonda) August 4, 2022 చదవండి: భర్తను టార్చర్ పెట్టిన హీరోయిన్, ట్రెండింగ్లో బాయ్కాట్ ఆలియా.. జూనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్ ఏమందంటే? -
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్, అనన్య
సౌత్లో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తనదైన స్టైల్, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ రౌడీకి అమ్మయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే లైగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ అక్కడ సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. చదవండి: సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది ఈ క్రమంలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ముంబైలోని ఓ మాల్లో సందడి చేశాడు విజయ్. అక్కడ విజయ్, అనన్యలను చూసిన ఫ్యాన్స్ ప్రచార వేదిక వద్దకు గుంపులుగా దూసుకువచ్చారు. అంతేకాదు విజయ్.. విజయ్.. లైగర్.. లైగర్ అంటూ ప్యాన్స్ కేకలతో మాల్ దద్దరిల్లింది. భారీగా సంఖ్యలో ఫ్యాన్స్ రావడం, వారి అత్యుత్సాహంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో విజయ్ వారిని ప్రశాంతంగా ఉండాలని అభ్యర్తించాడు. తాను ఇక్కడే ఉన్నానని, దయచేసి మీరంత తొక్కిసలాట లేకుండా కామ్ అవ్వాలని ఫ్యాన్స్ని కోరాడు. అయినా వారంత అభిమానాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో సిబ్బంది సైతం వారిని అదుపు చేయలేకపోయింది. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో విజయ్, అనన్యలు మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విజయ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మీ ప్రేమ నా హృదయాన్ని టచ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరితో చాలా కాలం పాటు కలసి ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్’ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. Your love has touched me ❤️ Hope you all are safe and back home. Wish I could have been there with you all so much longer. Thinking about you all as I go to bed. Goodnight Mumbai 🤗❤️#Liger — Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2022 (2/2) The massive turnout just resinstates the love you have showered on us and we would like to send the same love manifold to all our amazing fans! Hope everyone is safe. #LigerManiaBegins @TheDeverakonda @ananyapandayy @DharmaMovies @PuriConnects #WaatLagaDenge — Charmme Kaur (@Charmmeofficial) July 31, 2022 -
రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ రూమర్డ్ కపుల్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొడుతూ తరచూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. అయితే వీటిని రష్మక-విజయ్లు ఖండించినప్పటికీ రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాడు నిర్మాత కరణ్ జోహార్. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో విజయ్ కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ని అలాగే విజయ్ని కూడా రష్మికతో డేటింగ్ రూమర్స్పై ఆరా తీయగా.. తను నా డార్లింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. షూటింగ్లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మాధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పడం ఆసక్తిని సంతరించుకుంది. చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ -
విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. కొద్దికాలంగా విజయ్ ఫ్యాన్స్లో నెలకొన్న సందేహాంపై ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్, రష్మిక డేటింగ్లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి వట్టి పుకార్లననే విజయ్-రష్మికలు ఆ వార్తలను కొట్టిపారేశారు. అయినా వీరిపై రూమర్లు ఆగడం లేదు. తాజాగా ఈ షోలో కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ రిలేషిప్ స్టేటస్పై అభిప్రాయం ఏంటని అనన్యను ప్రశ్నించాడు. చదవండి: విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? దీనికి అనన్య ముసిముసి నవ్వుతూ.. ‘హీ ఈజ్ ఇన్ ‘రష్’(He is in rush). విజయ్ చాలా తొందరపడుతున్నాడు. మీకా.. మీకా సింగ్ను కలిసేందుకు అత్యుత్సహాంతో ఉన్నాడు’ అంటూ పరోక్షంగా ఫ్యాన్స్కి హింట్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు, ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంటే ‘అనన్య విజయ్-రష్మికలు రిలేషన్లో ఉన్నారని చెప్పకనే చెప్పారా?’,‘అయితే విజయ్ రష్మికతో మింగిల్ అయ్యేందుకు ఆత్రుతుగా ఉన్నాడా?’, ‘హో రష్-మికా(Rush-Mika)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య సమాధానానికి విజయ్ ఏమాత్రం ఆశ్యర్యపడలేదు. అయితే నువ్వు అదే అనుకుంటున్నావా? అని తిరిగి అనన్యను ప్రశ్నించాడు. ఆ తర్వాత కరణ్ కూడా రష్, మీకా అని అనన్య చెప్పిన పదాలను పదే పదే నొక్కి చెప్పాడు. చదవండి: ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్ The only time I loved ananya pandey!!!!! Happy tears in my eyes now#virosh #vijaydevarakonda #rashmika #LigerSaalaCrossbreed@TheDeverakonda @iamRashmika pic.twitter.com/zLLSy7lXJ0 — Raj❤❤vijay deverakonda (@deverakonda_raj) July 28, 2022 -
నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంలో యూత్లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తనదైన స్టైల్, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక అమ్మయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే లైగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ అక్కడ సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. కేవలం అభిమానుల మనసులనే కాదు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల మనసుని కూడా దోచేస్తున్నాడు ఈ ‘రౌడీ’. చదవండి: షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ ఇటీవల కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’లో సారా అలి ఖాన్, జాన్వీ కపూర్లు విజయ్పై మనసు పారేసుకున్నట్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్, తన ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి సందడి చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపీసోడ్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఎపిసోడ్లోపై హైప్ క్రియేట్ చేస్తుంది హాట్స్టార్. తాజాగా అనన్యతో నాకు సైట్ కొట్టకు అంటూ విజయ్ క్యూట్గా రిక్వెస్ట్ చేసిన వీడియోను డిస్నీప్లస్ హాట్స్టార్ ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: ప్రెగ్నెన్సీపై విమర్శలు.. ఆగ్రహించిన ఆలియా భట్ అందులో అనన్యతో సరదాగా తెలుగులో మాట్లాడుతూ కనిపిచాడు విజయ్. ‘అనన్య నువ్వు చాలా ముద్దు పిల్లవి కానీ ఉరికే ఇట్ల నా మీద లైన్ వేయకు! వద్దు’ అంటూ అనన్యను తెలుగులో రిక్వెస్ట్ చేస్తాడు. దీనికి ఆమె ‘వావ్.. చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పువా’ అంటూ కోరింది. దీంతో వీరిద్దరి మధ్యలో కరణ్ వచ్చి.. ‘అతను నువ్వు క్యూట్ అని చెబుతున్నాడు. కానీ తనని ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అనన్య బుంగ మూతి పెట్టుతుంది. ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Hitting on each other or not, this jodi is a hit in our hearts! Watch them on the Koffee couch this Thursday! 😍☕️ Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streaming from this Thursday. #KoffeeWithKaranOnHotstar pic.twitter.com/YHPJY1gqsq — Disney+ Hotstar (@DisneyPlusHS) July 27, 2022 -
చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన ‘రౌడీ’ హీరో
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం లైగర్. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష్న్ వర్క్తో పాటు ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా లైగర్ హీరోహీరోయిన్లు విజయ్, అనన్య పాండేలు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొన్నారు. త్వరలోనే రాబోయే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్, అనన్యలను తన బోల్డ్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరణ్ జోహార్. చదవండి: నయన్ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్ని ప్రశ్నించగా.. వామ్మో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ ముసిముసిగా నవ్వాడు విజయ్. ఆ వెంటనే గత ఎపిసోడ్లో జాన్వీ, సారాలు విజయ్ గురించి మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు కరణ్. ఆ తర్వాత తన పార్టీలో అనన్య ఎదో చేసిందని దారి గురించి అడగాలి అంటుండగా ఆమె వద్దు వద్దు అంటూ అడ్డుపడింది. ఆ వెంటనే నీకు ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఏం జరగుతోందని అడిగి అనన్యను చిక్కుల్లో పడేశాడు. దీంతో ఆమె మాట మాట్లాడకుండా షాకై చూస్తుంది. చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్ ఇక ఆ తర్వాత విజయ్ని ‘చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్ను పదే పదే రిక్వెస్ట్ చేశాడు విజయ్. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది. ఆమె సమాధానానికి కరణ్ ఆశ్చర్యంగా చూస్తూ.. మొదటిసారి.. ఈరోజు ఉదయమా! అంటాడు. ఇలా శాంతం ప్రోమో ఆసక్తిగా సాగింది. దీనికి ‘ఫుల్ ఎపిసోడ్ కోసం వేయింటింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Serious question - do you like 🧀? Then you'll love Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streams from this Thursday only on Disney+ Hotstar.@DisneyPlusHS @TheDeverakonda @ananyapandayy @apoorvamehta18 @jahnvio @aneeshabaig @Dharmatic_ pic.twitter.com/omxqi1NyBO — Karan Johar (@karanjohar) July 26, 2022 -
ఈదెబ్బతో ఇండియా మొత్తం నేనేంటో చూపిస్తా..
-
ట్రైలర్కే ఈ రచ్చ ఏందిరా నాయనా! విజయ్ మాస్ స్పీచ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్ ట్రైలర్తో ట్రీట్ ఇచ్చారు మూవీ టీం. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో గ్రాండ్గా లైగర్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మీకు మా అయ్య తెల్వడు, మా తాత తెల్వడు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్కి ఈ రచ్చ ఏందిరా నాయనా? ఏందిరా ఈ మెంటల్ మాస్! మీ ప్రేమకు ఐ లవ్ యూ. ఈ సినిమా కోసం బాడీ, ఫైట్స్, డ్యాన్స్ చేసినా అంటే అది మీ కోసమే. ఈ సినిమాను మీకు డెడికేట్ చేస్తున్నా. ఆగస్టు 25న ఇండియా షేక్ అవ్వడం గ్యారెంటీ!' అంటూ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే రేంజ్లో విజయ్ మాట్లాడాడు. ఇక ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్ దేవరకొండ అంటూ పూరి జగన్నాథ్ మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అనిల్ తడానీ, అనన్య పాండే, చార్మీ సహా పలువురు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ మాస్ స్టెప్పులు.. లైగర్ 'అక్డీ పక్డీ' సాంగ్ చూశారా !
Akdi Pakdi Full Song Out: టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. ఇదివరకు ఈ మూవీ నుంచి వచ్చిన థీమ్ సాంగ్కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు తాజాగా మరో సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటను జులై 11న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రొమో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు తగినట్టుగా సోమవారం 'అక్డీ పక్డీ' పాటను రిలీజ్ చేసింది. ఈ పాటను లిజో జార్జ్ డిజె చేతాస్ స్వరపరచగా, సునీల్ కశ్యప్ హుక్లైన్ అందించారు. అజీమ్ దయాని సూపర్ వైజ్ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. ఇక ఈ సాంగ్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. వీరిద్దరి డ్యాన్స్ బీట్కు తగ్గట్టుగా మాస్ ఆడియెన్స్ను ఉర్రూతలూగించేలా ఉంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. -
మాస్ స్టెప్పులతో విజయ్ దేవరకొండ.. ఆకట్టుకుంటున్న మాస్ సాంగ్
Akdi Pakdi Song Promo: టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల తేదిని ఇటివలే ప్రకటించిన విషయం తెలిసిందే. 'అకడి పకడి' అంటూ సాగే మాస్ సాంగ్ను జులై 11న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఈ సాంగ్ ప్రొమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రొమోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్లో మొట్టమొదటిసారిగా మాస్ స్టెప్పులు వేశాడు రౌడీ హీరో. ఈ స్టెప్పులకు విజయ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. Lets go Boyyyysssss!!! Full. All out. Mass 🤙🤙🤙 Here's #AKDIPAKDI Promo 💥 Song Releasing on 11th July @ 4:00 PM 🔥#Liger#LigerOnAug25th pic.twitter.com/GQQDwOGShX — Vijay Deverakonda (@TheDeverakonda) July 8, 2022 -
స్పెషల్ సాంగ్లో ఆడిపాడనున్న ముగ్గురు హీరోయిన్లు
‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ముగ్గురు హీరోయిన్లకు అతిథులుగా ఆహ్వానం అందిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గల్లీబాయ్’ వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (రాఖీ.. రాణీల ప్రేమకథ). కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే అతిథులుగా కనిపించనున్నారన్నది బీ టౌన్ టాక్. అంతేకాదు.. కొన్ని సీన్స్లో కూడా వీరు ఉంటారట. కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’లో జాన్వీ, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అనన్యా పాండే, ‘సింబ’ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్లుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. సో.. కరణ్ రిక్వెస్ట్ మేరకు ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో జాన్వీ, సారా, అనన్యలు అతిథులుగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుండటం విశేషం. -
ఐఫా గ్రీన్ కార్పెట్పై బాలీవుడ్ తారల తళుకులు (ఫొటోలు)
-
అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, ఆకట్టుకుంటున్న డాన్స్ వీడియో
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్కు పరిచయం కానుంది. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యలు అదిరిపోయే హుక్ స్టేప్ వేసి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చారు. లైగర్ నిర్మాతలో ఒకరైన కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ జగ్ జగ్ జియో చిత్రంను విజయ్, అనన్యలు ప్రమోషన్ చేశారు. చదవండి: హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా: విష్ణు ప్రియ దీనిలో భాగంగా ఈ సినిమాలోని పంజాబ్బన్ సాంగ్కు వీరిద్దరు కలిసి హుక్స్టేప్ వేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అనన్య.. ‘ఈ పాట జోరుకు హుక్స్టేప్ వేయకుండ ఉండలేకపోయాం. ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. జగ్ జగ్ జియో టీం శుభాకాంక్షలు’ అంటూ షేర్ చేసింది. ఈ సాంగ్కు అనన్య, విజయ్లు కలిసి హుక్ స్టేప్ వేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘వీరిద్దరు కలిసి డాన్స్ చేయడం చూస్తుంటే లైగర్ చిత్రంలో వీరిమధ్య రొమాన్స్ ఏరేంజ్లో ఉండబోతోందో అర్థమవుతుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ అంతేకాదు ‘లైగర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’, ‘మీ జోడి బాగుంది’ అంటూ స్పందిస్తున్నారు. లైగర్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్ పోషిస్తున్నాడు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ పేరు.. ఈ జోడీ కుదిరేనా ?
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో స్టార్ట్ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు వినిపిస్తోంది. మరి.. ఎన్టీఆర్తో జోడీ కట్టే చాన్స్ అనన్యకు దక్కుతుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’. ఇందులో హీరోయిన్గా నటిస్తోంది అనన్య పాండే. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి: ఎన్టీఆర్కు విలన్గా కమల్ హాసన్ !.. ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా.. నన్ను క్షమించండి..అభిమానులకు ఎన్టీఆర్ ఎమోషనల్ లేఖ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజయ్ దేవరకొండపై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ananya Pandey about Vijay Devarakonda: 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ అనన్య పాండే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో నటిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పాండే ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తింది. విజయ్ది చాలా దయాగుణమని, అతను చాలా మంచి వ్యక్తి అని పేర్కొంది. 'మేమిద్దరం సెట్లో సరదాగా ఉండేవాళ్లం. అమెరికాలో లైగర్ షూటింగ్ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
'లైగర్' మూవీ నుంచి సర్ప్రైజ్.. 'ఆకలితో ఉన్నా' అంటూ పోస్ట్
Liger Movie: Vijay Devarakonda Shares Update: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ క్రమంలో మూవీ గురించి సర్ప్రైజ్ ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు విజయ్ దేవరకొండ. 'నేను ఆకలితో ఉన్నా.. ఇండియా ఆకలితో ఉంది. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సర్ప్రైజ్ను మే 9న సాయంత్రం 4 గంటలకు చూపిస్తామని పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టర్లో 'హెచ్చరిక.. అతడు వేట మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు' అని ఉండటంతో టీజర్ అనౌన్స్మెంట్ లేదా స్పెషల్ థీమ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్కు కళ్లు చెదిరే ఆఫర్స్ We have been waiting patiently for our turn in front of INDIA! I am Hungrrrrry - India is Hungry Now, Time has come to Unleash him.#Liger May 9th - 4 PM pic.twitter.com/9Sqaa7Ezir — Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2022 -
లైగర్ హీరోయిన్తో బ్రేకప్ తర్వాత కొత్త బైక్ కొన్న హీరో!
స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కొత్త బైక్ కొన్నాడు. ట్రయంఫ్ బోన్విల్లె స్పీడ్ ట్విన్ అనే స్టైలిష్ బైక్ను తన సొంతం చేసుకున్నాడీ హీరో. దీని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రూ.13 లక్షలని తెలుస్తోంది. తన కొత్త బైక్కు సంబంధించిన ఫొటోలను ఇషాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీనికి షాహిద్ కపూర్ స్పందిస్తూ 'నగరంలో ఈ కొత్త బైకర్ బాయ్ను చూడండి' అని కామెంట్ చేశాడు. దీనికి ఇషాన్ రిప్లై ఇస్తూ 'నాకు కొత్త హెల్మెట్ను బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చాడు. కాగా ఇషాన్ లైగర్ హీరోయిన్ అనన్య పాండే విడిపోయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అటు ఇషాన్ కానీ, ఇటు అనన్య కానీ స్పందించనేలేదు. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ 'ఖాలీ పీలీ' సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఇషాన్ 'ఫోన్ బూత్', 'పిప్ప' చిత్రాలు చేస్తున్నాడు. జెర్సీలో షాహిద్ కపూర్కు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ 'పిప్ప'లో ఇషాన్తో జోడీ కడుతోంది. View this post on Instagram A post shared by Ishaan (@ishaankhatter) చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి -
స్టార్ హీరో తమ్ముడితో 'లైగర్' బ్యూటీ బ్రేకప్!
Ananya Panday And Ishaan Khatter Break Up: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన విషయం తెలిసిందే కదా! ఇటీవలే ఇషాన్ తల్లి నీలిమా సైతం అనన్య తమ ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటూ ఎక్కడలేని ప్రేమను కురిపించింది. తన కొడుకు జీవితంలో అనన్యకు ఎంతో ప్రాధాన్యముందంటూ వాళ్లు లవ్లో ఉన్నారని చెప్పకనే చెప్పింది. కానీ ఇంతలోనే ఫ్యాన్స్ నెత్తిన పిడుగులాంటి వార్త పడింది. మూడేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న అనన్య, ఇషాన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి ప్రయాణానికి లవ్ బర్డ్స్ ముగింపు పలికినట్లు తెలుస్తోంది. పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట చివరకు తమ దారులు వేరంటూ విడిపోయినట్లు కనిపిస్తోంది. కాగా అనన్య పాండే 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లైగర్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది. చదవండి: తెలుగులో పరిచయం కానున్న పర భాష హీరోయిన్లు, అనన్య పాండేతో సహా మరికొందరు Sai Pallavi : కూలీగా మారిన స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్ -
శుభ'మస్తు'గా పర భాష హీరోయిన్లు.. తెలుగులోకి పరిచయం
పేరులోనే శుభాన్ని మోసుకొచ్చింది ఉగాది.. ఇది ‘శుభకృత్’ నామ సంవత్సరం.. శుభకృత్ అంటే ‘మంచి చేసేది’ అని అర్థం. మంచే జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన వేళ. తెలుగు చిత్రసీమ కూడా కొత్త కథానాయికలను ‘శుభమస్తు’ అంటూ ఆహ్వానిస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో పలువురు నాయికలు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ముంబై బ్యూటీలు తెలుగు తెరపై మెరవడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది హిందీ భామలు ఇక్కడ నిరూపించుకున్నారు. తాజాగా కొందరు ముంబై సే ఆయా (ముంబై నుంచి వచ్చారు). వీళ్లల్లో ఆల్రెడీ హిందీలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దీపికా అనగానే చాలామంది బాలీవుడ్ హీరోయిన్ అనే అనుకుంటారు. కానీ హీరోయిన్గా ఆమె కెరీర్ మొదలైంది ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తోనే. ఈ సినిమా తర్వాత దీపికా హిందీలో చేసిన ‘ఓం శాంతి ఓం’ అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయారు ఈ మంగుళూరు బ్యూటీ. అయితే 2007లో రజనీకాంత్ చేసిన తమిళ ఫిల్మ్ ‘కొచ్చయాడన్’తో మళ్లీ సౌత్లో నటించారు. అయితే అది యానిమేషన్ మూవీ కాబట్టి.. ఎక్కువ రోజులు పని చేయలేదామె. ఎనిమిదేళ్ల తర్వాత సౌత్లో ‘ప్రాజెక్ట్ కె’లో భాగమయ్యారు. దీపికా పదుకొణెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇక 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అనన్య పాండే ‘లైగర్’తో తెలుగువైపు అడుగులు వేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇంకోవైపు బాక్సింగ్ బ్యాక్డ్రాప్లోనే రూపొందిన మరో ఫిల్మ్ ‘గని’తో తెలుగు గడప తొక్కారు సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ‘గని’ చిత్రంలో సయీ మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. బాలీవుడ్లో వెబ్ సిరీస్లు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న మిథిలా పాల్కర్ తెలుగుకి వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా..’ చిత్రంలో తెలుగు తెరపై కనిపించనున్నారామె. తమిళ హిట్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే..’కి ఇది తెలుగు రీమేక్. ఒకే సినిమాతో ఇరువురు భామలు ఒకే సినిమా (‘టైగర్ నాగేశ్వరరావు’)తో ఇద్దరు బ్యూటీలు పరిచయం కానున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినానా (శనివారం) ఆరంభమైంది. ఇంతకీ నూపుర్ సనన్ ఎవరంటే.. ఇప్పటికే నార్త్, సౌత్లో స్టార్ అనిపించుకున్న కృతీ సనన్ చెల్లెలు. మరో భామ గాయత్రీ భరద్వాజ్ ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018, సెఫోరా మిస్ గ్లామరస్, జియో మిస్ పాపులర్ ఇలా పలు టైటిల్స్ను గెల్చుకున్నారు. ఫ్రమ్ ఫారిన్ తమిళ హీరో శివకార్తికేయన్ కోసం ఉక్రెయిన్ నుంచి వచ్చారు మరియా ర్యాబోషప్క. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తున్నారు. ఇక నాగశౌర్య కోసం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు న్యూజిల్యాండ్ బ్యూటీ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలో షిర్లే సేథియా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. మాలీవుడ్ టు టాలీవుడ్ మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్ సుందరం కోసం తెలుగుకి వచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అంటే... సుందరానికీ’ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు మాలీవుడ్లో దూసుకెళ్తోన్న సంయుక్తా మీనన్ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ (తమిళంలో ‘వాతి’)లో సంయుక్తా హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్లో సంయుక్త హీరోయిన్గా కనిపిస్తారు. అంతే కాదండోయ్.. మహేశ్బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారీ బ్యూటీ. ఇక మరో పాపులర్ మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మీ సైతం తెలుగులో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్ కాంబినేషన్లో రిలీజ్కు రెడీ అయిన చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రంతో ఐశ్వర్యా లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేశారు. వీరితో పాటు అనిఖా కృష్ణన్ కూడా తెలుగుకు హాయ్ చెబుతున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’ తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో అనిఖా నటిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హీరోలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి దాదాపు పది మంది కథానాయికలు తెలుగుకి వస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తెలుగులో పరిచయమై ప్రతిభను నిరూపించుకునేందుకు కథలు వింటున్నారు. -
సొగసరి.. వయ్యారి నడకలు, ఒక్కరు కాదు మరి! (లాక్మీ ఫ్యాషన్ వీక్ ఫొటోలు)
-
ఆమె అలాగే కనిపించాలి.. ట్రోలింగ్పై అనన్య తండ్రి షాకింగ్ కామెంట్స్
Chunky Panday Reacts To Trolls His Daughter Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవల దర్శకనిర్మాత హోస్ట్ చేసిన పార్టీలో దర్శనమిచ్చింది. ఆ పార్టీలో ఆమె ధరించిన బ్లాక్ డ్రెస్తో ట్రోలింగ్ గురైంది. అనన్య బోల్డ్ డ్రెస్ వేసుకోవడంతో నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్పై అనన్య తండ్రి చుంకీ పాండే స్పందించారు. అనన్య ఎలాంటి దుస్తులు ధరించాలో తానెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తాను అతని భార్య తమ పిల్లలకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏవి వేసుకోకూడదు అని ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని వివరించారు. చదవండి: ఇదేం ఎక్స్పోజింగ్.. హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు 'మేము మా ఇద్దరు కూతుళ్లను చాలా బాగా పెంచాం. వారు చాలా తెలివైనవారు. అనన్య ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో ఉంది. ఆమె గ్లామరస్గా కనిపించాలి. అది ఆమెకు అవసరం. నేను కచ్చితంగా చెప్పగలను మా పిల్లలు వల్గర్గా కనిపించకుండా దుస్తులు ధరించగలరు. నేను అనన్యతో చెప్పాను ఏదేమైనా ప్రజలైతే నీ గురించి మంచిగా అయినా చెడ్డగా అయినా మాట్లాడుకుంటున్నారు' అని చుంకీ పాండే తెలిపారు. చదవండి: పార్టీలో హీరోయిన్తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ చుంకీ పాండే, భావన దంపతులకు అనన్య, రైసా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీ ముంబైలో గ్రాండ్గా జరిగింది. ఈ పార్టీకి రౌడీ హీరో విజయ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ, అనన్య కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్ను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇదేం ఎక్స్పోజింగ్.. హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ లైగర్ సినిమాతో టాలీవుడ్కి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్కి జోడీగా అనన్య నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రీసెంట్గా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీకి హాజరైన అనన్య ప్రస్తుతం ట్రోలింగ్ బారిన పడింది. చదవండి: పార్టీలో హీరోయిన్తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ ముంబైలో గ్రాండ్గా నిర్వహించిన ఈ బర్త్డే పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్, అనన్య, చార్మీ, పూరి జగన్నాథ్లు కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పార్టీలో హీరోయిన్తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం. గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్తో అనన్య పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖలీపిలీ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీనికి తగ్గట్లు గానూ పార్టీలు, పబ్లు అంటూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు మీడియాకు కనిపించారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి ప్రేమ విషయంపై ఇషాన్ తల్లి నీలిమా అజీమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనన్య మా కుటుంబంలో ఒక మెంబర్. ఆమె నా కొడుకికి మంచి స్నేహితురాలు. అతని జీవితంలో అనన్య ముఖ్యమైన భాగమైపోయింది. షాహిద్, మీరాతోనూ అనన్య చాలా బాగా మాట్లాడుతుంది. ఇక ఇషాన్ ఫ్రెండ్స్తోనూ ఇట్టే కలిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ని బట్టి ఇషాన్-అనన్యల ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లే అని, ఆమె మాటల్ని బట్టి అనన్య-ఇషాన్ల ప్రేమాయణం ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
విజయ్ పిరికివాడు: అనన్య షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లైగర్’. దాదాపు షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈమూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్, అనన్య పాండేలు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనన్య, విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. విజయ్ బెస్ట్ కో-స్టార్ అని కితాబు ఇచ్చింది. అయితే ‘సినిమాలో కనిపించేదాని కన్నా విజయ్ బయట చాలా భిన్నంగా ఉంటాడు. ఒక్కోసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి. చదవండి: రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! కానీ బయట మాత్రం విజయ్ చాలా భయటపడతాడు. సహజంగా విజయ్ పిరికివాడు’ అంటూ చెప్పకొచ్చింది. కానీ విజయ్ మంచి సహానటుడని, ఒక కో-స్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్ దగ్గర ఉంటాయని చెప్పింది. దీంతో ప్రస్తుతం అనన్య కామెంట్స్ హాట్టాపిక్గా మారాయి. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 2022 అగష్టు 25 ప్రపంచ వ్యాప్తంగా లైగర్ విడుదల కానుంది. ఈ మూవీలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రతో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
దీపిక సినిమాపై కంగనా ఫైర్.. చెత్త సినిమా అంటూ విమర్శలు
దీపిక పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలోని శృతిమించిన రొమాన్స్పై ఆమె ఘాటుగా స్పందించింది. 'నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్ని అర్థం చేసుకోగలను. దయచేసి కొత్తతరం యువత, అర్భన్ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాలను ఏమాత్రం కాపాడలేవు' అంటూ ఇన్స్టా వేదికగా విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి సీన్స్ చేయడం ఏంటంటూ పెదవివిరుస్తున్నారు. -
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్మాల్లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
ఆ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా?
How Much Did Amazon Prime Spend On Gehraiyaan: దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గెహ్రియాన్'. షకున్ భత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.టీజర్తో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి11(నిన్న)అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది. ఇక పెళ్లి తర్వాత దీపిక ఇంటిమేట్ సీన్స్లో నటించడం మరింత చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థ అమెజాన్ ఏకంగా రూ. 100కోట్ల రూపాయలను వెచ్చించిందని తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే భారీ డీల్స్లో ఇదొకటి అని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. -
‘లైగర్’ బ్యూటీ అనన్యపై దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు, హీరోయిన్ ఫ్యాన్స్ షాక్
Deepika Padukone Shocking Comments On Ananya Panday: లైగర్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం గెహ్రాయా. ఈ మూవీ ఫిబ్రవరి 11న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో చిత్రం బృందంగా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కో-స్టార్ అయిన అనన్యపై దీపికా చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా మారాయి. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇంటర్య్వూలో అనన్య గురించి దీపికా మాట్లాడుతూ.. ‘గెహ్రాన్ మూవీ చేసే ముందు వరకు నాకు అనన్య పాండే అంటే ఎవరో తెలియదు. తనని ఎప్పుడు కలవలేదు కూడా. ఇదేదో జోక్ చేయడానికి చెప్పడం లేదు. వాస్తవంగానే మూవీ మొదలయ్యే ముందు వరకు అనన్య ఎవరనేది అసలు తెలియదు. అందరి లాగే నేను కూడా తన పేరును సోషల్ మీడియాలో విన్నాను’ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ‘నా వయసు 36, అనన్య వయసు 23. నా చెల్లి కన్నా చిన్నది. తనతో కలిసి నటించడం నిజంగా చక్కటి అనభూతిని ఇచ్చింది. అనన్య అందరి నటుల్లా కాదు. చదవండి: వరుణ్ తేజ్తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఆమె చాలా తెలివైన అమ్మాయి. సెట్లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి నేర్చుకుంటుంది. భవిష్యత్తులో తను మరిన్నీ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా’ అంటూ దీపికా చెప్పుకొచ్చింది. అయితే అనన్య ఎవరో తెలియదంటూ దీపికా కామెంట్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. తను బాలీవుడ్ నటి అయినప్పటికీ అనన్య ఎవరో తెలియకపోవడం ఆశ్చర్యకరమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గెహ్రాన్ దీపికా లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనన్య పాండే, గల్లిబాయ్ ఫేం సిద్ధార్థ్ చతర్వేది ప్రధాన పాత్రలు పోషించారు. -
Gehraiyaan: ఓటీటీ వేదికగా యుద్ధానికి సిద్ధమైన దీపిక పదుకొణె!
టాలీవుడ్ చేస్తోన్న దాడిని ఎదుర్కొనేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తోంది. బీటౌన్ దృష్టిని మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నార్త్ సైడ్ థియేటర్స్ క్లోజ్ గా ఉండటంతో ఓటీటీ వేదిగా యుద్ధానికి సిద్ధమైంది దీపికపదుకొణె. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గెహ్రాయా. గల్లీ బాయ్ ఫేమ్ సిద్దార్ధ్ చుతుర్వేది, లైగర్ హీరోయిన్ అనన్యా పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో కపూర్ అండ్ సన్స్ తో బిగ్ హిట్ అందుకున్న శకున్ బత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదునిక దాంపత్య జీవితాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు ముహుర్తం ఖరారు అయింది.వాలెంటైన్స్ డే కానుకగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఓ స్టార్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా వచ్చే రెస్పాన్స్ కోసం హిందీ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
Liger Movie: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 'లైగర్' టీం
Vijay Devarakonda Liger Movie Announces Release Date: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్31రోజు లైగర్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. #AagLagaDenge #LIGER #LigerOnAug25th2022 https://t.co/o1aztzI9GD — Puri Connects (@PuriConnects) December 16, 2021 -
మహేశ్బాబుతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Liger Movie Going To Release On Ugadhi: లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజిల్స్కు షిఫ్ట్ అయింది ‘లైగర్’ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్’. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాస్ ఏంజిల్స్లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్లపై లాస్ వేగాస్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత తదుపరి చిత్రీకరణ కోసం ‘లైగర్’ యూనిట్ లాస్ ఏంజిల్స్కి వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేసే సాధ్యాసాధ్యాలను నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఫిల్మ్నగర్ తాజా టాక్. మరోవైపు మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
లాస్ ఏంజెల్స్లో 'లైగర్' టీం సందడి.. ఫోటో వైరల్
Vijay Deverakonda and Ananya Panday shoot for Liger in Los Angeles: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'లైగర్'. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలె లాస్ వెగాస్లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్లో షెడ్యూల్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. లైగర్ టీం..లాస్ ఏంజెల్స్ నుంచి హాయ్ చెబుతుంది అంటూ ఫోటోను పంచుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, పూరి జగన్నాథ్ ఉన్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
కీలక డేటా తొలగించిన అనన్య!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మిత్రురాలైన నటి అనన్య పాండేను విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఎన్సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఇందులోని వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలు, వాయిస్ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్సీబీ గుర్తించింది. డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్లలో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్తో చాటింగ్లపై ఆనన్య పాండేను ఎన్సీబీ నిశితంగా ప్రశ్నించింది. అయితే, ఆమె అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ కొనడానికి ఆర్యన్కు ఎలాంటి సాయం చేయలేదని, అతడితో ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొంటోంది. అయితే, ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులెవరో అనన్యకు తెలుసని ఎన్సీబీ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా ఆర్యన్ ఖాన్ సహా నిందితులందరి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఆర్యన్కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థిస్తామన్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేసింది. వారి ఆదాయ వనరులను పరిశీలిస్తోంది. -
ఆర్యన్ ఖాన్కు సాయం చేయలేదు: అనన్య పాండే
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలను తాను ఎప్పుడూ తీసుకోలేదని బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్సీబీ అధికారులకు చెప్పారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని పేర్కొన్నారు. ముంబై క్రూయిజ్లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో వరుసగా రెండోరోజు శుక్రవారం అనన్య పాండే ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్తో రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణల ఆధారంగా అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. 2018–19లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇవ్వడంలో అనన్య సహకరించినట్టుగా వారి వాట్సాప్ సంభాషణల ద్వారా తెలుస్తోందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. స్టార్ హీరోల పిల్లల గెట్ టుగెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్కి అనన్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వారి సంభాషణల ద్వారా అవగతమవుతోందని ఎన్సీబీ వెల్ల డించింది. అనన్య సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. -
Drugs Case Trending: అనన్య పాండే ఫోటోలు