తెలంగాణ: కాగజ్‌నగర్ గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌ | Food poisoning Students Hospitalized At Kagaznagar Gurukulam | Sakshi
Sakshi News home page

తెలంగాణ: కాగజ్‌నగర్ గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌.. పురుగులు వస్తున్నాయంటున్న పిల్లలు

Sep 20 2022 8:42 AM | Updated on Sep 20 2022 9:28 AM

Food poisoning Students Hospitalized At Kagaznagar Gurukulam - Sakshi

భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ వాపోతున్నారు పిల్లలు. ఫుడ్‌పాయిజన్‌ నేపథ్యంలో..

ఆసిఫాబాద్‌: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement