Many Students Are Sick Due To Food Poisoning In Basara IIIT, Details Inside - Sakshi
Sakshi News home page

Food Poisoning In Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్.. ఐదుగురికి అస్వస్థత

Nov 30 2022 8:07 PM | Updated on Nov 30 2022 8:30 PM

Many Students Are Sick Due To Food Poisoning In Basara IIIT - Sakshi

బాసర ట్రిపుల్‌ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!

Advertisement
 
Advertisement
Advertisement