May 21, 2023, 14:00 IST
వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు...
May 13, 2023, 07:50 IST
పూసపాటిరేగ: మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడు వివాహ విందుకు అందరూ సందడిగా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు....
February 08, 2023, 11:59 IST
చికెన్ కబాబ్ తిని అస్వస్థత.. 137 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్
February 02, 2023, 06:12 IST
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం...
January 07, 2023, 00:58 IST
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో...
January 04, 2023, 18:31 IST
తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను...
December 26, 2022, 15:02 IST
కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది.
December 14, 2022, 01:35 IST
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు...
December 10, 2022, 12:45 IST
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
December 10, 2022, 11:19 IST
మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదంటూ బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై ..
November 30, 2022, 20:07 IST
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
November 30, 2022, 14:02 IST
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం...
November 06, 2022, 04:42 IST
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం...
November 05, 2022, 12:54 IST
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
September 21, 2022, 00:50 IST
సాక్షి, హైదరాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మైనారిటీల రెసిడెన్షి యల్ పాఠ శాలలో విషాహారం ప్రభావంతో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి...
September 20, 2022, 09:27 IST
కొమురంభీం కాగజ్నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
September 20, 2022, 08:42 IST
భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ వాపోతున్నారు పిల్లలు. ఫుడ్పాయిజన్ నేపథ్యంలో..
September 06, 2022, 10:05 IST
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్
September 06, 2022, 08:47 IST
సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్ అన్నంలోని బల్లిని తీసివేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర...
August 27, 2022, 01:13 IST
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ...
August 06, 2022, 01:35 IST
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్లో తిన్న విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది...
August 03, 2022, 15:08 IST
బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనపై గవర్నర్ ఆవేదన
August 02, 2022, 03:04 IST
ఆదివారం మధ్యాహ్నం చికెన్ అన్నం, రాత్రి ఉల్లిగడ్డ కూరతో భోజనం పెట్టినట్టు విద్యార్థినులు తెలిపారు. అయితే మధ్యాహ్నం, రాత్రి వడ్డించిన పురుగుల...
July 31, 2022, 01:56 IST
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర...
July 30, 2022, 01:26 IST
మహబూబాబాద్ అర్బన్: వానపాములు, జెర్రులను గమనించకుండా వండిన పప్పు తిన్న 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మంది పరిస్థితి...
July 23, 2022, 02:40 IST
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయని...
July 17, 2022, 03:02 IST
ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రే నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్న ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ శనివారం క్యాంపస్కు రావడంతో...
July 16, 2022, 14:47 IST
బాసర/నిజామాబాద్ నాగారం/సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం...
July 15, 2022, 19:49 IST
బాసర ట్రిపుల్ ఐటీలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులు
July 15, 2022, 18:54 IST
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
June 27, 2022, 21:05 IST
సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. దాదాపు 120 మంది విద్యార్థులు...
June 25, 2022, 07:48 IST
రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్తో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు...