March 21, 2023, 07:45 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరోసారి పోటీకి భారతీ ఎయిర్టెల్ తెరతీసింది. తాజాగా అన్లిమిటెడ్ డేటా పేరుతో పరిచయ ఆఫర్ను ప్రకటించింది....
March 17, 2023, 15:53 IST
భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ 5జీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లు అపరిమితంగా 5జీ డేటాను...
March 16, 2023, 06:34 IST
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు...
March 14, 2023, 15:24 IST
సాక్షి, ముంబై: పోకో ఎక్స్ 5 5జీ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఎక్స్ సిరీస్లో భాగంగా తన రెండో ఫోన్ను కంపెనీ లాంచ్ చేసింది....
March 10, 2023, 05:42 IST
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్ తాజాగా యూఎస్ కంపెనీ మిమోసా నెట్వర్క్స్ను కొనుగోలు...
March 09, 2023, 05:31 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13...
March 06, 2023, 13:56 IST
దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను మరింత విస్తరించింది. తాజాగా మరో 125 నగరాల్లో అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను...
March 04, 2023, 03:53 IST
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో (ఎస్జీఐ) అత్యంత స్వల్ప...
March 03, 2023, 03:39 IST
బార్సిలోనా: సరసమైన సేవలతో ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ (స్టాండలోన్) నెట్వర్క్ ఆపరేటర్గా ఈ ఏడాది జియో అవతరిస్తుందని సంస్థ తెలిపింది. రెండవ అర్ధ భాగంగా...
March 02, 2023, 04:21 IST
న్యూఢిల్లీ: భారత్లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా...
March 01, 2023, 04:53 IST
న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన అంకుర సంస్థలు, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) 2024 జనవరి వరకూ 5జీ టెస్ట్ బెడ్ను ఉచితంగా వినియోగించుకోవచ్చని...
March 01, 2023, 00:43 IST
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ...
February 23, 2023, 20:46 IST
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ తన పాపులర్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 12ప్రో 5జీ పై భారీ తగ్గింపును అందిస్తోంది.ఈ-కామర్స్ ప్లాట్...
February 22, 2023, 05:42 IST
న్యూఢిల్లీ: 5జీ సేవలను విస్తరించాలంటే మరింత స్పెక్ట్రం అవసరమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. కీలకమైన 6 గిగాహెట్జ్...
February 18, 2023, 16:27 IST
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో.. వై సిరీస్లో మరో ఫోన్ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా...
February 17, 2023, 21:59 IST
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశం అంతటా 5జీ నెట్ వర్క్ను విడుదల చేస్తోంది. ఎయిర్టెల్ 5జీ ప్లస్గా పిలిచే ఈ నెట్వర్క్ను ఇటీవల ఈశాన్య భారత...
February 15, 2023, 15:42 IST
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా సరికొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ 30 4జీ’ పేరుతో ఒక కొత్త స్మార్ట్...
February 12, 2023, 08:28 IST
భారతీయ ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్లో నూతన వేరియంట్ను...
February 11, 2023, 06:17 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. 2021తో పోలిస్తే గతేడాది 5జీ మోడళ్ల అమ్మకాలు 74 శాతం అధికం అయ్యాయి....
February 08, 2023, 16:02 IST
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సంస్థ వన్ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో వన్ప్లస్ 11 5జీ, వన్...
February 07, 2023, 15:10 IST
దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్లు ప్రీ బుకింగ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే...
February 06, 2023, 12:56 IST
సాక్షి,ముంబై: పోకో ఎక్స్5 ప్రో ఈరోజు( సోమవారం) సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్...
February 06, 2023, 11:21 IST
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చడం, 5జీ సర్వీసుల ప్రమాణాలను నిర్దేశించడం తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికపై చర్చించేందుకు...
January 29, 2023, 15:32 IST
ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్ పాయింట్...
January 24, 2023, 09:24 IST
గాంధీనగర్: దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ, 4జీ టెలికం సాంకేతికతలు, సాధనాలు (టెక్నాలజీ స్టాక్) ఈ ఏడాది భారత్లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర టెలికం...
January 17, 2023, 18:26 IST
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు 5జీ నెట్వర్క్ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం...
January 16, 2023, 17:18 IST
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్,...
January 14, 2023, 15:58 IST
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్...
January 13, 2023, 02:50 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ మోటరోలా తాజాగా ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్పెషల్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో తొలిసారిగా వివా...
January 11, 2023, 11:31 IST
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా...
January 10, 2023, 17:16 IST
హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది....
January 09, 2023, 20:28 IST
విజయవాడ: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల,...
January 09, 2023, 15:56 IST
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్ను భారత...
January 08, 2023, 16:11 IST
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో టెలికాం సంస్థలు.. ఈ సర్వీసులను అన్నీ నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో వైపు కస్టమర్లను...
January 06, 2023, 10:26 IST
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 4జీ...
January 04, 2023, 18:06 IST
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా...
January 04, 2023, 15:53 IST
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో ,స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటరోలా భాగస్వామ్యం కుదుర్చుకుని తన కస్టమర్లకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని...
December 31, 2022, 08:58 IST
సాక్షి, అమరావతి: దేశంలో మొబైల్ సేవల రంగంలో అయిదో జనరేషన్ (5 జి) మొదలైంది. ఇంతకు ముందు 4జి, దానికి ముందు 2జి సేవలు అందించిన టెలికాం సంస్థలు ఇప్పుడు...
December 31, 2022, 00:39 IST
2023లో సాంకేతిక పరిజ్ఞాన పెరుగుదల ఎంత ఉంటుందో ఊహించలేం. న్యాయ, అకౌంట్ల సంబంధిత రంగాల్లో; ఉద్యోగుల ఎంపిక వంటి అంశాల్లో కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వాడే...
December 29, 2022, 11:33 IST
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్వర్క్ విస్తరణ లక్ష్యంగా...
December 29, 2022, 06:10 IST
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలతో కేంద్ర టెలికం శాఖ బుధవారం భేటీ అయ్యింది. కాల్ డ్రాప్స్, సర్వీసుల్లో నాణ్యత తదితర...
December 28, 2022, 10:40 IST
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో 5జీ ఫోన్లకు సంబంధించి షావోమీ ఇండియా ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియో కస్టమర్లకు అచ్చమైన 5జీ సేవల అనుభవాన్ని...