January 06, 2021, 19:19 IST
జనవరి 10 నుంచి మొదలై మార్చి 7 వరకు 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
January 05, 2021, 15:49 IST
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తన ఖాతాదారుల సంఖ్య అమెరికా ...
December 31, 2020, 16:01 IST
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్వర్క్కు ఫ్రీ వాయిల్స్...
December 29, 2020, 16:36 IST
ముంబై, సాక్షి: బిలియనీర్ ముకేశ్ అంబానీ 2020లో పలు ఘనతలను సాధించారు. ప్రణాళికలకు అనుగుణంగా అడుగులు వేయడం ద్వారా గ్రూప్ కంపెనీలకు జోష్నిచ్చారు....
December 28, 2020, 20:36 IST
న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో 2020లో ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. దింతో ఇంటర్నెట్ వినియోగం మాత్రం విపరీతంగా పెరిగి పోయింది. దింతో...
December 15, 2020, 14:37 IST
ముంబై, సాక్షి: ఫ్యూయల్ ఫర్ ఇండియా2020పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిర్వహిస్తున్న తొలి ఎడిషన్ నేడు ప్రారంభమైంది. వర్చువల్ పద్ధతిలో...
December 04, 2020, 11:20 IST
ముంబై, సాక్షి: వరుసగా రెండో నెలలోనూ వైర్లెస్ వినియోగదారులను జత చేసుకోవడంలో మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముందుంది. గడిచిన సెప్టెంబర్లో 3.8...
December 02, 2020, 14:49 IST
జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు తరలించే ప్రయత్నంలో...
December 02, 2020, 14:33 IST
న్యూఢిల్లీ, సాక్షి: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తాజాగా కుబేరుల జాబితాలో మరో రికార్డును చేరుకున్నారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్...
November 17, 2020, 11:27 IST
రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ అక్టోబర్లో 1.5 ఎంబీపీఎస్ పడిపోయింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది....
November 02, 2020, 12:13 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్...
October 31, 2020, 04:59 IST
న్యూఢిల్లీ: కీలకమైన చమురు, రసాయనాల విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్...
October 22, 2020, 09:34 IST
న్యూఢిల్లీ: సరికొత్తగా తీర్చిదిద్దిన దేశీ మొబైల్ బ్రౌజర్ ‘జియోపేజెస్’ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని...
October 21, 2020, 08:01 IST
రిలయన్స్ జియో, క్వాల్కామ్ టెక్నాలజీస్ జియో 5జీ పరీక్షలు విజయవంతం
October 08, 2020, 13:45 IST
జియో ప్లాట్ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్ చార్ధామ్ దేవస్థానం బోర్డుకు రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
September 28, 2020, 19:41 IST
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కోరుకునే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్గా రిలయన్స్ జియో కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్లో...
September 26, 2020, 10:53 IST
సాక్షి, న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీనిభారతీయ వినియోగదారులకు తిరిగిఅందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్...
September 24, 2020, 17:10 IST
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే వారికి జియో బంపర్...
September 23, 2020, 08:48 IST
జియో: భారత్లో తొలిసారి ఇన్–ఫ్లైట్ సేవలు
September 23, 2020, 04:30 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టారిఫ్లు, బ్రాడ్బ్యాండ్ సేవల్లో ధరల యుద్ధానికి తెరలేపి సంచలనం సృష్టించిన రిలయన్స్కు చెందిన టెలికం సంస్థ జియో...
September 19, 2020, 09:45 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్కౌర్ బాదల్ రాజీనామా...
September 15, 2020, 19:29 IST
ముంబై : ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులకు రిలయన్స్ జియో ఆకర్షణీయ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. లైవ్ క్రికెట్ మ్యాచ్లను...
September 09, 2020, 15:03 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల తయారీకి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం...
September 07, 2020, 17:17 IST
ముంబై: దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే రాబోయే నాలుగేళ్లలో...
September 05, 2020, 20:08 IST
న్యూఢిల్లీ: బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్టెల్ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ తన బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్...
September 05, 2020, 13:35 IST
సాక్షి, ముంబై : దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో తన హవాను అప్రతిహతంగా...
September 05, 2020, 04:24 IST
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ భారత వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేయడంపై జపాన్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్...
September 03, 2020, 20:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిషేధానికి గురైన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జపాన్ కు చెందిన సాఫ్ట్...
August 31, 2020, 19:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్న కొద్దీ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశ కంపెనీలపై నిషేధం విధించాలని రాజకీయ నేతల నుంచి...
August 25, 2020, 09:51 IST
సాక్షి, ముంబై: రానున్న ఐపీఎల్ 2020 సందర్భంగా క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. జియో క్రికెట్...
August 25, 2020, 05:57 IST
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఆర్కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం...
August 24, 2020, 21:37 IST
ముంబై: రిలయెన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తు దిగ్గజ కంపెనీగా రిలయెన్స్ పేరు గాంచింది. ఈ నేపథ్యంలో రిలయెన్స్ జియో త్వరలోనే 5జీ...
August 22, 2020, 04:48 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం...
August 18, 2020, 05:05 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది....
August 15, 2020, 11:20 IST
ముంబై: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్ కాల్స్ను...
July 29, 2020, 14:22 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోలో వరుస పెట్టుబడులను సాధించిన రిలయన్స్ తాజాగా జియో ఫైబర్లో పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా దోహా...
July 20, 2020, 20:43 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సృష్టించేందుకు మరింత...
July 09, 2020, 16:41 IST
న్యూఢిల్లీ: అత్యాధునిక వీడియో సెషన్స్కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. ఈ...
July 08, 2020, 21:08 IST
ముంబై: జియో వినియోగదారులకు శుభవార్త. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్ను చూసే...
July 06, 2020, 15:32 IST
సాక్షి, ముంబై: కరోనా, లాక్డౌన్ సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే టెలికాం...
July 06, 2020, 13:16 IST
ముంబై: రిలయన్స్ జియో ఇటీవల ఆవిష్కరించిన వీడియో కాలింగ్ యాప్ జియో మీట్కు భారీ ఆదరణ లభిస్తోంది. యాప్ లాంఛ్ అయిన మూడురోజుల్లోనే 10 లక్షలమందికి...
July 03, 2020, 09:02 IST
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో భారీ పెట్టుబడిని సాధించింది.