TG: స్కూళ్లలో ఫుడ్‌పాయిజన్‌పై హైకోర్టు సీరియస్‌ | Telangana High Court Serious On Food Poison Cases In Govt Schools | Sakshi
Sakshi News home page

TG: మాగనూరు ఫుడ్‌పాయిజన్‌పై హైకోర్టు సీరియస్‌

Nov 27 2024 12:48 PM | Updated on Nov 27 2024 2:32 PM

Telangana High Court Serious On Food Poison Cases In Govt Schools

సాక్షి,హైదరాబాద్‌:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్‌పాయిజన్‌ ఘటనపై హైకోర్టు సీరియస్‌ అయింది. ఈ విషయంలో ఫైల్‌ అయిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(నవంబర్‌ 27) విచారించింది.

పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్‌ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్‌పాయిజన్‌ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీచదవండి:  మాగనూరులో మళ్లీ ఫుడ్‌పాయిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement